News

ArticlesNews

హిందూ చైతన్యదీప్తి సేవాలాల్ మహరాజ్

( ఫిబ్రవరి 15 - సంత్‌ ‌సేవాలాల్‌ ‌జయంతి ) బంజారాల ఆరాధ్య దైవం సంత్‌ శ్రీ ‌సేవాలాల్‌ ‌మహరాజ్‌ను హిందూ ధర్మం ఉన్నతిని తెలియచెప్పడానికి జన్మించిన మహానీయుడిగా భావిస్తారు. ప్రజల మేలు కోసం అనేక ఉద్యమాలు చేశారు. ధర్మ ప్రచారం,...
News

అయోధ్యకి ప్రాణ ప్రతిష్ట యంత్రాన్ని అందించిన చిదంబర శాస్త్రికి సన్మానం

హిందువుల చిరకాల స్వప్నమైన అయోధ్య రామమందర నిర్మాణంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాణ ప్రతిష్ట సమర్పించిన డా.అన్నదాన చిదంబర శాస్త్రి మన తెలుగు వారు కావడం అందులోను చీరాల ప్రాంతానికి చెందిన వారు కావడం మనందరి అదృష్టమని గాయత్రీ పరివార్ చీరాల శాఖ...
News

పెన్సిలు కొనపై అయోధ్య రాముడు

మహారాష్ట్రలోని నాసిక్‌ జిల్లాకు చెందిన యువ పెన్సిల్‌ కళాకారుడు జీవన్‌ జాదవ్‌ అయోధ్యలోని బాలరాముడి విగ్రహాన్ని పెన్సిలు కొనపై అద్భుతంగా చెక్కాడు. మైక్రోస్కోపు సాయంతో 1.5 సెంటీమీటర్ల పరిమాణంలో దీన్ని రూపొందించాడు. పెన్సిల్‌ కొనలపై ఇప్పటికే ఎన్నో అద్భుత కళాఖండాలను చెక్కిన...
News

పశ్చిమబెంగాల్‌లో హిందూ మహిళలపై టీఎంసీ గూండాల అత్యాచారాలు

పశ్చిమబెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో హిందూ మహిళలపై టీఎంసీ గూండాల అత్యాచారాలు సమాజాన్ని దిగ్భ్రాంతులను చేసాయి. ఆ సంఘటనలు విచిత్రంగా బైటపడ్డాయి. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగానూ సమర్ధించుకోలేని పరిస్థితిలో చిక్కుకుపోయింది. కొద్దివారాల్లో పార్లమెంటు సాధారణ ఎన్నికలు జరగాల్సి ఉంటే, ఇప్పుడు ఏం...
News

త్రిపురలో అపచారం : వసంతపంచమివేళ చీరలేకుండా సరస్వతీమాత విగ్రహం

త్రిపుర రాజధాని అగర్తలాలో సరస్వతీదేవికి అవమానం జరిగింది. వసంత పంచమి పర్వదినం సందర్భంగా బుధవారం నాడు స్థానిక ప్రభుత్వ కళాశాలలో సరస్వతీ పూజ వేడుకలు నిర్వహించారు. అయితే కళాశాల విద్యార్ధులు సరస్వతీ దేవి విగ్రహాన్ని చీర లేకుండా తయారుచేసారు. అసభ్యంగా ప్రదర్శించారు....
News

అబూధాబీలో మొదటి హిందూ దేవాలయాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

మధ్యప్రాచ్యంలోని భారతీయహిందువుల కలలు సాకారమయ్యాయి. అబూదాభీలోని మొట్టమొదటి హిందూ దేవాలయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. 27 ఎకరాల విస్తీర్ణంలో రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆ మందిరం భారత్-యుఎఇ దేశాల మధ్య బలపడుతున్న సంబంధాలకు ప్రతీకగా నిలిచింది. యునైటెడ్ అరబ్...
News

వాగ్దేవిగా అనుగ్రహించిన బెజవాడ కనకదుర్గమ్మ

వసంత పంచమి సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీకనకదుర్గమ్మవారు వాగ్దేవీగా దర్శనమిచ్చారు. మహామండపం 6వ అంతస్తు లో అమ్మవారి ఉత్సవమూర్తి శ్రీ సరస్వతి దేవి అలంకారంలో దర్శనం ఇచ్చారు. శ్రీ పంచమి సందర్భంగా సరస్వతీదేవి రూపంలో ఉన్న అమ్మవారి మూల విరాట్ వద్ద...
News

రథసప్తమి ఏర్పాట్లు : తిరుమలలో అర్ధ‌ బ్రహ్మోత్సవం

శ్రీ సూర్య నారాయణ స్వామి జయంతి సందర్భంగా ఫిబ్ర‌వ‌రి 16న రథసప్తమిని తిరుమలలో ఘనంగా నిర్వహించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రథసప్తమి పర్వదినం సందర్భంగా స్వామివారు ఏడు వాహ‌నాల‌పై భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మివ్వ‌డంతో దీనిని అర్ధ బ్ర‌హ్మోత్స‌వ‌మ‌ని, ఒక‌రోజు బ్ర‌హ్మోత్స‌వమ‌ని కూడా పిలుస్తుంటారు....
1 1,652 1,653 1,654 1,655 1,656 3,054
Page 1654 of 3054