News

ArticlesNews

సీఏఏపై విదేశీ విద్వేష మీడియా విషప్రచారం

ఆధునిక ప్రపంచ చరిత్రలో విదేశీ ఆక్రమణదారులు తాము ఆక్రమించిన భూభాగాన్ని వదిలి వెళ్ళక తప్పనిసరి అయినప్పుడు ఆ ప్రాంతంలో ఎప్పటికీ సుస్థిరత ఉండకూడదన్న దురుద్దేశంతో మతపరంగా ఖండఖండాలుగా విభజించిన ఒకేఒక దేశం భారతదేశం. అలాంటి ఖండిత ప్రాంతాల్లో స్థానికులైన హిందువులను మతపరంగా...
News

ఆధ్యాత్మిక గ్రంథాలతోప్రజల్లో దైవ చింతన

పురాణ ఇతిహాసాలతో కూడిన ఆధ్యాత్మిక గ్రంథాలు ప్రజల్లో దైవ చింతన పెంపొందించేందుకు దోహదపడతాయని ఉప ముఖ్యమంత్రి, దేవదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా సీతానగరంలోని స్టేట్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెంపుల్‌ ఎడ్మినిస్ట్రేషన్‌ (సిత)లో ఏర్పాటు చేసిన...
News

రామయ్య క్షేత్రంలో నిఘా కరవు

ఆంధ్రుల భద్రాద్రిగా భాసిల్లుతున్న ఏకశిలానగరి కడప ఒంట్టిమిట్ట కోదండరామాలయం భద్రతపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. మూడేళ్ల కిందట రామయ్య క్షేత్రంలో రంగ, ముఖ మండపం, మాడ వీధులు, గోపురాల ముంగిట్లో, ఉద్యాన వనాలు, వాహనాల పార్కింగ్‌ స్థలం, పుష్కరిణి, వాహన మండపం,...
News

‘యూసీసీ’కి రాష్ట్రపతి ఆమోదముద్ర

ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఫిబ్రవరిలో ఆమోదించిన యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌(యూసీసీ) బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం(మార్చ్‌ 13) ఆమోదముద్ర వేశారు. రాష్ట్రపతి ఆమోద ముద్ర పడటంతో యూసీసీ బిల్లు చట్టంగా మారింది. వివాహం, విడాకులు, వారసత్వ హక్కులు వంటి పర్సనల్‌ చట్టాలన్నింటిని...
News

దూరదర్శన్ లో ‘అయోధ్య హారతి’ లైవ్, హైదరాబాద్ నుంచి నేరుగా విమానం

అయోధ్య రామలయం ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి భక్తులు బాలరాముడి హారతి కార్యక్రమాన్ని లైవ్ లో వీక్షించే అవకాశం కల్పించింది. దూరదర్శిన్ నేషనల్ ఛానల్ లో ప్రతిరోజు ఉదయం6.30గంటలకు హారతి కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారంలో ప్రతీ ఒక్కరూ వీక్షించవచ్చు....
News

నేటి నుంచి తిరుపతి ఎయిర్‌పోర్టులో శ్రీవాణి కౌంటర్‌ పునఃప్రారంభం

విమానయాన ప్రయాణికుల సౌకర్యార్థం శ్రీవాణి ట్రస్టు డొనేషన్‌ కౌంటర్‌ తిరుపతి ఎయిర్‌పోర్టులో బుధవారం నుంచి పునఃప్రారంభం కానుంది. దేశవిదేశాల నుంచి తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే వారి కోసం గతంలో తిరుపతి విమానాశ్రయంలో రోజూ వంద శ్రీవాణి టికెట్లను ఆఫ్‌లైన్‌ పద్ధతిలో...
News

హైదరాబాద్ విమోచనదినంపై గెజిట్ జారీ చేసిన కేంద్రం

ప్రతీ ఏడాది సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించేలా కేంద్ర ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. భారత్ కు స్వాతంత్ర్యం వచ్చిన 13 నెలల తర్వాత పోలీస్ చర్య తరువాత సెప్టెంబర్ 17న హైదరాబాద్ రాష్ట్రానికి స్వేచ్ఛ లభించిన...
ArticlesNews

తొలి తెలుగు రామాయణ కావ్య రచనా విదుషీమణి కవయిత్రి మొల్ల

( మార్చి 13 - కవయిత్రి మొల్ల జయంతి ) ఎన్నో రామాయణ గ్రంథాలు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశాయి. సంస్కృత రామాయణాన్ని తెలుగీకరించిన తొలి తెలుగు కవయిత్రి ఆతుకూరి మొల్ల వ్రాసిన “మొల్ల రామాయణం” ఈ రామాయణాల్లో ప్రత్యేకతను సంతరించుకుంది.రామాయణాన్ని...
1 1,598 1,599 1,600 1,601 1,602 3,057
Page 1600 of 3057