News

News

3 రోజుల పాటు 24 గంటలు అయోధ్య బాలరాముడి దర్శనం..!

అయోధ్యకు రోజు రోజుకూ భక్తుల సంఖ్య పెరుగుతోంది. దీంతో ట్రస్టు అధికారులు ముందస్తు దర్శన సమయాన్ని పెంచారు. ఈ క్రమంలో అయోధ్య రామమందిరంలో మరో ఉత్సవం జరగనుంది. అయోధ్యలో కొత్త ఆలయాన్ని నిర్మించిన తర్వాత, బలరాముడి మరణానంతరం మొదటిసారిగా శ్రీరాముని పుట్టినరోజు...
NewsSeva

నంద్యాల సేవా భారతి ఆధ్వర్యంలో గిరిజనులకు పౌష్టికాహార పంపిణీ

నంద్యాల, సంఘమిత్ర సేవాసమితి (సేవా భారతి) నలమల అడవుల్లోని 40 చెంచు గూడేలను దత్తత తీసుకుని గత కొద్ది సంవత్సరాలుగా నిరంతర వైద్య సేవల అందించడం తో పాటు, గత సంవత్సరం నుండి నంద్యాల ఐయమ్ఏ మహిళా విభాగం సహకారంతో అంతరించిపోతున్న...
News

మమ్మల్ని విడిపించండి : రష్యా నుంచి భారతీయుల వీడియో

రష్యా పర్యటనకు వెళ్లిన కొందరు భారతీయులు ఊహించని విధంగా అక్కడి ఆర్మీ వద్ద చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌ తో యుద్ధంలో మాస్కో సైన్యానికి సహాయకులుగా పనిచేస్తున్న వారిని విడిపించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా వారు...
ArticlesNews

అఖిల భారతీయ ప్రతినిధి సభ 2024 తీర్మానం – “జాతీయ పునరుజ్జీవనానికి శ్రీరామ మందిరం”

|| ॐ || రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రతినిధి సభ (రేషింబాగ్, నాగపూర్) ఫల్గుణ శుక్లా (6-8) యుగాబ్ది 5125 (15-17 మార్చి 2024)   తీర్మానం-జాతీయ పునరుజ్జీవనానికి శ్రీరామ మందిరం శ్రీరామ జన్మభూమిలో పౌష్య శుక్ల ద్వాదశి,...
News

జమ్మూకశ్మీర్‌లో మొట్టమొదటి ఫార్ములా-4 ఈవెంట్!

ప్రకృతి అందాలకు పేరు గాంచిన జమ్మూకశ్మీర్ ప్రస్తుతం వడివడిగా ఆధునికత వైపు అడుగులు వేస్తోంది. ఆదివారం జమ్మూకశ్మీర్‌లో తొలిసారిగా ఫార్ములా - 4 ఈవెంట్ శ్రీనగర్ వేదికగా జరిగింది. పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు అక్కడి టూరిజం శాఖ ఆధ్వర్యంలో దాల్ సరస్సు తీరం...
ArticlesNews

ముస్లిం సమాజంలో CAA కి సంబంధించి అపవాదులు ఏంటి..?? మరియు వాస్తవికత ఏంటి..??

దేశంలో పౌరసత్వ సవరణ చట్టం అంటే CAA అమలులోకి వచ్చిన తర్వాత ముస్లిం సమాజంలో గందరగోళాన్ని వ్యాప్తి చేసేందుకు విఫలయత్నం జరుగుతోంది. ముస్లింల బుజ్జగింపు దగ్గర నుంచి ఈ చట్టం విషయంలో అనేక రాజకీయ పార్టీలు ముస్లింలను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి....
News

బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో టికెట్ల రీసైక్లింగ్

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమ్మగుడిలో అరాచకాలకు అడ్డే లేకుండా పోతోంది. అమ్మవారి దర్శనం కోసం భక్తులకు అమ్ముతోన్న టికెట్లను రీసైక్లింగ్ చేస్తూ కొందరు ఉద్యోగులు లక్షలు కొల్లగొడుతున్నారు. పాలకమండలి అండదండలతోనే రూ.500 టికెట్లు రీసైక్లింగ్ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పాలకమండలి అనుచరులు,...
News

18 మంది పాకిస్థానీ హిందూ శరణార్థులకు భారత పౌరసత్వం

పాకిస్తాన్ లో మతపరమైన వివక్ష,పీడనను తాళలేక సరిహద్దులకు సమీపంలోని గుజరాత్ లో ఆశ్రయం పొందుతున్న 18 మంది హిందూ శరణార్థులకు భారత పౌరసత్వం లభించింది. అహ్మదాబాద్ లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమం లో వీరికి ఆ రాష్ట్ర హోం శాఖ...
1 1,589 1,590 1,591 1,592 1,593 3,057
Page 1591 of 3057