News

News

300 మంది భారత ప్రయాణీకుల విమానాన్ని అదుపులోకి తీసుకున్న ఫ్రాన్స్

మానవ అక్రమ రవాణా జరుగుతోందనే సమాచారంతో 300 మంది భారత ప్రయాణీకులతో వెళుతోన్న విమానాన్ని ఫ్రాన్స్ నిపిలివేసింది. శుక్రవారంనాడు ఈ ఘటన జరిగింది.300 మందిని అక్రమంగా తరలిస్తున్నారంటూ ఓ అనామక వ్యక్తి ఇచ్చిన సమాచారంతో ఫ్రాన్స్ ప్రయాణీకుల విమానాన్ని నిలిపివేసినట్లు ప్యారిస్...
News

సమస్యలన్నింటికీ ‘గీత’లోనే పరిష్కారం : అమిత్ షా

సమాజంలో ఉన్న అన్ని సమస్యలకూ భగవద్గీతలో పరిష్కారం ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. అందుకే గీతాసారం దేశం నలుమూలలతో పాటు ప్రపంచవ్యాప్తం కావాలని ఆయన ఆకాంక్షించారు. హరియాణాలోని కురుక్షేత్రలో నిర్వహించిన అంతర్జాతీయ గీతా మహోత్సవంలో భాగంగా నిర్వహించిన సంత్‌...
News

ఆగస్టు 15 ఎంత ముఖ్యమైందో, ఆ తేదీ కూడా అంతే : రామ మందిరం ట్రస్టు చీఫ్‌

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. 2024 జనవరి 22న దేవతామూర్తుల విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠతో ఆలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ వేడుకకు సంబంధించి రామ మందిరం ట్రస్ట్‌ ఇప్పటికే పలువురు ప్రముఖులుకు ఆహ్వానాలు అందజేసింది. మరోవైపు...
News

వైకుంఠ ఏకాదశి శోభ.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు

వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. ధనుర్మాసం శుక్లపక్షంలో వచ్చే ఈ ముక్కోటి ఏకాదశి నేడు. వైకుంఠ ఏకాదశి పర్వదినం కావడంతో రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజామునే స్వామివారి దర్శనార్థం ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు.తిరుమలలో నేటి నుంచి పది రోజులపాటు...
ArticlesNews

సనాతన ధర్మ సేవకుడు స్వామి శ్రద్ధానంద

( డిసెంబర్‌ 23‌ - స్వామి శ్రద్ధానంద వర్ధంతి ) స్వామి శ్రద్ధానంద పూర్వ నామం మున్షీరామ్‌ ‌విజ్‌. ‌గొప్ప విద్యావేత్తగా, ఆర్యసమాజ్‌ ‌కార్యకర్తగా ప్రసిద్ధులు. స్వామి దయానంద సరస్వతి ఉపన్యాసా లతో ప్రభావితులై సామాజిక సరస్కరణోద్యమంలో ప్రముఖ పాత్ర వహించారు....
News

అమెరికాలో హిందూ దేవాలయం గోడలపై ఖలిస్తానీ నినాదాలు

అమెరికాలో సిక్కు వేర్పాటువాదులు మరోసారి రెచ్చిపోయారు. కాలిఫోర్నియాలోని స్వామి నారాయణ్ మందిర్ వసాన సంస్థ గోడలపై ఖలిస్తానీ అనుకూల రాతలు రాశారు. ప్రధాని మోదీపై విద్వేష పూరిత రాతలు కూడా రాసుకొచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన చిత్రాలను హిందూ అమెరికా ఫౌండేషన్...
News

అమెరికాలోని భారతీయుల ఇళ్లలో వరుస చోరీలు- పట్టపగలే రెచ్చిపోతున్న దొంగలు

ఇండో-అమెరికన్ల నివాసాలే లక్ష్యంగా యూఎస్​ రాజధాని వాషింగ్టన్​లో దుండగులు వరుస చోరీలకు పాల్పడుతున్నారని అమెరికా పోలీసులు తెలిపారు. గత రెండు వారాలుగా ఇవి మరింత ఎక్కువయ్యాయని చెప్పారు. వాషింగ్టన్​లోని వివిధ ప్రాంతాల్లో నిత్యం దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయని అక్కడి మీడియా సంస్థలూ...
News

‘అయోధ్య గుడి కట్టాకే పెళ్లి’- 31ఏళ్ల క్రితం రామ భక్తుడి శపథం- ఎట్టకేలకు కల సాకారం

మధ్యప్రదేశ్​ బైతూల్​కు చెందిన రవీంద్ర గుప్తా అలియాస్​ భోజ్​పలి బాబా అనే సాధువును అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠకు ఆహ్వానించింది ఆలయ ట్రస్ట్. 56 ఏళ్ల రవీంద్ర గుప్తా రాముడికి పరమ భక్తుడు. అయోధ్యలో రామాలయం నిర్మించేవరకు వివాహం చేసుకోనని 1992 డిసెంబర్​...
1 1,741 1,742 1,743 1,744 1,745 3,051
Page 1743 of 3051