దక్షిణాదిని ప్రత్యేక దేశంగా ప్రకటించాలి : కాంగ్రెస్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
బడ్జెట్ లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందన్నారు కర్ణాటక కాంగ్రెస్ ఎంపీ డీకే సురేశ్. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు. దక్షిణాదికి రావాల్సిన నిధులను ఉత్తర భారతానికి మళ్లిస్తున్నారని ఆరోపించారు. కర్ణాటకకు కేంద్రం నుంచి తగినన్ని...







