News

News

సీఏఏను సుప్రీంలో సవాల్ చేసిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్

పాకిస్తాన్, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్తాన్‌ల నుంచి భారత్‌కు శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు మనదేశ పౌరసత్వాన్ని కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. 2019లో కూడా సీఏఏ...
News

తిరునగరిలో సామాన్య భక్తులకు వసతి కష్టాలు

శ్రీవారి భక్తులకు తిరునగరిలో వసతి ప్రశ్నార్థకంగా మారింది. సుదూర ప్రాంతాల నుంచి ఎన్నో వ్యయప్రయాసలకోర్చి కుటుంబ సమేతంగా ఇక్కడికి విచ్చేసే సామాన్య భక్తులకు అష్టకష్టాలు తప్పడం లేదు. గదులు దొరక్క వాహనాల్లో, రహదారులపైనే నిద్రిస్తున్నారు. రానున్న వేసవి రద్దీ నేపథ్యంలో శ్రీనివాసా...
News

సీఏఏకు కొత్త పోర్టల్‌.. దరఖాస్తు ఇలా..

సార్వత్రిక ఎన్నికలకు ముందు పౌరసత్వ సవరణ చట్టాన్ని (CAA) కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ల నుంచి భారత్‌కు శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు మనదేశ పౌరసత్వాన్ని కల్పించడం లక్ష్యంగా నోటిఫికేషన్‌ జారీచేసింది. ఈ క్రమంలోనే సీఏఏ కింద దరఖాస్తుల...
News

స్వదేశీ శక్తిని చాటిన భారీ సైనిక విన్యాసాలు

మళ్లీ అణుపరీక్ష జరగలేదు.. కానీ రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌ ప్రాంతం దద్దరిల్లింది. శత్రు క్షిపణులేవీ సరిహద్దులు దాటి రాలేదు. కానీ, ఎడారి ఇసుక ఆకాశాన్నంటింది. యుద్ధవిమానాలు, ట్యాంకుల గర్జనలు, నౌకాదళ మెరుపు దాడులు, రాకెట్‌ ప్రయోగాలతో ఆ ప్రాంతం.. యుద్ధక్షేత్రాన్ని తలపించింది. ప్రత్యర్థుల...
News

సీఏఏ చట్టం అమలుపై భారత ముస్లింలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు : కేంద్రం

పౌరసత్వ సవరణ చట్టం-సీఏఏ అమలుపై భారత్‌లోని ముస్లింలు ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదని, హిందువులతో సమానంగా వారి హక్కులు కొనసాగుతాయని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. దేశంలోని 18 కోట్లమంది ముస్లింలు తమ పౌరసత్వాన్ని రుజువు చేసుకునేందుకు ఎలాంటి పత్రాలు సమర్పించాల్సిన...
News

అరుణాచల్‌ మాదే.. మీ పిచ్చివాదన వాస్తవాలను మార్చదు : చైనాకు భారత్‌ చురక

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల అరుణాచల్‌ప్రదేశ్‌ లో పర్యటించడంపై చైనా తన అక్కసు వెళ్లగక్కిన విషయం తెలిసిందే. ‘జాంగ్‌నన్‌’ ప్రాంతం తమ భూభాగమని, అక్కడ భారత్‌ వేస్తోన్న అడుగులు.. సరిహద్దు వివాదాన్ని మరింత క్లిష్టతరం చేస్తాయని డ్రాగన్‌ విదేశాంగ ప్రతినిధి వాంగ్‌...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసాహితీ, విద్యా సౌరభాలు – 34 ; రాయప్రోలు సుబ్బారావు

విశ్వశ్రేయః కావ్యం" ఒక కావ్యమే కాదు, ఒక రచనే కాదు, సాహితీ సంపద యావత్తు ప్రజా సంక్షేమానికి, సమాజ ఉన్నతికి, నైతిక ఔన్నత్యానికి తోడ్పడేదిగా ఉన్నప్పుడే ఏ రచన అయినా సార్ధకతను సంతరించుకుంటుంది. ఈ జాతి సద్గమనానికి వెలుగులు చిమ్మే అక్షరతారకలు...
News

సికింద్రాబాద్‌-విశాఖ మార్గంలో పట్టాలెక్కిన మరో వందేభారత్‌ రైలు

దక్షిణ మధ్య రైల్వే సారథ్యంలో మరో రెండు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు పట్టాలెక్కాయి. సికింద్రాబాద్‌-విశాఖ మధ్య ఇప్పటికే ఈ రైలు నడుస్తుండగా.. నేటి నుంచి మరొకటి అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ద.మ. రైల్వే పరిధిలోని కొన్ని స్టేషన్లను కలుపుతూ కలబురగి-బెంగళూరు...
1 1,599 1,600 1,601 1,602 1,603 3,057
Page 1601 of 3057