News

News

విజయవాడలో ఐదు రోజుల పాటు ‘శ్రీ దుర్గా సౌందర్యలహరి మహాశతావధానం’

జయం.. దుర్గా.. అంటూ దుర్గమ్మను కీర్తిస్తూ ప్రఖ్యాత సహస్రావధాని డాక్టర్‌ మాడుగుల నాగఫణిశర్మ ‘శ్రీ దుర్గా సౌందర్యలహరి మహాశతావధానం’ను ప్రారంభించారు. తెలుగు వారి సాహిత్య వైభవాన్ని ఆవిష్కరించే అవధానంలో డాక్టర్‌ మాడుగుల నాగఫణిశర్మ తెలుగు భాష మాధుర్యాన్ని చాటి చెప్పారు. ప్రతి...
News

VHP జాతీయ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులుగా శ్రీ అలోక్ కుమార్ జీ, భజరంగీలాల్ భాంగ్రా జీ

విశ్వ‌హిందూ ప‌రిష‌త్ (VHP) జాతీయ అధ్యక్షులుగా శ్రీ అలోక్ కుమార్ జీ, జాతీయ ప్రధాన కార్యదర్శిగా కైలాష్ భజరంగీలాల్ భాంగ్రా జీ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయోధ్య నగరంలోని కరసేవక్ పూర్ లో ఫిబ్ర‌వ‌రి 25, 26 27 తేదీల్లో VHP...
News

నౌకా దళానికి ప్రధాన ఆయుధం బ్రహ్మోస్‌ సూపర్‌ సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణే !

భారత నౌకా దళానికి ఇప్పుడు ఎక్స్‌టెండెడ్‌ రేంజ్‌ బ్రహ్మోస్‌ సూపర్‌ సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణే ఇప్పుడు తమ ప్రధాన ఆయుధం కానున్నదని నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ ఆర్‌ హరికుమార్‌ తెలిపారు. ఇతర దేశాల నుంచి సమకూర్చుకున్న పాతకాలపు క్షిపణి వ్యవస్థ స్థానంలో...
News

కెనడాలోని భారత అధికారులకు వరుస బెదిరింపులు: విదేశాంగ మంత్రి జైశంకర్

ఖలిస్తానీ వేర్పాటువాదులకు అనుకూలంగా వ్యవహరిస్తున్న కెనడా ప్రభుత్వ తీరును భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ మరోసారి తూర్పార బట్టారు. కెనడాలో గత ఏడాది భారత దౌత్యాధికారులకు వరుస బెదిరింపులు వచ్చాయని తెలిపిన జై శంకర్, ఆ సమయంలో కెనడా...
News

గగనయానం చేసే భారత వ్యోమగాములు వీరే

అంతరిక్ష పరిశోధనా రంగంలో భారతదేశం శరవేగంతో దూసుకుపోతోంది. ఇటీవలే చంద్రయాన్ ప్రయోగాన్ని విజయవంతం చేసిన భారత్, ఇప్పుడు గగనయానంపై దృష్టి సారించింది. అంతరిక్షంలోకి మొదటిసారి మానవులను పంపించే ‘గగన్‌యాన్‌’ ప్రయోగానికి సిద్ధమవుతోంది. భారతదేశం యావత్‌ ప్రపంచంలో తన వ్యాప్తిని పెంచుకుంటోందని, అంతరిక్ష...
ArticlesNews

ఎవరీ నితాషా కౌల్? భారత్ ఎందుకు ఆమెను దేశంలోకి రానివ్వలేదు?

బ్రిటిష్ విద్యావేత్త నితాషా కౌల్ మొన్న ఆదివారం సంచలనం సృష్టించారు. బెంగళూరు విమానాశ్రయం నుంచి భారతదేశంలోకి అడుగుపెట్టనివ్వకుండా తనను వెనక్కు పంపించేసారు. దాంతో భారతదేశంలో మేధోవర్గాలను అణచివేస్తున్నారంటూ సోషల్ మీడియాలో కల్లబొల్లి యేడ్పులు ఏడవడం మొదలుపెట్టారామె. ఇంతకీ ఎవరీ నితాషా కౌల్?...
1 1,627 1,628 1,629 1,630 1,631 3,057
Page 1629 of 3057