శ్రీశైల క్షేత్రంలో ప్రారంభమైన మహాకుంభాభిషేక మహోత్సవాలు
జ్యోతిర్లింగం, శక్తిపీఠమైన శ్రీగిరి శ్రీశైల క్షేత్రంలో నేడు ప్రారంభమైన మహాకుంభాభిషేక మహోత్సవాలు ఈ నెల 21 వరకు జరుగుతాయి. ప్రధానాలయంలోని శివాజీ గోపుర పునర్నిర్మాణం, ఉపాలయాల పునరుద్ధరణ, పంచమఠాలలోని మూడు మఠాల పునరుద్ధరణ, క్షేత్ర పరిధిలోని ఉపాలయాల్లో శివలింగం, నందీశ్వర ప్రతిష్ఠ...







