News

News

దివ్యాస్త్రతో శత్రు భయంకరంగా భారత్ : అగ్ని-5 పరీక్ష వేళ సముద్రంలో నక్కిన ‘డ్రాగన్’

మిషన్ దివ్యాస్త్రతో శత్రు దుర్భేధ్య దేశంగా భారత్ అవతరించింది. రక్షణ రంగంలో అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా అరుదైన ఘనతలు సాధిస్తోంది. అగ్ని-5 క్షిపణిని సోమవారం విజయవంతంగా పరీక్షించింది. విభిన్న ప్రాంతాలలోని లక్ష్యాలను ఏకకాలంలో చేధించేడమే దీని లక్ష్యం. అగ్ని-5 పరీక్ష...
News

వైభవంగా శ్రీముఖలింగేశ్వర స్వామి చక్రతీర్థ స్నానం

అశేష భక్తజనాన్ని చూసి వంశధార మురిసిపోయింది. పార్వతీ సమేత పరమేశ్వరుడికి స్వాగతం పలికింది.శ్రీకాకుళం జిల్లాలోని జలుమూరు మండలం శ్రీముఖలింగంలో మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు సోమవారం స్వామి చక్రతీర్థస్నానం వేడుక వైభవంగా నిర్వహించారు. శుద్ధ పాడ్యమి గడియల్లో అర్చకులు ఉత్సవమూర్తులను...
News

సీఏఏ చట్టం అమలు పట్ల శరణార్థుల హర్షం

సీఏఏ చట్టాన్ని అమల్లోకి తెస్తూ నిబంధనలు విడుదల చేయడం పట్ల దీనివల్ల లబ్ధి పొందే ముస్లిమేతర శరణార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఇలా పాక్‌ నుంచి శరణార్థులుగా వచ్చి ఢిల్లీ, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో తలదాచుకుంటున్న 500...
News

అయోధ్యకు సైకిల్‌పై పయనం

ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ అధికారుల సూచన మేరకు సైకిల్‌పై ప్రయాణం చేస్తూ తక్కువ సమయంలో అయోధ్యకు చేరుకుని రికార్డు నెలకొల్పుతానని విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం కొల్లివానిపాలేనికి చెందిన పీలా మణీంద్ర తెలిపాడు. సోమవారం అచ్యుతాపురం నుంచి సైకిల్‌ యాత్రకు శ్రీకారం...
News

తొలి చిత్రాలను పంపిన ఇన్‌శాట్‌-3డీఎస్‌

ఇస్రో ప్రయోగించిన వాతావరణ ఉపగ్రహం ఇన్‌శాట్‌-3డీఎస్‌.. భూ చిత్రీకరణను ప్రారంభించింది. అందులోని 6-ఛానల్‌ ఇమేజర్‌, 19-ఛానల్‌ సౌండర్‌ ఒడిసిపట్టిన చిత్రాలను సంస్థ తాజాగా విడుదల చేసింది. ఈ సాధనాలను అహ్మదాబాద్‌లోని స్పేస్‌ అప్లికేషన్స్‌ సెంటర్‌ (ఎస్‌ఏసీ) అభివృద్ధి చేసింది. ఈ చిత్రాలను...
News

అయోధ్యకు అతిపెద్ద నగారా.. ప్రత్యేకతలివే!

ప్రపంచంలోనే అతిపెద్ద నగారాను మధ్యప్రదేశ్‌లోని రేవాలో తయారు చేశారు. దీనిని అయోధ్యలోని రామమందిరానికి తరలించనున్నారు. గత 40 ఏళ్లుగా ప్రతి ఏటా మహాశివరాత్రి రోజున రేవాలో ఏదో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. గత శివరాత్రినాడు ప్రపంచంలోనే అతిపెద్ద ఎంబ్రాయిడరీ కళాకృతిని...
News

సత్ప్రవర్తనతో సమాజానికి మేలు

మనకు ఎంత కష్టం వచ్చినప్పటికీ ఎదుటి వారికి మేలు జరగాలని ఆశించడమే సమాజానికి మేలు చేస్తుందని ప్రముఖ ప్రవచన కర్త, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అన్నారు.తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలంలోని సూరంపాలెంలోని సీతారామస్వామి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన...
News

భారతీయ ముస్లింలు సీఏఏను స్వాగతించాలి: అఖిల భారత ముస్లిం జమాత్

భారత ప్రభుత్వం గత రాత్రి పౌరసత్వ సవరణ చట్టాన్ని నోటిఫై చేసింది. ఆ పరిణామాన్ని అఖిల భారత ముస్లిం జమాత్ స్వాగతించింది. ఆ చట్టం భారతదేశపు ముస్లిములపై ఎలాంటి ప్రభావాన్నీ చూపబోదని జమాత్ అధ్యక్షుడు మౌలానా షహాబుద్దీన్ రజ్వీ బరేల్వీ వెల్లడించారు....
1 1,600 1,601 1,602 1,603 1,604 3,057
Page 1602 of 3057