News

News

భారత నేవీ కీలక నిర్ణయం

అరేబియా సముద్రంలో వాణిజ్య నౌకలపై వరుసగా డ్రోన్‌ దాడులు జరుగుతుండడంతో ఇండియన్‌ నేవి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా సముద్రంలో గస్తీ కోసం మూడు ఐఎన్‌ఎస్‌ వార్‌షిప్పులను రంగంలోకి దింపింది. వీటితో పాటు తీరంలో పెట్రోలింగ్‌ విమానాలతో నిఘా...
News

సీతారాముల స్వస్థలాలు ‘అమృత్‌ భారత్‌’తో అనుసంధానం!

శ్రీరాముని జన్మభూమి అయోధ్యతో సీతామాత పుట్టిన ‍ప్రాంతమైన సీతామర్హి(బీహార్‌) అనుసంధానం కానుంది. ఈ రెండు ప్రాంతాలను కలిపేలా అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ రాకపోకలు సాగించనుంది. ఈ ప్రత్యేక రైలు మొదటి పరుగును అతి త్వరలో అందుకోనుంది. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో శ్రీరామ్ విమానాశ్రయాన్ని...
News

శబరిమల భక్తులకు నీరు, అల్పాహారం అందించండి : కేరళ హైకోర్టు

అయ్యప్పస్వామి దర్శనం కోసం శబరిమల చేరుకుంటున్న భక్తులకు మార్గమధ్యంలో వారు విశ్రాంతి తీసుకుంటున్న ప్రాంతాల్లో తాగునీరు, అల్పాహారం అందించాలని కేరళ హైకోర్టు సోమవారం ఆదేశించింది. ఈ మేరకు ట్రావన్‌కోర్‌ దేవస్థానం మండలి(టీడీబీ)కి, రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులకు పలు సూచనలు చేసింది. శబరిమల...
News

శివయ్య సన్నిధిలో అడ్డగోలు దోపిడీ

శ్రీకాళహస్తీశ్వరాలయంలోని ప్రవేశ గోపురాల్లో ఏర్పాటు చేసిన సెల్‌ఫోన్‌, లగేజీ కేంద్రాల్లో అడ్డగోలు దోపిడీతో భక్తులకు ఇక్కట్లు తప్పడం లేదు. ఆయా ప్రవేశ గోపురాల వద్ద ముక్కంటి ఆలయ అధికారులు ధరల సూచికలు ఏర్పాటు చేయించారు. మైక్‌ల ద్వారా అనౌన్స్‌మెంట్‌కు శ్రీకారం చుట్టారు....
News

ప్రపంచశాంతికి కేంద్రం భారతదేశమే : డా. మోహన్ భాగవత్

భారతదేశమే ప్రపంచశాంతికి కేంద్రస్థానమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ అన్నారు. ఒడిషా రాజధాని భువనేశ్వర్‌లో శిఖా ఓ అనుసంధాన్ SOA University విశ్వవిద్యాలయం నిర్వహించిన బహుళ భాషల సాహితీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. భారతదేశం ఇప్పుడు...
ArticlesNews

దేశం కోసం ప్రాణాలర్పించిన అమర వీరుడు – షహీద్ ఉద్ధం సింగ్

( డిసెంబరు 26 - ఉద్ధం సింగ్ జయంతి ) 1919 ఏప్రిల్ 13 పంజాబ్ లోని అమృతసర్ లో జలియన్ వాలాబాగ్ అనే చిన్నతోటలో రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా, శాంతియుతంగా సభ జరుపుకుంటున్న ప్రజలపై జనరల్ డయ్యర్ విచక్షణారహితంగా కాల్పులు...
News

మచిలీపట్నంలో అయోధ్య శ్రీరాముని అక్షతల పంపిణీ

మచిలీపట్నం మహతి కళావేదిక నందు కృష్ణా జిల్లా శాఖ అయోధ్య శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో అయోధ్య నుండి తీసుకువచ్చిన శ్రీరామ పట్టాభిషేక అక్షింతలు ప్రతిమ మరియు రామనామంతో కూడిన పుస్తకాలు జండాలను మచిలీపట్నం మండల వ్యాప్తంగా...
Newsvideos

కృష్ణుని కోసం నాట్యం చేసిన వేలాది మహిళలు

ద్వారకలో వేలాదిమంది మహిళలు ఒక్క చోటే సంప్రదాయ నృత్యాన్ని చేయడం ఔరా అనిపిస్తోంది. వేయి రెండువేలు కాదు ఏకంగా... 37 వేల మంది మహిళలు, యువతులు శ్రీకృష్ణుడిని తలచుకుంటూ నృత్యాలు చేసి పులకించిపోయారు. దీనికి సంబంధించిన దృశ్యాలను అక్కడి డ్రోన్లు కెమెరాల్లో...
1 1,739 1,740 1,741 1,742 1,743 3,051
Page 1741 of 3051