News

News

అర్చకోద్యమ పితామహుడు రామాచార్యులు : త్రిపుర గవర్నర్‌

బిజేపి, అర్చక సమాఖ్య, వైఖానస సేవా సంఘ నేత దివంగత తమిరిశ రామాచార్యులు సమాజంపై విశేష ప్రభావం చూపారని త్రిపుర గవర్నర్‌ నల్లు ఇంద్రసేనారెడ్డి అన్నారు. రామాచార్యుల స్మారక సమితి ఆధ్వర్యంలో మంగళవారం తెనాలిలో ఏర్పాటు చేసిన రామాచార్యుల కాంస్య విగ్రహావిష్కరణ...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రదార్శనికులు – 29 ; నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు

భారతదేశం తననుతాను పూర్తిగా పరిపాలించుకోవాలని, స్వరాజ్యం తన ప్రజల కోసం మాత్రమేకాక, మానవజాతి ఆధ్యాత్మిక, మేధోవికాసానికి అవసరమన్న అరవిందుల ప్రబోధనతో ఉత్తేజితులు అయిన నడింపల్లివారు 1907లో ఎఫ్.ఏ చదువుతుండగా బిపిన్ చంద్రపాల్ గుంటూరులో చేసిన ఉపన్యాసాలతో కదనకుతూహలంతో ఊర్రూతలూగారు. సంఘవిప్లవం, రాజకీయ...
News

కంచి జగద్గురువుల వాత్సల్యం

కంచి కామకోటి మూలామ్నాయ సర్వజ్ఞ పీఠాధీశ్వరులు, నడుస్తున్న దైవం శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామి వారు శ్రీశైల కుంభాభిషేక నిమిత్తం శ్రీశైలంలో పీఠంతో గతవారం బసచేశారు. ఈ సందర్భంగా భక్తులకు ఓ అద్వితీయ అనుభూతి కలిగింది. ఆ రోజు...
News

జమాతే ఇస్లామి-జమ్ముకశ్మీర్ పై నిషేధం మరో ఐదేళ్లు పొడిగింపు

జమ్మూకశ్మీర్‌కు చెందిన జమాత్-ఎ-ఇస్లామీ సంస్థపై నిషేధాన్ని కేంద్ర హోంశాఖ మరో ఐదేళ్ళపాటు పొడిగించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం (ఉపా చట్టం) నిబంధనల ప్రకారం జమాతే ఇస్లామీ సంస్థపై నిషేధాన్ని పొడిగిస్తూ మంగళవారం నాడు హోంశాఖ నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం...
News

నల్లమల నడకదారిలో ఆకలి తీర్చేందుకు అన్నదాన శిబిరాలు

మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు పాదయాత్రగా శ్రీశైల క్షేత్రానికి చేరుకుంటారు. నల్లమలలోని నడకదారిలో సాగిపోయే వారికి పలువురు దాతలు, స్వచ్ఛంద సంస్థల వారు ఏటా సేవలు అందిస్తున్నారు. పలు ప్రాంతాల్లో అన్నదాన శిబిరాలు ఏర్పాటు చేసి భక్తుల...
News

విస్తరణ లేక ఇక్కట్లు శంబరలో ఇళ్ల మధ్యే పోలమాంబ ఆలయం

విజయనగరం జిల్లాలో జరిగే పైడితల్లి, శంబర పోలమాంబ ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి చెందాయి. ఉమ్మడి జిల్లాతో పాటు విశాఖ, శ్రీకాకుళం, ఒడిశా, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. ఏటా జరిగే సిరిమానోత్సవాలకు లక్షల్లో బయలుదేరుతారు. కానీ ఆమేరకు సౌకర్యాలు ఉండడం...
ArticlesNews

అసత్యాలు ఆర్‌ఎస్‌ఎస్‌ను నిరోధించలేవు

‘‘‌హిందువు నశించకూడదు. హిందువు నశించడం అంటే వ్యక్తి స్వేచ్ఛ నశించడం. ఉపాసనా స్వాతంత్య్రం నశించడం, హింస, ఆక్రమణ, దురాక్రమణ, రక్తపిపాస గెలవడం.. విశ్వమానవ ధర్మం ప్రపంచంలో బ్రతుకలేక కనుమూయడం.. ఇది జరుగకూడదు’’ ‘రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌’ అని సంస్థకు పేరు పెట్టడానికి...
News

శ్రీకాళహస్తి ఆలయంలో అపచారం

తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి ఆలయంలో మరో అపచారం జరిగింది. రావణాసురుడికి ఎన్ని తలలు ఉంటాయో కూడా తెలియకుండా అధికారులు కొత్తగా రావణాసురుడి వాహనం సిద్ధం చేశారు. మహశివరాత్రి సందర్భంగా మార్చి 6వ తేదీ రాత్రి రావణాసుర వాహనసేవ జరగనుంది. ఈ నేపధ్యంలో...
1 1,625 1,626 1,627 1,628 1,629 3,057
Page 1627 of 3057