101 క్వింటాళ్ళ 11 రకాల ధాన్యాలతో సీతారాముల కళాకృతి
అయోధ్య లో రామమందిరం ప్రారంభోత్సవానికి అంకురార్పణగా భారత్ తో పాటు విదేశాల్లోనూ పెద్ద ఎత్తున సంబరాలు జరుగుతున్నాయి. పొరుగు దేశమైన నేపాల్ లోనూ సుగుణాభిరాముడి భక్తులు కోకొల్లలు.ధాన్యాలతో శ్రీసీతారాములను చిత్రీకరించి తమ భక్తిని ప్రదర్శించడంతో పాటు ప్రపంచ రికార్డు సృష్టించబోతున్నారు.నేపాల్ లోని...







