News

News

సీఏఏలో ముస్లింలను ఎందుకు చేర్చలేదు.. కారణం తెలిపిన అమిత్ షా

పౌరసత్వ సవరణ చట్టం CAA అమల్లోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నాయి. ఇందులో ముస్లింలను చేర్చలేదు కాబట్టి, ఇది వివక్షతో కూడుకున్నదని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందువులు, సిక్కులు,...
News

అహోబిలంలో నేటి నుంచి బ్రహ్మోత్సవాలు

అహోబిలం లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో నేటి నుంచి బ్రహ్మోత్సవాలకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎగువ అహోబిలంలో అంకురార్పణతో పది రోజుల పాటు జరగనున్నాయి. దాదాపు లక్ష మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ఆగమశాస్త్రం ప్రకారం భగవంతుడికి సంవత్సరంలో ఒకసారి...
News

త్వరలోనే షార్‌లో మూడో ప్రయోగ వేదిక

శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లో మూడో ప్రయోగ వేదిక నిర్మాణానికి ఇస్రో సన్నాహాలు చేస్తోంది. సాధ్యాసాధ్యాలు, నిర్మాణానికి అనువైన స్థలంపై శాస్త్రవేత్తలు ఇప్పటికే నివేదికలు రూపొందించారు. ఇస్రో అభివృద్ధి చేస్తున్న న్యూ జనరేషన్‌ లాంచ్‌ వెహికల్‌ను దృష్టిలో ఉంచుకుని...
News

హిందూ మున్నని ఆందోళనతో ఆలయ భూమి నుంచి చర్చి తొలగింపు

తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో ఓ క్రైస్తవ కుటుంబం ఆలయ భూమిని ఆక్రమించేసింది. అక్కడ వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. పనిలో పనిగా ఓ చర్చ్ కూడా కట్టేసారు. దాంతో హిందూ మున్నని సంస్థ రంగంలోకి దిగింది. వారు చేసిన ఆందోళనలకు అధికారులు దిగివచ్చారు....
News

నిజ్జర్‌ హత్యపై డాక్యుమెంటరీ.. భారత్‌లో నిషేధం

నిషేధిత ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్యపై కెనడాకు చెందిన మీడియా సంస్థ రూపొందించిన కాంట్రాక్ట్ టు కిల్ డాక్యుమెంటరీని భారత్ నిషేధించింది. ఖలీస్థాన్‌ ఉగ్ర సంస్థను భారత్ నిషేధించిన సంగతి తెలిసిందే. గత ఏడాది కెనాడాలోని ఓ గురుద్వారా సమీపంలో ఖలిస్థాన్...
News

యూపీ మతమార్పిడి నిరోధక చట్టం సహజీవన సంబంధాలకూ వర్తిస్తుంది

ఉత్తర్‌ప్రదేశ్‌ మతమార్పిడి నిరోధక చట్టం.. కేవలం వివాహాలకే కాకుండా సహజీవన సంబంధాలకూ వర్తిస్తుందని అలహాబాద్‌ హైకోర్టు పేర్కొంది. పోలీసు రక్షణ కోరుతూ ఓ హిందూ-ముస్లిం జంట దాఖలు చేసిన అప్పీల్‌ను తిరస్కరిస్తూ న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. మతాంతర జంటలు మతం...
News

కాశీ విశ్వనాథునికి మధుర జైలు నుంచి గులాల్‌

మహాశివుడు కొలువైన కాశీలో రంగ్‌భరి ఏకాదశి(మార్చి 20)రోజున హోలీ వేడుకలు జరగనున్నాయి. ఆ రోజున విశ్వనాథుడు, పార్వతిమాత భక్తుల నడుమ హోలీ ఆడనున్నారు. దీంతో కాశీ మొత్తం రంగులమయంగా మారనుంది. ఈసారి కాశీ విశ్వనాథుని హోలీ వేడుకల కోసం మథురలో ప్రత్యేక...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసాహితీ, విద్యా సౌరభాలు – 36 ; ముచ్చుకోట వేంకట రామయ్య

కర్నూలు జిల్లాలో మొట్టమొదట పాఠకుల కోసం గ్రంథాలయాన్ని ప్రారంభించి దాదాపు యాభై సంవత్సరాలపాటు అవిశ్రాంతంగా నడిపిన వ్యక్తి, ప్రభుత్వ సహాయాన్ని ఏమాత్రం స్వీకరించకుండా తన స్వంత ధనాన్ని ఖర్చు పెట్టుతూ జిల్లాలో విద్యావ్యాప్తికి, జ్ఞానాభివృద్ధికి పాటుపడిన మహానుభావుడు ముచ్చుకోట వేంకట రామయ్యగారు....
1 1,595 1,596 1,597 1,598 1,599 3,057
Page 1597 of 3057