News

News

ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో పుణ్యక్షేత్ర యాత్ర

భారతీయ రైల్వే అనుబంధ సంస్థ ఐఆర్‌సీటీసీ పుణ్యక్షేత్ర యాత్ర పేరుతో భారత్‌ గౌరవ్‌ టూరిస్టు రైలును నడుపుతున్నట్లు ఐఆర్‌సీటీసీ విజయవాడ ఏరియా మేనేజర్‌ ఎం.రాజా ఒక ప్రకటనలో తెలియజేశారు. పుణ్యక్షేత్ర యాత్రలో భాగంగా పూరి, కోణార్క్‌, గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగరాజ్‌...
News

మనిషి జీవనంలో ప్రతి గమనాన్ని రామాయణం సూచిస్తుంది

విజయనగరంలోని నాగవంశం వీధిలో వేంచేసి ఉన్న సీతారామచంద్ర ఆలయాన్ని అహోబిలం జియర్‌ స్వామి బుధవారం ప్రారంభించారు. ఈ మేరకు ఆయనకు పూర్ణకుంభంతో అర్చకులు స్వాగతం పలికారు. ఆలయ ప్రారంభానికి ముందు డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామి ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు....
News

ఏప్రిల్‌ 6 నుంచి 10 వరకు ఉగాది ఉత్సవాలు

శ్రీశైలంలో వచ్చేనెల 6 నుంచి 10వ తేదీ వరకు ఉగాది ఉత్సవాలు నిర్వహించనున్నట్లు శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి డి.పెద్దిరాజు తెలిపారు. బుధవారం దేవస్థాన పరిపాలన భవనంలోని సమీక్షా సమావేశ మందిరంలో ఉత్సవాల ఏర్పాట్ల సన్నాహక సమావేశం నిర్వహించారు. ముందుగా ఈఓ డి.పెద్దిరాజు...
News

యూపీలో కేరళస్టోరీ తరహా ఘటన : హిందూబాలికను ఉచ్చులోకి లాగిన ముస్లిం యువతి

ఉత్తరప్రదేశ్‌లోని గజియాబాద్ జిల్లాలో కేరళ స్టోరీ తరహా ఘటన వెలుగు చూసింది. 15ఏళ్ళ హిందూ బాలికను ఒక ముస్లిం యువతి తప్పుదోవ పట్టించింది, తనతో తీసుకునిపోయింది. రెండురోజుల తర్వాత ఆ బాలిక ఒక ముస్లిం యువకుడి ఇంట్లో పోలీసులకు దొరికింది. మార్చి...
News

చైనా సరిహద్దులో రూ.16 వేల కోట్లతో వ్యూహాత్మక హైవే

అరుణాచల్‌ ప్రదేశ్‌లో చైనా సరిహద్దు వెంబడి 1,748 కి.మీ. మేర వ్యూహాత్మక హైవే నిర్మాణానికి కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ సుమారు రూ.16 వేల కోట్లు మంజూరు చేసింది. అలాగే, భారత్‌-టిబెట్‌-చైనా-మయన్మార్‌ సరిహద్దుకు సుమారు 20 కి.మీ. దూరంలోని పలు ప్రాంతాలను...
News

శ్రీకాళహస్తిలో వైభవంగా వసంతోత్సవం

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం వైభవంగా వసంతోత్సవం నిర్వహించారు. ముందుగా నూతన వధూవరులైన శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞానప్రసూనాంబ అమ్మవార్ల ఉత్సవమూర్తులను వసంత మండపంలో కొలువుదీర్చారు. ఆదిదంపతులకు విశేష అభిషేకాలు జరిపించారు. అనంతరం ఉత్సవర్లను పురవీధుల్లో ఊరేగించారు. ఈ క్రమంలో సూర్య పుష్కరిణి వద్ద...
News

సీఏఏ దరఖాస్తుదారుల కోసం హెల్ప్‌లైన్ నంబర్

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)-2019 కింద భారత పౌరసత్వం దరఖాస్తుదారుల కోసం త్వరలో హెల్ప్‌లైన్ ప్రారంభించనున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది. మొత్తం ప్రక్రియ ఆన్‌లైన్‌లో ఉంటుంది కాబట్టి దరఖాస్తుదారుల సౌలభ్యం కోసం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక...
News

వినాయకుని దర్శించుకున్న విదేశీ భక్తులు

కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకస్వామిని వివిధ దేశాలకు చెందిన భక్తులు బుధవారం మధ్యాహ్నం దర్శించుకున్నారు. అమెరికా, కెనడా, యూకే, నెదర్లాండ్‌, జర్మనీ, రష్యా దేశాలకు చెందిన 46 మంది భక్తులు స్వామివారి దర్శనార్థం విచ్చేయగా ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి, ప్రత్యేక...
1 1,596 1,597 1,598 1,599 1,600 3,057
Page 1598 of 3057