News

News

వందేమాతరం గేయాన్ని కొంతే వినిపించిన వైనం.. కేరళ గవర్నర్‌ అభ్యంతరం

కొత్తగా కొలువుతీరిన కేరళ ప్రభుత్వాన్ని వందేమాతరం వివాదం చుట్టుకుంది. తొలి అసెంబ్లీ సమావేశాల్లో జాతీ య గేయం వందేమాతరంలోని కొన్నిచరణాలు మాత్రమే వినిపించడంపై గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారిక కార్యక్రమాల్లో వందేమాతరంలోని అన్ని చరణాలను వినిపించడాన్ని...
ArticlesNews

మరో చారిత్రక విజయం ‘భోజ్‌శాల’

సనాతన ధర్మానికి నిలయమైన భారతదేశంలో హిందూ దేవాలయాలు, కట్టడాలు మావే అని కోర్టులలో వాదించుకోవాల్సి రావడం దురదృష్టకరం. మధ్యప్రదేశ్‌ ‌ధార్‌ ‌పట్టణంలోని భోజ్‌శాలలో లభ్యమైన శాసనంలో ప్రాకృత భాషలో ‘కోదండకావ్య’, ‘ఖడ్గశత’ అనే రెండు పద్యాలు ఉన్నాయి. ఒక పద్యం ధనుస్సుకు,...
ArticlesNews

సర్వపాపహరం.. పుష్కర స్నానం

( జూన్‌ 2న యమునా నది పుష్కరాలు ప్రారంభం ) పుష్కర సమయంలో ముక్కోటి దేవతలు, మూడున్నర కోట్ల తీర్థాలు ఆ నదిలోకి వచ్చి చేరతాయంటారు. సనాతన ధర్మంలో నీరంటేనే నారాయణ స్వరూపం. అలాంటి పవిత్రజలంతో స్నానమాచరించి పుణ్యాత్ములు కావటానికి పుష్కర...
News

దేవుడి ముందు అందరూ సమానమే VIP దర్శనాలపై మద్రాస్ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

ఆలయాల్లో కొనసాగుతున్న VIP దర్శనాలపై మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. దేవుడి ముందు అందరూ సమానమే అని, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎప్పుడైనా దేవాలయాల్లోకి వెళ్లి ప్రత్యేక దర్శనాలు చేయించుకోవడం మంచిది కాదని కోర్టు స్పష్టం చేసింది. VIPల కోసం దేవుడు...
News

అహింసే పరమ ధర్మం.. కానీ ధర్మరక్షణ కోసం బలప్రయోగం సమర్థనీయం

ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ దేశ భద్రత, అహింస, ధర్మరక్షణపై కీలక వ్యాఖ్యలు చేశారు. అహింసా మానవాళికి పరమ ధర్మమని చెబుతూనే, దేశానికి లేదా సమాజానికి ఎవరైనా ముప్పుగా మారితే అలాంటి పరిస్థితుల్లో అహింసతో సమస్యలు పరిష్కారం కావని అన్నారు....
News

జగ్గయ్యపేటలో గోమాంసం తరలింపును అడ్డుకున్న హిందువులపైదాడి

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో గోమాంసం తరలింపు  నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని హిందూ చైతన్య వేదిక, బజరంగ్ దళ్ కార్యకర్తలు ఆరోపించారు. ఈ ఘటనలో తమ కార్యకర్తలపై దాడి జరిగిందని, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని వారు పేర్కొన్నారు. హిందూ సంఘాల ప్రతినిధుల...
ArticlesNews

ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య

(  జూన్  2  -  దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి  ) భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో అనేక మంది మహనీయులు తమ త్యాగాలు, పోరాటాలతో చిరస్థాయిగా నిలిచిపోయారు. అలాంటి మహనీయులలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు ఒకరు. చీరాల-పేరాల ఉద్యమానికి...
1 159 160 161 162 163 3,087
Page 161 of 3087