వందేమాతరం గేయాన్ని కొంతే వినిపించిన వైనం.. కేరళ గవర్నర్ అభ్యంతరం
కొత్తగా కొలువుతీరిన కేరళ ప్రభుత్వాన్ని వందేమాతరం వివాదం చుట్టుకుంది. తొలి అసెంబ్లీ సమావేశాల్లో జాతీ య గేయం వందేమాతరంలోని కొన్నిచరణాలు మాత్రమే వినిపించడంపై గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారిక కార్యక్రమాల్లో వందేమాతరంలోని అన్ని చరణాలను వినిపించడాన్ని...







