News

News

దక్షిణాదిని ప్రత్యేక దేశంగా ప్రకటించాలి : కాంగ్రెస్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

బడ్జెట్ లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందన్నారు కర్ణాటక కాంగ్రెస్ ఎంపీ డీకే సురేశ్. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు. దక్షిణాదికి రావాల్సిన నిధులను ఉత్తర భారతానికి మళ్లిస్తున్నారని ఆరోపించారు. కర్ణాటకకు కేంద్రం నుంచి తగినన్ని...
News

టెక్సాస్‌లో సీతారామ ఫౌండేషన్‌ ఉత్సవాలు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో జరిగిన రామాలయ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని పురస్కరించుకొని టెక్సాస్‌లో శ్రీ సీతారామ ఫౌండేషన్‌ ప్రత్యేక ఉత్సవాన్ని నిర్వహిస్తోంది. గత శనివారం నుంచి ప్రారంభమైన ఈ వేడుకలకు పలువురు భారతీయ అమెరికన్లతోపాటు అమెరికన్‌ న్యాయమూర్తి జూలీ మాథ్యూస్‌, గ్రేటర్‌ హ్యూస్టన్‌ ప్రాంతంలోని...
ArticlesNews

జ్ఞానవాపి, రామ జన్మభూమి వివాదాల వెనక ములాయం సింగ్ పాత్ర ఏంటి ?

అయోధ్యలో రాముని ప్రాణప్రతిష్ట జరిగిన కొద్ది రోజులకే జ్ఞానవాపి మసీదు సెల్లార్‌లో హిందువులు పూజలు చేసుకోవడానికి వారణాసి కోర్టు తీర్పునిచ్చింది. అయితే.. అయోధ్య, జ్ఞానవాపి మసీదు వివాదాల వెనక ఒక కామన్ పేరు వినిపిస్తోంది. ఆయనే దివంగత నేత ములాయం సింగ్...
Newsvideos

స్వయంసేవక్ రంజిత్ శ్రీనివాసన్ హత్య కేసులో PFIకు చెందిన 15 మందికి మరణశిక్ష

కేరళలోని స్థానిక న్యాయస్థానం సంఘ్ స్వయంసేవక్ రంజిత్ శ్రీనివాసన్ హత్య కేసులో నిషేధిత ఇస్లామిక్ సంస్థ అయిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా PFIకు చెందిన 15 మంది నిందితులకు మరణశిక్షను విధించింది. కేరళలోని మావేలికర అదనపు సెషన్స్ కోర్టు జనవరి...
News

వ్యాస్‌జీ మందిరంలో పూజలపై హైకోర్టులో మసీదు కమిటీ పిటిషన్‌

వ్యాస్‌జీ మందిరంలో పూజల నిర్వహణకు వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ అంజుమన్‌ ఇంతెజామియా మసీదు కమిటీ గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించే ప్రయత్నం చేసింది. మసీదు కమిటీ తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌ను కలిసి సత్వరమే కేసు విచారణకు...
News

రాములోరి కల్యాణానికి తలంబ్రాలు సిద్ధం

బాపట్ల జిల్లాలోని పర్చూరు చినగంజాంలో శ్రీరాముల వారి గోటి కోటి తలంబ్రాల కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గురువారం పర్చూరులోని వేణుగోపాలస్వామి ఆలయంలో కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తెలంగాణా రాష్ట్రంలోని భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చేల్పూరు గ్రామానికి చెందిన...
ArticlesNews

స్వాతంత్రోద్యమంలో ఆంధ్రనారీమణులు – 9 ; రామ సుబ్బమ్మ

భారతీయ సమాజంమీద వ్యతిరేక ప్రచారం పనికట్టుకుని మరీ చేశారు పాశ్చాత్యులు. తమ వలసపాలన స్థిరత్వానికి జరిగిన కుట్రలో భాగమే భారతీయ సమాజాన్ని చిన్నబుచ్చటం. మహిళలకు సరైన పాత్ర నివ్వని సమాజం, మహిళలను గడప దాటి బయటకు రానివ్వని కట్టుబాట్లు పెట్టిన సమాజం...
News

రేపటి నుంచి తిరుమలలో ధార్మిక సదస్సు హాజరుకానున్న 57 మంది పిఠాధిపతులు

సమాజంలో ఆధ్మాత్మిక భావవ్యాప్తిని పెంచేందుకు తిరుమల ఆస్థాన మండపంలో ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు ధార్మిక సదస్సు నిర్వహిస్తామని టీటీడీ(TTD) తెలిపింది. హైంద‌వ ధ‌ర్మాన్ని హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ ఆధ్వ‌ర్యంలో మ‌రింత‌గా వ్యాప్తి చేసేందుకు, మ‌త మార్పిడులకు అడ్డుక‌ట్ట వేసేందుకు,...
1 1,677 1,678 1,679 1,680 1,681 3,053
Page 1679 of 3053