‘భోజ్ శాల’ మందిరమా ? మసీదా ? ఏఎస్ఐ సర్వేకు హైకోర్టు ఆదేశం
‘హిందూ ఫ్రంట్ ఫర్ జస్టిస్’ సంస్థ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని ధర్ జిల్లాలో ఉన్న 11వ శతాబ్దపు నిర్మాణం భోజ్ శాలపై ఆరువారాల్లోగా శాస్త్రీయ సర్వేను నిర్వహించాలని ఆర్కియాలజికల్ సర్వే...







