News

News

మ‌తం మార్చేందుకు క్రైస్తవ మిషనరీల అడ్డదారులు

వెనుకబడిన వర్గాల ప్రజ‌ల‌ను మ‌తం మార్చేందుకు క్రైస్తవ మిషనరీలు వివిధ ర‌కాలుగా అడ్డదారులు తొక్కుతున్నాయి. తాజాగా రాజస్తాన్ లోని భరత్‌పూర్‌లో మత మార్పిడికి ప్రయత్నించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ క్రైస్తవ మిషనరీలు హిందువులను డబ్బు ఎర చూపి క్రైస్తవులుగా మార్చేందుకు...
News

బోయకొండ పుణ్యక్షేత్రాన్ని పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి : మంత్రి పెద్దిరెడ్డి

ఆధ్యాత్మిక శోభను సంతరించుకునేలా చిత్తూరుజిల్లా బోయకొండ పుణ్యక్షేత్రాన్ని పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేసి రాష్ట్రస్థాయిలో గుర్తింపు తెస్తామని రాష్ట్ర అటవీశాఖ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. చిత్తూరు జిల్లా బోయకొండ గంగాపురంలో అటవీశాఖ ఆధ్వర్యంలో 3 కోట్ల రూపాయల వ్యయంతో...
News

అరసవల్లి సూర్యనారాయణ స్వామి క్షేత్రంలో రథసప్తమి శోభ

అరసవల్లి సూర్యనారాయణ స్వామి క్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. సూర్యుని పుట్టిన రోజైన ఈ రధసప్తమి నాడు అరసవల్లి సూర్యదేవునికి విశేష పూజలు జరిగాయి. ముందుగా విశాఖ శ్రీ శారదా పీఠాదిపతి శ్రీ స్వరూపానంద సరస్వతి శిష్య పరంపర స్వాత్మనందేంద్ర సరస్వతి...
ArticlesNews

ప్రత్యక్ష ప్రత్యక్ష నారాయణుడికి ప్రణమిల్లుదాం

( ఫిబ్రవరి 16 - రథసప్తమి ) ఏ దేవతలను సాక్షాత్కారం చేసుకోవాలన్నా.. అనేక ఆధ్యాత్మిక సాధనలు ఆచరించాలి. కానీ అవేవీ అవసరం లేకుండానే నిరంతరం మన ఎదుట ప్రత్యక్షమయ్యే భగవానుడు సూర్య నారాయణమూర్తి. అందుకే దినకరుడు ప్రత్యక్ష నారాయణుడిగా పూజలందుకుంటున్నాడు....
News

అయోధ్య బాలక్ రామ్, రామజన్మభూమిల సావనీర్‌ నాణేల విడుదల

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం మూడు సావనీర్‌ నాణేలను విడుదల చేశారు. ఇందులో ఒక నాణేన్ని అయోధ్యలోని రామ్‌లల్లా, రామజన్మభూమి బొమ్మలతో రూపొందించారు. ప్రభుత్వ యాజమాన్యంలోని సెక్యూరిటీ ప్రింటింగ్‌ అండ్‌ మింటింగ్‌ కార్పొరేషను 19వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా...
News

రేపు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌–14 ప్రయోగం

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) షార్‌ కేంద్రంలోని రెండో ప్రయోగ వేదిక నుంచి శనివారం సాయంత్రం 5.35 గంటలకు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌–14 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. షార్‌లోని బ్రహ్మప్రకాష్‌ హాలులో గురువారం మిషన్‌ రెడీనెస్‌ రివ్యూ (ఎంఆర్‌ఆర్‌)...
News

వెయ్యి సంవత్సరాల తరువాత మల్లేశ్వరాలయ పునరుద్ధరణ ; స్వర్ణ శిఖర కుంభాభిషేక ఉత్సవాలకు శ్రీకారం

ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వ రస్వామి ఆలయ స్వర్ణ శిఖర కుంభాభిషేక మహోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈనెల 18 వరకు నిర్వ హించే ఉత్సవాల్లో తొలిరోజు మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులతో రుత్వికులు గణపతి పూజ చేయించారు. అనంతరం భక్తుల సమక్షంలో స్వర్ణశిఖర ప్రతిష్ఠ,...
News

భారతీయురాలిపై జాతి వివక్షకు 45 వేల పౌండ్ల పరిహారం

అధ్యాపకురాలిగా పనిచేస్తున్న ఓ భారతీయురాలిపై లండన్ లోని ఓ విశ్వవిద్యాలయం జాతి వివక్ష చూపింది. పోర్ట్స్ మౌత్ విశ్వవిద్యాలయంలో డాక్టర్ కాజల్ శర్మ అయిదేళ్ల ఒప్పందం మీద అధ్యాపకురాలిగా పనిచేశారు. 2020 డిసెంబరుతో ఈ ఒప్పందం ముగిసింది. తన అనుభవంతో తిరిగి...
1 1,650 1,651 1,652 1,653 1,654 3,054
Page 1652 of 3054