News

ArticlesNews

స్వాతంత్రోద్యమంలో ఆంధ్రవీరులు – 8 ; దర్శి చెంచయ్య

ప్రకాశం జిల్లా కనిగిరి కి చెందిన దర్శి చెంచయ్య గారు చెన్నపురి పచ్చయప్ప కళాశాలలో ఎఫ్ ఏ చదివి అమెరికా వెళ్లి కాలిఫోర్నియా యూనివర్సిటీ నుండి వ్యవసాయ శాస్త్రంలో డిగ్రీ చదివి గదర్ పార్టీ వ్యవస్థాపకులైన డి చెంచయ్య గారు నాలుగున్నర...
News

ఫిబ్రవరి 15 నుంచి అయోధ్య రామాలయ నిర్మాణ పనులు పునః ప్రారంభం

ఫిబ్రవరి 15 నుంచి అయోధ్య రామాలయ సముదాయంలో నిర్మాణ పనులను పున: ప్రారంభమవుతాయని ట్రస్ట్ ట్రస్టీ అనిల్ మిశ్రా అన్నారు‌. ఆలయం మొదటి అంతస్తు పనులు దాదాపు పూర్తయ్యాయని, ఇప్పుడు రెండో అంతస్తు, ఆపై అంతస్తుకోసం పనితిరిగి ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు....
News

భూమాత దోపిడీతో శ్రేయస్సు సమకూరదు : ఆర్ఎస్ఎస్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబాలే

శ్రేయస్సును దీర్ఘకాలం ఎలా కొనసాగించాలి అనేది నేడు వేధిస్తున్న ప్రశ్న అని చెబుతూ శ్రేయస్సు భూమాతను దోపిడీ చేయడం వల్ల సమకూడదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబాలే స్పష్టం చేశారు. “సుస్థిర శ్రేయస్సును పంచుకోవడం” అంశంపై అస్సాంలోని...
News

ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంతత

ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని చినజీయర్‌ స్వామి అన్నారు.శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం తేలుకుంచిలో నిర్వహిస్తున్న సుదర్శన యాగంలో బుధవారం ఆయన పాల్గొని అనుగ్రహ భాషణం చేశారు. ఇందులో భాగంగా విష్ణు సహస్ర నామ పారాయణం, కుంకుమార్చన, తీర్థ గోష్ఠి...
News

శ్రీశైలంలో ఆగిన శివాజీ గోపురం ప్రారంభోత్సవం

శ్రీశైల మహాక్షేత్రంలో ఆలయ ఉత్తరంవైపు పునర్నిర్మించిన శివాజీ గోపురానికి మహా కుంభాభిషేకం నిర్వహించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిర్మాణం పూర్తయి ఐదేళ్లు గడిచినా ఈ క్రతువు వాయిదాలు పడుతూ వస్తోంది. గోపురంపై బంగారు తాపడం చేసిన కలశాలను ఏర్పాటు చేసి ప్రాణ ప్రతిష్ఠ...
News

జ్ఞానవాపిలో మరిన్ని నేలమాళిగలు.. ఏఎస్‌ఐ సర్వేలో వెల్లడి!

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోగల జ్ఞానవాపి ప్రార్థనా మందిరంలో వ్యాస మహర్షి నేలమాళిగతో పాటు, పలు నేలమాళిగలున్నాయని, వీటిలో నాలుగు నేలమాళిగలను మూసివేశారని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) తన సర్వే నివేదికలో వెల్లడించింది. గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (జీపీఆర్‌) టెక్నాలజీని ఉపయోగించి...
ArticlesNews

భారతీయ జీవనం.. రామాయణం

రామాయణ మహాభారత ఇతిహాసాలు రెండూ విశ్వవిరాట్పురుషుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. భగవంతుడు స్వయంగా దివి నుండి భువికి దిగివచ్చి ఆచరించి చూపిన ధర్మమార్గాలు. రామాయణం ఏనాటిది? ఏ యుగానిది! భారతం ఎన్నివేల సంవత్స రాల నాటిది! ఈనాటికీ భారత రామాయణాలను స్పృశించక మనకి...
News

కాకినాడ తీరంలో భారత నేవీ, సైనిక దళాలల జలప్రహార్‌-2024

కాకినాడ తీరంలో జలప్రహార్‌-2024 పేరిట భారత నేవీ, సైనిక దళాలు నిర్వహించిన సంయుక్త విన్యాసాలు బుధవారంతో ముగిసాయి. పదాతి దళాలతో కలిసి తూర్పు నౌకాదళ కమాండ్‌ యూనిట్‌ చేసిన యుద్ధ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. నౌకలు, హెలికాప్టర్లు, ప్రత్యేక వెసల్స్‌, బోట్ల ద్వారా...
1 1,679 1,680 1,681 1,682 1,683 3,053
Page 1681 of 3053