రామనవమి ఊరేగింపుపై రాళ్లురువ్విన ఇస్లామిస్టులు
జార్ఖండ్లోని గర్వాలో రామ నవమి ఊరేగింపు సందర్భంగా ఇస్లామిస్టులు రాళ్లు రువ్వడం అర్ధరాత్రి హింసాత్మక ఘటనలకు జరిగాయి. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి బాష్పవాయువు ప్రయోగించి, లాఠీఛార్జి చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆ ప్రాంతమంతటినీ సెన్సిటివ్ జోన్ గా ప్రకటించారు. రామ...






