విజయవాడలో ఐదు రోజుల పాటు ‘శ్రీ దుర్గా సౌందర్యలహరి మహాశతావధానం’
జయం.. దుర్గా.. అంటూ దుర్గమ్మను కీర్తిస్తూ ప్రఖ్యాత సహస్రావధాని డాక్టర్ మాడుగుల నాగఫణిశర్మ ‘శ్రీ దుర్గా సౌందర్యలహరి మహాశతావధానం’ను ప్రారంభించారు. తెలుగు వారి సాహిత్య వైభవాన్ని ఆవిష్కరించే అవధానంలో డాక్టర్ మాడుగుల నాగఫణిశర్మ తెలుగు భాష మాధుర్యాన్ని చాటి చెప్పారు. ప్రతి...







