News

News

ముంబైలో రామ భక్తులపై దాడుల నిందితులపై బుల్డోజర్‌ యాక్షన్‌

అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకుని మహారాష్ట్రలో తీసిన ర్యాలీలో రాముడి భక్తులపై ఓ వర్గం వారు దాడి జరిగిన సంగతి తెలిసిందే. ముంబై శివార్లలోని మీరా రోడ్‌లో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. తాజాగా ఆ ప్రాంతంలో(మీరా...
News

అయోధ్య రాముడి.. మిగతా రెండు విగ్రహాలు ఎలా ఉన్నాయో చూద్దామా

250 కోట్ల ఏళ్ల క్రితం నాటి బ్లాక్ గ్రానైట్‌తో తయారు చేసిన బాల రాముడి విగ్రహాన్ని అయోధ్య రామాలయంలో ప్రతిష్ఠించారు. ముగ్గురు శిల్పులు మూడు వేర్వేరు బాలరాముడి విగ్రహాలు తయారు చేయగా.. అందులో ఒక విగ్రహాన్ని మాత్రమే గర్భగుడిలో ఉంచారు. మిగిలిన...
News

అయోధ్యలో సీతారాముల వారి విగ్రహాలు ఎందుకు పెట్టలేదు, చాగంటి క్లారిటీ!

అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగింది. దేశ వ్యాప్తంగా ఈ వేడుకను ప్రజలు పండుగలా జరుపుకున్నారు. అన్నదానాలు, ప్రత్యేక పూజలు, శోభాయాత్రలు, టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. అయితే చాలా మందిలో అయోధ్యలో బాల రాముడి విగ్రహం...
News

రేపు ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ, ఏడు కిలోమీటర్ల సాగనున్న పరిక్రమ

ఇంద్రకీలాద్రి ప్రదక్షిణ ఈ నెల 25వ తేదీన నిర్వహించనున్నట్టు దుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థాన ఈవో కేఎస్‌ రామారావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఉదయం 5.55 గంటలకు దుర్గగుడి ఘాట్‌రోడ్డు వద్ద ఉన్న కామధేను అమ్మవారి ఆలయం నుంచి ప్రదక్షిణ ప్రారంభమై...
News

సుభాష్ చంద్రబోసే జాతిపిత : తమిళనాడు గవర్నర్‌

భారతదేశానికి స్వాతంత్య్రం గాంధీజీ ఉద్యమం వల్ల రాలేదని, నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ పోరాటం కారణంగానే స్వాతంత్య్రాన్ని సముపార్జించుకున్నామని తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి అన్నారు. స్థానిక అడయార్‌లోని అన్నా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన నేతాజీ జయంతి వేడుకల సభలో ఆయన చాన్సలర్‌ హోదాలో...
News

పిట్స్‌బర్గ్‌లో కార్ల ర్యాలీ, రాముల వారి కల్యాణం

శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని దేశ, విదేశాల్లోని భక్తులు తిలకించారు. రామనామస్మరణలో మునిగితేలారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అమెరికాలోని పిట్స్‌బర్గ్‌ చిన్మయమిషన్ ఆధ్వర్యంలో జనవరి 21న కార్ల...
News

రామభక్తులందరూ బిజేపి మద్దతుదారులు కాదు: శశిథరూర్‌

రామ భక్తులందరూ బిజేపి మద్దతుదారులు కాదని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) సభ్యుడు, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌ అన్నారు. ‘‘నేనుగానీ, కాంగ్రెస్‌ పార్టీ గానీ రాముడ్ని భాజపాకు ఎందుకు వదిలేయాలి? నాతో సహా చాలామంది రామ భక్తులం. భవిష్యత్తులో మేం అయోధ్యకు వెళితే...
News

హిందూ వివాహ‌ ఫీజులను పెంచిన రాష్ట్ర ప్రభుత్వం

ఇప్పటికే హిందూ దేవాలయాల్లో భక్తులను దేవాలయ దర్శనానికి దూరం చేయాలనే ఉద్దేశంతో దర్శనాల టికెట్ల రేటులను విపరీతంగా పెంచి, ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం.హిందువులను నిలువుదోపిడీ చేస్తూ తాజాగా ఇప్పుడు మరో చర్య తీసుకుంది. పలు రకాల హిందూ వివాహ‌...
1 1,692 1,693 1,694 1,695 1,696 3,052
Page 1694 of 3052