News

News

‘ప్రత్యేక దేశం’ వ్యాఖ్యలపై పార్లమెంట్‌లో రగడ

బడ్జెట్‌లో నిధుల కేటాయింపులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని, వాటన్నింటినీ కలిపి ప్రత్యేక దేశం చేయాలంటూ కర్ణాటక కాంగ్రెస్‌ ఎంపీ డీకే సురేశ్‌ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్‌ ఉభయ సభల్లో శుక్రవారం తీవ్ర రగడ చోటుచేసుకుంది. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ తక్షణమే...
News

కంచె వేయడంతో వాహనదారులకు, భక్తులకు ట్రాఫిక్‌ కష్టాలు

రాష్ట్రంలోనే రెండో పెద్ద ఆలయమైన విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్లాలంటే వాహనదారులకు, భక్తులకు కష్టాలు తప్పడం లేదు. కృష్ణానది వద్ద దుర్గాఘాట్‌లో స్నానాలు ఆచరించిన భక్తులు ఇంద్రకీలాద్రిపైకి కాలినడకన వెళ్లి అమ్మవారిని దర్శించుకుంటారు. దుర్గాఘాట్‌ ముందు ఆరు నెలల కిందట పెద్దఎత్తున...
News

ఉత్తరాఖండ్‌లో బహుభార్యత్వం రద్దు!

ఉత్తరాఖండ్‌లో బహుభార్యత్వంపై నిషేధంతో పాటు సహజీవనాన్ని ధ్రువీకరిస్తూ డిక్లరేషన్‌నూ తప్పనిసరి చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. రాష్ట్రంలో ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) అమలుకు సంబంధించిన ముసాయిదాను జస్టిస్‌ రంజన ప్రకాశ్‌ దేశాయ్‌ కమిటీ శుక్రవారం సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామికి సమరి్పంచింది....
News

నేడు ‘ఐఎన్‌ఎస్‌ సంధాయక్‌’ నౌక జాతికి అంకితం

భారత నౌకాదళానికి అవసరమయ్యే ‘ఐఎన్‌ఎస్‌ సంధాయక్‌’ సర్వే నౌకను శనివారం జాతికి అంకితం చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ శుక్రవారం సాయంత్రం 6.15 గంటలకు ప్రత్యేక విమానంలో నేవల్‌ ఎయిర్‌ స్టేషన్‌ ‘ఐఎన్‌ఎస్‌ డేగా’కు చేరుకున్నారు. ఆయనకు...
News

జ్ఞానవాపిలో పూజలపై స్టేకు అలహాబాద్‌ హైకోర్టు నిరాకరణ

జ్ఞానవాపి మసీదు బేస్‌మెంట్‌లో హిందువులు పూజలు చేసుకోవచ్చంటూ వారణాసి జిల్లా కోర్టు గత నెల 31న ఇచ్చిన ఉత్తర్వులపై తాత్కాలిక స్టే ఇచ్చేందుకు శుక్రవారం అలహాబాద్‌ హైకోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను ఆరో తేదీకి వాయిదా వేసింది. అంతకుముందు వారణాసి కోర్టు...
News

తప్పుడు ప్రచారం చేస్తున్న యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడికి ఆర్ఎస్ఎస్ లీగల్ నోటీసులు

కేరళ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ మన్‌కూత్తత్తిల్, తమిళ రచయిత సలమాలకు రాష్ట్రీయ స్వయంసేవక సంఘం లీగల్ నోటీసులు పంపించింది. సంఘం గురించి తప్పుడు ప్రకటనలు చేయడాన్ని ఖండిస్తూ, ఆ ప్రకటనలను ఉపసంహరించుకోవాలనీ, సంఘానికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలనీ లీగల్ నోటీసులు...
News

తిరుమల శ్రీవారి సేవకు హిందూయేతర భక్తులకు అనుమతి

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని ప్రతిరోజు పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులతో వెంకన్న సన్నిధి కళకళలాడుతూ ఉంటుంది. హిందూ భక్తులతో పాటు అన్యమతస్థ భక్తులు కూడా స్వామి వారిని...
ArticlesNews

పునరుజ్జీవన రథచక్రాల కింద వక్రభాష్యాల కకావికలు

దేశమంతా ప్రస్తుతం రామనామంతో దద్దరిల్లిపోతున్నది. అయోధ్య పేరు వినగానే ప్రజలు పులకరించి పోతున్నారు. ఐదువందల ఏళ్లకు పైగా తన సొంత గృహానికి దూరమైన ప్రభు శ్రీరాముడు ఇప్పుడు నూతనంగా దివ్యంగా, భవ్యంగా నిర్మించిన నూతన మందిరంలోకి ప్రవేశించాడు. ఆ దివ్యభవ్య మందిరంలో...
1 1,676 1,677 1,678 1,679 1,680 3,053
Page 1678 of 3053