అర్చకోద్యమ పితామహుడు రామాచార్యులు : త్రిపుర గవర్నర్
బిజేపి, అర్చక సమాఖ్య, వైఖానస సేవా సంఘ నేత దివంగత తమిరిశ రామాచార్యులు సమాజంపై విశేష ప్రభావం చూపారని త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి అన్నారు. రామాచార్యుల స్మారక సమితి ఆధ్వర్యంలో మంగళవారం తెనాలిలో ఏర్పాటు చేసిన రామాచార్యుల కాంస్య విగ్రహావిష్కరణ...







