News

News

పాక్‌ సరిహద్దు సమీపంలో.. తొలి అపాచీ హెలికాప్టర్ స్క్వాడ్రన్‌

పాకిస్థాన్ సరిహద్దు సమీపంలో తొలి అపాచీ అటాక్ హెలికాప్టర్ స్క్వాడ్రన్‌ను భారత ఆర్మీ ఏర్పాటు చేసింది. ఇండియన్ ఆర్మీ ఏవియేషన్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ అజయ్ సూరి, బోయింగ్ అధికారులు, ఇతర సీనియర్ అధికారుల సమక్షంలో రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో శుక్రవారం...
News

ప్రారంభమైన అన్నవరం ప్రసాదం స్టాల్‌

కాకినాడ జిల్లా అన్నవరంలోని జాతీయ రహదారిపై స్థానిక డిగ్రీ కళాశాల సమీపంలో విశాఖపట్నం– రాజమహేంద్రవరం వైపు దేవస్థానం స్థలంలో నిర్మిస్తున్న సత్యదేవుని నమూనా ఆలయం వద్ద స్వామివారి ప్రసాదం స్టాల్‌నురాష్ట్ర దేవదాయ, ధర్మాదాయశాఖా మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రారంభించారు. ప్రస్తుతం విశాఖపట్నం...
News

16 నుంచి ఒంటిమిట్ట శ్రీకోదండరాముని బ్రహ్మోత్సవాలు

వైయస్సార్ జిల్లా ఒంటిమిట్ట కోదండరామాలయంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని టిటిడి జేఈవో వి.వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను శుక్రవారం ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం విభాగాల వారీగా సమీక్షించారు. ఉత్సవాలను వైభవంగా నిర్వహించడానికి పక్కా...
News

వసుధైక కుటుంబ భావన విశ్వవ్యాప్తం కావాలి

అంతర్గత శాంతి నుంచి ప్రపంచశాంతి వరకు.. మానవాళి సంక్షేమానికి అవసరమైన సందేశాన్ని ‘విశ్వ ఆధ్యాత్మిక మహోత్సవం’ అందిస్తోందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. వసుధైక కుటుంబ భావనను విశ్వవ్యాప్తం చేయడంతో పాటు మత సామరస్యాన్ని, పరస్పర అవగాహనను పెంపొందించడమే ఈ కార్యక్రమం...
News

మహారాష్ట్రలో ఎనిమిది రైల్వే స్టేషన్ల పేర్లు మార్పు

ముంబయిలోని ఎనిమిది రైల్వే స్టేషన్ల పేర్లను మార్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని శివసేన ఎంపీ రాహుల్‌ షెవాలే అన్నారు. ముంబై సెంట్రల్‌ స్టేషన్‌ పేరును నానా జగన్నాథ్‌ శంకర్‌షేత్‌ స్టేషన్‌గా, కర్రీ రోడ్‌కి లాల్‌బాగ్‌గా, శాండ్‌హర్స్ట్‌ రోడ్‌కి డోంగ్రీగా,...
Newsvideos

రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు

ఆమరణ దీక్షకు అర్థం చెప్పిన అకుంఠిత దీక్షా తత్పరుడు, ఆంధ్రులకు ఆరాధ్య దైవం, పట్టువదలని విక్రమార్కుడు, సాంఘిక సంస్కరణలకై అహరహము తపించిన ఆదర్శమూర్తి మన అమరజీవి పొట్టి శ్రీరాములు. శ్రీ పొట్టి శ్రీరాములు అఖిల ఆంధ్రుల హృదయాలలో అమర జీవిగా నిలచిపోయారు....
News

నేటి నుంచి మంగళగిరి శ్రీలక్ష్మీనారసింహుని బ్రహ్మోత్సవాలు

మంగళాద్రిలోని శ్రీలక్ష్మీనారసింహుడి బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి ప్రారంభమైయ్యాయి. ఉదయం ఏడు గంటలకు స్వామిని పెండ్లి కుమారుడి వేడుకతో ఉత్సవం ప్రారంభమైంది. బ్రహ్మోత్సవాలు ఈ నెల 25 తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఆదివారం రాత్రి ఉత్సవాలలో ప్రధాన ఘట్టమైన ధ్వజారోహణంతో...
News

సీఏఏ మా అంతర్గత వ్యవహారం.. మీ జోక్యం వద్దు.. అమెరికాకు భారత్ స్ట్రాంగ్ రిప్లై..

పౌరసత్వ సవరణ చట్టాన్ని భారత్ ఎలా అమలు చేస్తుందో నిశితంగా పరిశీలిస్తామంటూ అమెరికా చేసిన వ్యాఖ్యలపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ అంతర్గత విషయాల్లో అమెరికా అనవసరంగా జోక్యం చేసుకోడాన్ని సహించబోమంటూ విరుచుకుపడింది. ‘‘పౌరసత్వ సవరణచట్టం ఉద్దేశం పౌరసత్వం ఇవ్వడం,...
1 1,592 1,593 1,594 1,595 1,596 3,057
Page 1594 of 3057