సీఏఏను సుప్రీంలో సవాల్ చేసిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్
పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ల నుంచి భారత్కు శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు మనదేశ పౌరసత్వాన్ని కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. 2019లో కూడా సీఏఏ...







