News

News

నేడు ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ఉమ్మడి పౌరస్మృతి బిల్లు

దేశంలో యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ)ను అమలు చేస్తున్న మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించనుంది. ఉమ్మడి పౌరస్మృతిపై బిల్లును తీసుకురావడానికి ఉత్తరాఖండ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ రోజు (మంగళవారం) రెండవ రోజున అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు....
News

పాక్‌ ఎన్నికల్లో హిందూ మహిళ ప్రచారానికి ఆదరణ

ఫిబ్రవరి 8న పాకిస్తాన్‌లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థులంతా విరివిగా ప్రచారాలు సాగిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఎన్నికల బరిలో నిలిచిన హిందూ మహిళ సవీరా ప్రకాష్ వార్తల్లో నిలిచారు. పాక్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తొలి హిందూ మహిళగా ఆమె గుర్తింపు...
ArticlesNews

అంతరిక్ష వీధిలో ట్రాఫిక్‌ జామ్‌!

అంతరిక్ష వీధి ఉపగ్రహాలతో కిక్కిరిసిపోతోంది. అగ్ర రాజ్యాలు మొదలుకుని చిన్నాచితకా దేశాల దాకా కొన్నేళ్లుగా ఎడాపెడా ఉపగ్రహ ప్రయోగాలు చేపడుతున్నాయి. స్పేస్‌ ఎక్స్‌ వంటి బడా ప్రైవేట్‌ ఏజెన్సీలు కూడా వీటికి తోడయ్యాయి. దాంతో అంతరిక్ష ప్రయోగాల సంఖ్య అడ్డూ అదుపూ...
News

మేడారంలో జన జాతర

తెలంగాణలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని వన దేవతలు సమ్మక్క, సారలమ్మలను దర్శించుకొనేందుకు ఆదివారం భక్తులు లక్షలాదిగా తరలివచ్చారు. వారాంతం కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచి వేలా దిగా వచ్చిన భక్తుల వాహనాలతో మేడారంలోని పార్కింగ్ ప్రదేశాలన్నీ నిండిపోయాయి. రహదారులన్నీ...
News

‘రామమందిరం’ కవరేజీలో బీబీసీ పక్షపాతం : బ్రిటన్‌ ఎంపీ

అయోధ్య రామమందిర ప్రతిష్ఠ కార్యక్రమం కవరేజీలో బీబీసీ పక్షపాత ధోరణితో వ్యవహరించిందని బ్రిటన్‌ ఎంపీ బాబ్‌ బ్లాక్‌మన్‌ మండిపడ్డారు. తాజాగా హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో ఆయన మాట్లాడుతూ... అయోధ్యలో రామాలయం ప్రారంభం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రనారీమణులు – 11 ; కోటమర్తి కనకమహాలక్ష్మి

భారతీయ సమాజంమీద బ్రిటిష్ పాలన సమయంలో సృష్టించి ప్రచారం చేసినవన్నీ నిజమేనని నమ్మి, వాటిని ప్రచారం చేసుకుంటూ వచ్చారు వామపక్ష మేధావులు. స్త్రీలకు స్వాతంత్రం లేదు, వైధవ్యం కలిగిన మహిళలను హీనంగా చూసేవారు వంటి కట్టుకథలు ప్రచారం చేశారు. చైతన్యం పెరిగి...
News

నెల్లూరులో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నగర సాంఘిక్ కార్యక్రమం

ఈనెల 4వ తేదీన నెల్లూరులోని విఆర్ కాలేజీ మైదానంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నెల్లూరు నగర సాంఘిక్ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాందేవ్ బాబా దేవాలయ మాజీ అధ్యక్షులు కేశవరామ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్త ప్రాంత...
News

ఉమ్మడి పౌరస్మృతి ముసాయిదాకు ఉత్తరాఖండ్‌ మంత్రిమండలి ఆమోదం

ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) దిశగా ఉత్తరాఖండ్‌ భాజపా ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఆదివారం యూసీసీ తుది ముసాయిదా ప్రతిని ఆ రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించింది. దీన్ని సోమవారం నుంచి నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. ఇది...
1 1,671 1,672 1,673 1,674 1,675 3,054
Page 1673 of 3054