సీఏఏలో ముస్లింలను ఎందుకు చేర్చలేదు.. కారణం తెలిపిన అమిత్ షా
పౌరసత్వ సవరణ చట్టం CAA అమల్లోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నాయి. ఇందులో ముస్లింలను చేర్చలేదు కాబట్టి, ఇది వివక్షతో కూడుకున్నదని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందువులు, సిక్కులు,...







