News

News

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి నిర్ణయాలు

తిరుమల తిరుపతి దేవస్థానంలోని వివిధ విభాగాల్లో పనిచేస్తోన్న 9వేల మంది సొసైటీ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు పెంచుతూ బోర్డు నిర్ణయం తీసుకుంది. సోమవారం జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలను తితిదే ఛైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి వివరించారు....
News

రష్యా ఆర్మీ నుంచి భారతీయులందరినీ విడిపిస్తాం; ‘అభ్యర్థన’ వార్తలు అవాస్తవమన్న విదేశాంగ శాఖ

ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో కొంతమంది భారతీయులు.. మాస్కో సైన్యానికి సహాయకులుగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. అయితే, వీరంతా ఇప్పుడు రష్యా నుంచి బయటపడేందుకు సాయం కోరుతున్నట్లు మీడియా కథనాలు వెలువడుతున్నాయి. ఈ వార్తలపై తాజాగా భారత విదేశాంగ శాఖ స్పందించింది. అవన్నీ...
ArticlesNews

బాలాకోట్ గగన ప్రహారం: భారత సైన్యపు సాహసోపేతమైన మిలటరీ ఆపరేషన్

సరిగ్గా ఐదేళ్ళ క్రితం ఇదేరోజు పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో ఉన్న ఉగ్రవాద శిబిరాల మీద భారత సైన్యం దాడి చేసిన రోజు. జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా వద్ద దాడి చేసిన జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాద సంస్థను లక్ష్యం చేసుకుని భారత సైన్యం చేసిన సాహసోపేతమైన దాడి...
News

సింహాలకు వివాదాస్పద పేర్లు పెట్టిన అధికారి సస్పెండ్..

జూలోని ఆడ, మగ సింహాలకు వివాదాస్పద పేర్లు పెట్టిన ఘటనలో ఓ ఉన్నతాధికారిని త్రిపుర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. హైకోర్టు తీర్పు తర్వాత రాష్ట్ర సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. జూలోని ఆడ, మగ సింహాలకు వివాదాస్పద పేర్లు పెట్టిన ఘటనలో...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రదార్శనికులు – 27 ; పింగళి వెంకయ్య

మన దేశానికి కూడా ఒక జాతీయ పతాకం కావాలని మనకు స్వరాజ్యం రావడానికి పూర్వమే చాలాకాలం క్రిందట, అంటే 1907లో ఒక మహామేధానికి, ఒక అకళంక దేశభక్తుడికి కోరిక కలిగింది. ఆ మహనీయుడు, ఆ బహుముఖ ప్రజ్ఞానిధి శ్రీ పింగళి వెంకయ్యగారు....
News

పాక్ కు రావి నది నీరు పూర్తిగా నిలిపివేసిన భారత్

ఇప్పటికే ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న పాకిస్తాన్‌కు తాజాగా భారత్ మరో కోలుకోలేని దెబ్బ కొట్టింది. రావి నదిపై షాపూర్ కంది బ్యారేజీ నిర్మాణాన్ని పూర్తి చేసి.. పాక్‌కు ఆ నది నీటి ప్రవాహాన్ని నిలిపివేసింది. ఇప్పుడు ఆ నీరుని జమ్ముకశ్మీర్‌లోని కథువా,...
News

ఉక్రెయిన్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన భారతీయుడు!… పలువురు నేపాలీలు మృతి

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకుపోయిన ఓ భారతీయుడు మరణించినట్లు వార్తలొస్తున్నాయి. రష్యా ఆక్రమిత దొనెట ప్రాంతంపై ఫిబ్రవరి 21న ఉక్రెయిన్ జరిపిన క్షిపణి దాడిలో అతడు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మరో భారతీయుడు ఈ దాడి నుంచి తప్పించుకున్నాడు. మృతుడిని సూరత్కుఊ చెందిన...
ArticlesNews

అం‌డమాన్‌ ‌కారాగారంలో… అహింసావాదుల వేటలో… వీరసావర్కర్‌

( ఫిబ్ర‌వ‌రి 26 - వీరసావర్కర్‌ ‌వ‌ర్థంతి ) ‘‘అంటే మీరు, గాంధీజీ హత్య కేసులో నన్ను అరెస్ట్ ‌చేయడానికి వచ్చారు!’’ ఫిబ్రవరి 5, 1948న బొంబాయి ఇంటెలిజెన్స్ ‌శాఖ అధిపతి జంషెడ్‌జీ దొరాబ్‌ ‌నగార్వాలా శివాజీ పార్క్ ‌నివాసానికి సిబ్బందితో...
1 1,629 1,630 1,631 1,632 1,633 3,057
Page 1631 of 3057