News

News

శ్రీశైల క్షేత్రంలో ప్రారంభమైన మహాకుంభాభిషేక మహోత్సవాలు

జ్యోతిర్లింగం, శక్తిపీఠమైన శ్రీగిరి శ్రీశైల క్షేత్రంలో నేడు ప్రారంభమైన మహాకుంభాభిషేక మహోత్సవాలు ఈ నెల 21 వరకు జరుగుతాయి. ప్రధానాలయంలోని శివాజీ గోపుర పునర్నిర్మాణం, ఉపాలయాల పునరుద్ధరణ, పంచమఠాలలోని మూడు మఠాల పునరుద్ధరణ, క్షేత్ర పరిధిలోని ఉపాలయాల్లో శివలింగం, నందీశ్వర ప్రతిష్ఠ...
News

జన్వాడ ఘటనలో ఆర్ఎస్ఎస్‌పై అసాంఘిక శక్తుల దుష్ప్రచారం.. అసలు వాస్తవాలివే..!!

లేనిది ఉన్నట్టుగా.. ఉన్నది లేనట్టుగా భ్రమ కల్పించటం అంటే ఇదేనేమో. ఓ క్రైస్తవ ప్రార్థనామందిరంపై జరిగిన దాడిని హిందూ మతానికి ముడిపెట్టి.. శాంతిభద్రతలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని కొన్ని సంఘ విద్రోహ శక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయి. హైదరాబాద్ శివారు శంకరపల్లి మండలం...
News

సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమంలో కళలు, సంగీతం దోహదపడుతున్నాయి : ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్

భారత సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమంలో కళలు, సంగీతం పెద్ద ఎత్తున దోహదపడుతున్నాయిని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ -ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ తెలిపారు. భాగ్యనగర్‌లోని ఘట్‌కేసర్‌లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ గురువారం నిర్వహించిన “స్వరఝరి” కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు....
News

కీలక ప్రయోగానికి సిద్ధమైన నాసా, చంద్రుడిపైకి ప్రైవేటు ల్యాండర్

మరోసారి మానవ సహిత జాబిల్లి యాత్ర ప్రయత్నాల్లో భాగంగా చంద్రుడి పై సాఫ్ట్ ల్యాండింగ్ కోసం నాసా శ్రమిస్తోంది. ఇటీవల ఓ ప్రైవేటు కంపెనీ భాగస్వామ్యంతో చేపట్టిన ల్యాండర్ ప్రయోగం విఫలం కాగా, మరో లూనార్ ల్యాండర్ ను తాజాగా చంద్రుడిపైకి...
News

బెంగాల్ లైంగిక వేధింపుల ఘటనపై ఎన్‌సీడబ్ల్యూ ఆగ్రహం

దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ లైంగిక వేధింపుల ఘటనపై జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సిడబ్ల్యు) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్‌సిడబ్ల్యు బృందం గురువారం సందేశ్‌ఖాలీలో చూసిన ‘దయనీయమైన పరిస్థితుల’ను తీవ్రంగా ఖండించింది. పొలిసు అధికారులు, తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి)...
ArticlesNews

ధర్మ స్థాపన కోసం జీవితాన్ని ధారపోసిన త్యాగ నిరతుడు భీష్ముడు

( ఫిబ్రవరి 16 - భీష్మాష్టమి ) భీష్ముడు అనగానే ధైర్యసాహసాలకు మారుపేరైన రూపం మెదులుతుంది. తండ్రి కోసం, కొడుకుల కోసం, ధర్మ స్థాపన కోసం జీవితాన్ని ధారపోసిన త్యాగ నిరతుడు భీష్ముడు. ఇచ్ఛామరణ వరం ఉన్న భీష్ముడు ఉత్తరాయణం వచ్చాక...
News

శ్రీశైల మల్లన్నకు స్వర్ణరథం

రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ప్రశాంతి దంపతులు శ్రీశైల మల్లికార్జునస్వామికి స్వర్ణ రథం తయారు చేయించారు. రథసప్తమి సందర్భంగా శుక్రవారం దీనిని మల్లన్నకు కానుకగా సమర్పించనున్నారు. 23.6 అడుగుల ఎత్తుతో స్వర్ణ తాపడం చేయించిన ఈ రథం మధ్యలో పార్వతీ పరమేశ్వరులు,...
News

ఇస్రో ‘యువ విజ్ఞాని’కి దరఖాస్తుల ఆహ్వానం

భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో).. పాఠశాల విద్యార్థుల కోసం నిర్వహించే ‘యువ విజ్ఞాని’ (యువిక) కార్యక్రమానికి దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ నెల 20 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని ‘ఎక్స్‌’లో తెలిపింది. ‘క్యాచ్‌ దెమ్‌ యంగ్‌’ పేరిట రెండు వారాల పాటు నిర్వహించే...
1 1,649 1,650 1,651 1,652 1,653 3,054
Page 1651 of 3054