News

ArticlesNews

భారతమాత పదసేవలో సుదీర్ఘ పథికుడు

భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత లాల్‌కృష్ణ అద్వానీని భారతరత్న పురస్కారం వరించింది. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి అన్నివిధాలా అర్హుడైన నాయకుడు ఉక్కుమనిషి లాల్‌కృష్ణ లాల్‌కృష్ణ అద్వానీ. లాల్‌ కృష్ణ లాల్‌కృష్ణ అద్వానీ.. ఈ పేరే ఒక బ్రాండ్‌. ఎక్కడో...
News

‘ఐఎన్‌ఎస్‌ సంధాయక్‌’ను జాతికి అంకితమిచ్చిన రాజ్‌నాథ్‌

హిందూ మహాసముద్ర ప్రాంతంలో స్వేఛ్చాయుత వాణిజ్యంలో భారత నావికాదళం కీలక పాత్ర పోషిస్తోందని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. విశాఖపట్నంలోని నావెల్ డాక్ యార్డ్ లో ఐఎన్ఎస్ సంధాయక్ యుద్ధ నౌకను ఆయన జాతికి అంకితం చేశారు. ఈ...
News

తిరుమల ఆస్థాన మండపంలో ధార్మిక సదస్సు ప్రారంభం

టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో తిరుమల ఆస్థాన మండపంలో ధార్మిక సదస్సు ప్రారంభమైంది. టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి ప్రారంభోపన్యాసం చేశారు. మఠాధిపతులు, పీఠాధిపతుల సూచనలతో ధర్మప్రచారాన్ని మరింత గొప్పగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు...
News

అయోధ్య రామయ్యకు వెండి చీపురు విరాళం

అయోధ్య బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ అనంతరం ఆలయానికి కానుకలు వెలువెత్తుతున్నాయి. తాజాగా ఓ భక్త బృందం వెండి చీపురును కానుకగా ఇచ్చింది. గర్భగుడిని శుభ్రపరిచేందుకు రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు అఖిల్ భారతీయ మాంగ్ సమాజ్'కు చెందిన రామభక్తులు 1.75...
News

మాల్దీవుల తీరంలో చైనా `గూఢచారి’ నౌకపై భారత్ అప్రమత్తం

మాల్దీవుల అధ్యక్షుడిగా చైనా అనుకూల నేతగా పేరొందిన మొహమ్మద్ ముయిజ్జూ అధికారం చేపట్టిన్నప్పటి నుండి భారత్ తో దౌత్యపరమైన ఉద్రిక్తలు పెరుగుతున్న సమయంలో ఆ దేశపు తీరంలోని ప్రత్యేక ఆర్ధిక మండలి ప్రాంతంలో గూఢచర్యం, పరిశోధనల కోసమని భావిస్తున్న చైనా నౌక...
News

ప్రపంచంలో అతిపెద్ద దేవాలయం : అయోధ్య రామాలయం కంటే 5 రెట్లు పెద్దది

జనవరి 22న అయోధ్యలోని శ్రీరామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది. అయితే అయోధ్య రామ మందిరం కంటే ఐదు రెట్లు పెద్ద రామ మందిర నిర్మాణం కూడా ప్రారంభమైంది. ఈ ఆలయాన్ని కంబోడియాలోనో లేక అమెరికాలోనో కాదు, భారత్‌లో ఎక్కడ...
News

రథసప్తమికి విస్తృత ఏర్పాట్లు 15, 16, 17 తేదీల్లో ఆర్జిత సేవలు రద్దు

తిరుమలలో ఈనెల 16న రథసప్తమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు, భక్తులకు అసౌకర్యం కల గకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. స్థానిక అన్నమయ్య భవనంలో శుక్రవారం నిర్వహించిన 'డయల్ యువర్ ఈవో' అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు....
News

శ్రీకాళహస్తీశ్వరాలయం చుట్టూ పొంచి ఉన్న భద్రతా వైఫల్యం

చిత్తూరు జిల్లాలో ప్రముఖ శైవారామంగా ఖ్యాతి గడించిన శ్రీకాళహస్తీశ్వరాలయం చుట్టూ పొంచి ఉన్న భద్రతా వైఫల్యం మరోదఫా చర్చనీయాంశంగా మారింది. పట్టణానికి చెందిన 14 ఏళ్ల బాలుడు గురువారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో తిరుమంజన గోపురం వద్ద బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల...
1 1,675 1,676 1,677 1,678 1,679 3,054
Page 1677 of 3054