News

News

అగ్ని-5 ని విజయవంతంగా పరీక్షించిన డీఆర్‌డీఓ

రక్షణ రంగంలో భారత్‌ మరో అరుదైన ఘనతను సాధించింది. బహుళ వార్‌హెడ్లను మోసుకెళ్లే అగ్ని-5 క్షిపణిని సోమవారం విజయవంతంగా పరీక్షించింది. శత్రువుకు సంబంధించిన విభిన్న ప్రాంతాలపై ఏకకాలంలో విరుచుకుపడటానికి ఇది వీలు కల్పిస్తుంది. ‘మిషన్‌ దివ్యాస్త్ర’ పేరుతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో...
News

అమల్లోకి పౌరసత్వ సవరణ చట్టం

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) మళ్లీ తెరపైకి వచ్చింది. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ల నుంచి భారత్‌కు శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు మనదేశ పౌరసత్వాన్ని కల్పించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్‌ జారీచేసింది. సీఏఏ చట్టం-2019లోనే పార్లమెంటు ఆమోదం పొందినా.. రాష్ట్రపతి సమ్మతి...
News

తిరుమలలో రాజకీయ ప్రసంగాలా..?

తిరుమలలో రాజకీయ ఉపన్యాసాలు చేస్తూ నేతలు పబ్బం గడుపుకొంటున్నారని ఏపీ సాధు పరిషత్తు అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు.శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కృష్ణాపురంలో ఆనందాశ్రమంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల తిరుమల కొండపై డిప్యూటీ ముఖ్యమంత్రి నారాయణస్వామి...
News

76 దేవాలయాలకు రూ. 7.6 కోట్లు మంజూరు

అనకాపల్లి జిల్లాలో 76 దేవాలయాలు నిర్మాణానికి రూ.7.60 కోట్లు నిధులు మంజూరయ్యాయని ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీ ఆదివారం చెప్పారు. తిరుమల, తిరుపతి దేవస్థానం నుంచి ఒక్కో దేవాలయానికి రూ.10లక్షలు చొప్పున ఈ నిధులు మంజూరయ్యాయన్నారు. ఈ నిధులతో చేపట్టబోయే పనులు...
News

విజ్ఞానానికి మూలం.. సంస్కృతం

సంస్కృతమే విజ్ఞానానికి మూలమని, అందులోని శాసీ్త్రయ, వైజ్ఞానికతను నేటి తరానికి అందించాల్సి బాధ్యత అందరిపై ఉందని జాతీయ సంస్కృత వర్సిటీ వీసీ జీఎస్‌ఆర్‌ కృష్ణమూర్తి తెలిపారు.తిరుపతిలోని జాతీయ సంస్కృత వర్సిటీలో రెండు వారాలుగా ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌ మెథడాలజీ అంశంపై నిర్వహించిన సదస్సు...
News

టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు

టీటీడీ ఉద్యోగులకు మరో తీపి కబురు తెలిపారు పాలకమండలి చైర్మన్ కరుణాకర్ రెడ్డి. 2014 ఏడాదిని కట్ ఆఫ్ ఇయర్ప‌గారిగణనలోకి తీసుకొని టీటీడీ పరిధిలో ఉన్న ఉద్యోగులకు కూడా జీఓ వర్తించేలా చేయాలని ప్రభుత్వాన్ని కోరేందుకు తీర్మానం చేశారు. ఈ నిర్ణయం...
News

ఆధ్యాత్మిక సంస్కృతి, సంప్రదాయాలు దేశప్రజలందరికీ గర్వకారణం

దేశ ఆధ్యాత్మిక సంస్కృతి, సంప్రదాయాలు ప్రజలందరికీ గర్వకారణమని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పేర్కొన్నారు.గుంటూరు జిల్లాలోని రాజధాని గ్రామం నెక్కల్లు వద్ద నిర్మించిన ‘బ్రహ్మకుమారీస్‌ యూనివర్సల్‌ పీస్‌ రిట్రీట్‌ సెంటర్‌’లో ఆదివారం ఉదయం 88వ శివ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు....
News

శ్రీగిరిలో చివరిదశకు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు

శ్రీశైల మహాక్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు చివరిదశకు చేరుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఆలయ ప్రాంగణంలో ఉదయం 8 గంటలకు చండీశ్వర పూజ, మండపారాధనలు, కలశార్చన, రుద్ర పారాయణం, చండీ, రుద్ర హోమాలను పండితులు నిర్వహించారు. 9 గంటలకు యాగశాలలో శాస్త్రోక్తంగా...
1 1,601 1,602 1,603 1,604 1,605 3,057
Page 1603 of 3057