News

News

దక్షిణాసియాలోనే అతిపెద్ద డిఫెన్స్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటు.. ఎక్కడంటే..

భారత రక్షణ రంగానికి తోడ్పాటునందించేలా ‘అదానీ డిఫెన్స్’ మరో ముందడుగు వేసింది. అదానీ డిఫెన్స్‌కు చెందిన దక్షిణాసియాలోనే అతిపెద్దదైన మందుగుండు సామగ్రి, క్షిపణి తయారీ కాంప్లెక్సు ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి...
News

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైలం ముస్తాబు

మహాశివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలు ముస్తాబవుతున్నాయి.రాష్ట్రంలో ముఖ్యమైన జ్యోతిర్లంగ క్షేత్రమైన శ్రీశైలం మల్లన్న ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మార్చి 1 నుంచి 11 వరకు జరగనున్నాయి. ఉత్సవాల సందర్భంగా స్వామివార్లకు ప్రత్యేక పూజల నేపథ్యంలో మార్చి 1 నుంచి 11వ తేదీ వరకు...
News

గ‘ఘన’యానులు…

భారత్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్‌యాన్‌ మిషన్‌లో పాల్గొనబోతున్న వ్యోమగాములంతా నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ పూర్వ విద్యార్థులే. ప్రశాంత్‌ బాలకృష్ణన్‌ నాయర్, అజిత్‌ కృష్ణన్, అంగద్‌ ప్రతాప్, శుభాన్షు శుక్లా వృత్తిరీత్యా యుద్ధపైలెట్లు. వీరంతా గగన్‌యాన్‌ కోసం ఇప్పటికే రష్యాలో వ్యోమగాములుగా శిక్షణ...
ArticlesNews

వికసిత భారత్ కోసం స్వదేశీ పరిజ్ఞానం

(ఫిబ్రవరి 28- జాతీయ సైన్స్ దినోత్సవం ) భారతీయ శాస్త్రవేత్త సర్ సి.వి రామన్ రామన్ ఎఫెక్ట్ కనుగొన్న రోజు 1928 ఫిబ్రవరి 28వ తేదీ భారతదేశం గర్వించదగ్గ రోజు. ప్రపంచ విజ్ఞాన శాస్త్ర యవనికపై భారతదేశ కీర్తి పతాకం ఎగరవేయబడిన...
News

ఏటా 15 పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలు

ఏటా 15 పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలు చేపట్టేందుకు వీలుగా తిరుపతి జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌లో నిర్మించిన పీఎస్‌ఎల్‌వీ ఇంటిగ్రేటెడ్‌ ఫెసిలిటీ (పీఐఎఫ్‌) ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. తిరువనంతపురంలోని విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి మంగళవారం...
News

జాతి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఓటెయ్యండి ; హిందూ సమాజానికి వీహెచ్‌పి పిలుపు

అయోధ్యలో రామ మందిరం ప్రారంభమవడంతో రామరాజ్య స్థాపన దిశగా ప్రయాణం మొదలైనట్లయిందని విశ్వహిందూ పరి షద్ (వీహెచ్పీ) పేర్కొంది. రానున్న సార్వత్రిక ఎన్నికలు దేశ భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయని వ్యాఖ్యానించింది. భవిష్యత్తు తరాలకు సురక్షిత, సౌభాగ్య, శక్తిమంతమైన భారత్ను అందించాల్సిన బాధ్యత అందరిపైనా...
News

కర్నూలులో లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయానికి జీర్ణోద్ధరణ

కర్నూలు జిల్లాలోని మిడ్తూరు మండల కేంద్రమైన మిడుతూరులో లక్ష్మీచెన్నకేశవ స్వామి ఆలయ నిర్మాణం చేపట్టినప్పటి నుంచి గాలిగోపురం లేదు. దీంతో వందల ఏళ్లుగా గ్రామంలో మేడిమిద్దెల నిర్మాణం చేపట్టడం లేదు. ఐదారుగురు ధైర్యం చేసి ఆలయ గర్భగుడికంటే ఎత్తులో మిద్దెలు నిర్మించుకున్నా...
ArticlesNews

ముస్లిం దుండగుల గోద్రా రైలు దహన మారణకాండలో నాశనమైపోయిన కుటుంబాలు

(గోద్రా రైలు దహనకాండలో 59మంది హిందువులు అసువులు బాసినది ఈరోజే) 27 ఫిబ్రవరి 2002... ఏ హిందువూ మరచిపోలేని భయంకరమైన రోజది. ఇస్లామిక్ జిహాదీ ముష్కరులు గుజరాత్‌లోని గోద్రా రైల్వేస్టేషన్‌లో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌ ఎస్6 బోగీకి నిప్పంటించి 59మంది ప్రాణాలు తీసిన...
1 1,626 1,627 1,628 1,629 1,630 3,057
Page 1628 of 3057