News

News

ఐడియా సూప‌ర్‌!

పెళ్ళిలో వ్యాక్సిన్ సర్టిఫికెట్​ల చెకింగ్ లేనివారికి మండపంలోనే టీకా.. అహ్మదాబాద్: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఎంతటి విషాదాన్ని మిగిల్చిందో మనందరికీ తెలుసు. ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ రూపంలో మరో ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వైరస్​...
News

అమరవీరులకు ఘన నివాళి అర్పించిన మోదీ

న్యూఢిల్లీ: తమిళనాడులో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్ సహా 13 మంది మృతి చెందారు. ఢిల్లీలోని పాలెం విమానాశ్రయంలో వీరి భౌతిక కాయాలకు ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్...
News

12.08 నిమిషాల‌కు ఏటీసీతో తెగిన‌ హెలికాప్ట‌ర్ లింక్‌

లోక్‌స‌భ‌లో ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్ర‌క‌ట‌న న్యూఢిల్లీ: ఆర్మీ హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో సీడీఎస్ చీఫ్ బిపిన్ రావ‌త్ మృతిచెందిన సంఘటనపై నిన్న‌ లోక్‌స‌భ‌లో ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్ర‌క‌ట‌న చేస్తూ సులూరు ఎయిర్‌బేస్ నుంచి హెలికాప్ట‌ర్ ఎగిరింద‌ని, 12.08...
News

నీళ్ళు కావాలని అడిగారు… ఇవ్వలేకపోయా…

కన్నీరుమున్నీరైన హెలికాప్టర్‌ ఘటన ప్రత్యక్ష సాక్షి చెన్నై: హెలికాప్టర్‌ ప్రమాదంలో చిక్కుకొని తీవ్రగాయాలతో కొట్టుమిట్టాడుతున్న బిపిన్‌ రావత్‌ తనను నీళ్ళు కావాలని అడిగారని శివకుమార్‌ అనే వ్యక్తి మీడియాకు తెలిపారు. అయితే, ఏటవాలు ప్రాంతంలో ఆయన పడి ఉండడంతో సత్వరం రక్షించేందుకు...
News

పెరుగు కోసం ట్రైన్ నిలిపివేత‌… పాకిస్తాన్ డ్రైవ‌ర్ నిర్ల‌క్ష్యం!

ఇస్లామాబాద్‌: ట్రైన్ డ్రైవర్(లోకోపైలట్) పెరుగు కొనుక్కోడానికి ట్రైన్‌ను ఆపేసి వార్తల్లో నిలిచాడు. లోకోమోటివ్ డ్రైవర్ పెరుగు కొనడానికి రైలును ఆపి ఇప్పుడు ఇబ్బందుల్లో పడ్డాడు. ఆ సమయంలో కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో.. వీడియో కాస్తా వైరల్‌గా...
News

57 దేశాలకు విస్తరించిన ఒమిక్రాన్

హై అలర్ట్ ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ జెనీవా: దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్ కొద్దిరోజుల వ్యవధిలోనే 57 దేశాలకు వ్యాపించింది. జింబాబ్వే సహా దక్షిణాఫ్రికా దేశాల్లో ఈ వేరియంట్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. వైరస్‌ వ్యాప్తితో ఆసుపత్రుల్లో చేరే వారి...
News

వింటర్ ఒలింపిక్స్ బహిష్కర‌ణ‌

మానవ హక్కుల ఉల్లంఘనపై కెనడా, ఆస్ట్రేలియా, బ్రిట‌న్ ఘాటు విమర్శ న్యూఢిల్లీ: 2022 బీజింగ్ వింటర్​ ఒలింపిక్స్​ను ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్​డమ్, కెనడా దేశాలు దౌత్యపరంగా బహిష్కరించాయి. ఈ మేరకు ఆయా దేశాధినేతలు ప్రకటనలు చేశారు. అగ్రరాజ్యం తరహాలోనే తమ దేశ...
News

యాగంటి ఆలయానికి ‘మైనింగ్’ ముప్పు!

క‌ర్నూలు: కర్నూలు జిల్లా బనగానపల్లె మండలంలోని శైవక్షేత్రం యాగంటి. ఈ దేవాలయ సమీపంలో ఉన్న విలువైన నాపరాయి నిక్షేపాల కోసం మైనింగ్ మాఫియా మోతాదుకు మించి పేలుళ్లు జరుపుతోంది. ఫలితంగా ఎంతో ప్రాచీనమైన ఆలయ ప్రాంగణం దెబ్బతింటోందని భక్తులు ఆవేదన వ్యక్తం...
1 1,693 1,694 1,695 1,696 1,697 2,266
Page 1695 of 2266