మరఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఘనకీర్తి మరోసారి ప్రపంచవ్యాప్తం కానుంది. ఇజ్రాయెల్లో శివాజీ మహారాజ్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ముంబైలోని ఆ దేశ...
పర్యావరణ పరిరక్షణకోసం కొందరు మాత్రం దశాబ్దాల పాటు ప్రకృతి సంరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తుంటారు. అలాంటి వారిలో ఒకరు ప్రభునాథ్ షాహీ ఒకరు. రిటైర్మెంట్ అనంతరం...
ఒడిశాలోని పవిత్ర పుణ్యక్షేత్రం పూరీలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ప్రపంచ ప్రసిద్ధ జగన్నాథ రథయాత్రకు సంబంధించిన ఏర్పాట్లు అత్యంత వేగంగా సాగుతున్నాయి. ఏటా అత్యంత వైభవంగా జరిగే...
ఈ జగత్తుకు అధిపతి పూరీ జగన్నాథుడని హిందువులు భావిస్తారు. సమస్త జీవరాశుల ప్రాణాలు ఆయన చేతిలోనే ఉంటాయని నమ్ముతారు. అయితే జగన్నాథ స్వామి విగ్రహాన్ని రకరకాల వస్త్రాలతో...
"నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నా హిందూ ధర్మాన్ని విడిచిపెట్టలేను. నా పేరు ఎవరైనా మార్చగలరా? అలాగే ఒక వ్యక్తి తన ధర్మాన్ని విడిచిపెట్టడం కూడా అంత సులభం...
ముంబై: గణేశ నిమజ్జనాల అనంతరం సేకరించే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (POP)ను ఉపయోగించి బెంచీలు, ఇటుకలు, అలంకరణ వస్తువులు తయారు చేసే ప్రతిపాదన మహారాష్ట్రలో చర్చనీయాంశంగా మారింది....