News

News

ABPS Resolution – Shri Ram Mandir to National Resurgence

|| ॐ || RASHTRIYA SWAYAMSEVAK SANGH Akhil Bharatiya Pratinidhi Sabha Reshimbag. Nagpur Falgun Shukla (6-8) Yugabd 5125 (15-17 March 2024)   Resolution - Shri Ram Mandir to National Resurgence  ...
News

సమస్త జీవరాశిలో పరమాత్ముని చూడాలి

సమస్త జీవరాశిలోను పరమాత్ముని చూసే ప్రయత్నమే ఆధ్యాత్మిక మార్గమని ఏర్పేడు వ్యాసాశ్రమ పీఠాధిపతి పరిపూర్ణానంద గిరి అన్నారు.అమలాపురంలోని నల్లమిల్లి గ్రామంలో సద్గురు గీతాశ్రమంలో మురళీకృష్ణ మందిరంలో స్వామి భక్తులను ఉద్దేశించి అనుగ్రహభాషణ చేశారు. యజ్ఞయాగాదులు నిర్వహించటం, దానధర్మాలు చేయటం, మంత్రజపం, తపస్సు,...
News

పురిటిగడ్డలో పురాతన పోతురాజుస్వామి విగ్రహం

కృష్ణా జిల్లా పురిటిగడ్డలోని శ్రీపోతురాజు స్వామి విగ్రహం అత్యంత పురాతనమైన విగ్రహంగా పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్‌ ఈమని శివనాగిరెడ్డి నిర్ధారించారు. జీర్ణోద్ధరణకు చేరుకున్న ఆలయ స్థానంలో నూతన దేవాలయం నిర్మించేందుకు శంకుస్థాపన చేసిన సమయంలో విగ్రహ ప్రతిష్ఠాపన ఎప్పుడు జరిగిందో తెలుసుకునేందుకు...
News

దటీజ్ భారత్‌ నేవీ.. 40 గంటల రెస్క్యూ ఆపరేషన్‌ సక్సెస్‌

భారత నావికాదళం మరోసారి సత్తా చాటింది. అరేబియా సముద్రంలో హైజాక్‌కు గురైన నౌకలో ఉన్న 17 మందిని ఎంతో సాహసోపేతంగా కాపాడింది. సుమారు 40 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్‌ జరిపి నౌకలో ఉన్న 35 మంది సముద్రపు దొంగలను పట్టుకుంది....
News

2047 కోసం సిద్ధం కావడంపైనే నా దృష్టి

ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల పదవీకాలం ఐదేళ్లే అయినప్పటికీ 2029 తర్వాత కూడా ప్రజలకు సేవ చేయడంపైనే తన దృష్టి, సన్నాహాలు ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇండియా టుడే సదస్సులో గ్రూప్ ఛైర్మన్, ఎడిటర్-ఇన్-చీఫ్ అరూన్ పురీ స్వాగత ప్రసంగానికి...
News

నమాజు చేసుకోవాలి ఎన్నికలు వాయిదా వేయండి..

కేరళ, తమిళనాడులో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ తేదీలను మార్చాలని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) డిమాండ్ చేసింది. ఐయూఎంఎల్ ప్రధాన కార్యదర్శి సలామ్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. తమిళనాడులో ఏప్రిల్19న, కేరళలో ఏప్రిల్ 26న పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయని గుర్తు చేశారు....
News

పాక్ సైన్యంతో ప్రమాదమే..: భారత త్రిదళాధిపతి జనరల్ అనిల్ చౌహాన్

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ పాకిస్థాన్ సైనికపరంగా ప్రమాదకరంగానే ఉందని భారత త్రిదళాధిపతి జనరల్ అనిల్ చౌహాన్ పేర్కొన్నారు. శనివారం ఓ మీడియా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ శతాబ్దంలో దేశానికి ఎదురైన కొన్ని అతి పెద్ద భద్రతా సవాళ్లపై మాట్లాడారు....
News

CAA: అమెరికా వారికి పౌరసత్వం ఇస్తుందా..?: హరీశ్‌ సాల్వే

భారత్‌ పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) (CAA) అమలు చేయడంపై ఇటీవల అమెరికా ఆందోళన వ్యక్తం చేయడాన్ని సీనియర్‌ న్యాయవాది, మాజీ సోలిసిటర్‌ జనరల్‌ హరీశ్‌ సాల్వే తప్పుపట్టారు. ప్రపంచ వ్యాప్తంగా వేధింపులకు గురవుతున్న మైనార్టీల కోసం అమెరికా సరిహద్దులు తెరుస్తుందని...
1 1,590 1,591 1,592 1,593 1,594 3,057
Page 1592 of 3057