News

News

ఒంటిమిట్ట ఆలయంలో ప్రసాదం దారి మ‌ళ్ళింపు!

క‌డ‌ప‌: ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో టీటీడీ ప్రసాదాలను అర్చకులు, అధికారులు దారి మ‌ళ్ళించారు. రాత్రి స్వామివారి ఊరేగింపులో ప్రసాదాలు భక్తులకు పంచకుండా అర్చకులు వీధుల్లో నుంచి గుడిలోకి తీసుకెళ్ళారు. అర్చకులు, అధికారులు, రాజకీయ నాయకులు పంచుకునేందుకు ప్రసాదాలు తీసుకెళ్ళారని భక్తులు మండి...
News

కావాలనే ప్రధాని మోదీ ఫోటో తొల‌గించారా?

చెన్నై: పౌరసరఫరాల కార్యాలయం నుంచి ప్రధాని నరేంద్రమోదీ ఫొటోను తొలగించిన వేప్పత్తూరు టౌన్‌ పంచాయతీ చైర్మన్‌ అంజమ్మల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ తిరువిడైమరుత్తూరు పోలీసులకు తమిళనాడు రాష్ట్రం కుంభకోణం మండల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. పట్టణ...
News

ఆర్‌ఎస్‌ఎస్‌ ఆసుపత్రి ఒక్క‌ హిందువులకేనా? రతన్ టాటా సందేహం!

పూణే: ఆర్‌ఎస్‌ఎస్ హాస్పిట‌ల్ ఒక్క‌ హిందువులకేనా? అని ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్‌ టాటా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ప్రశ్నించారు. అయితే, మతం ఆధారంగా ఆర్‌ఎస్‌ఎస్‌ వివక్ష చూపదని తాను చెప్పిన‌ట్టు గ‌డ్క‌రీ వెల్లడించారు. మహారాష్ట్ర పూణేలోని సింహగడ్ ప్రాంతంలో...
News

ఢిల్లీలో భారత ప్రధానుల మ్యూజియం.. ప్రారంభించిన మోదీ

న్యూఢిల్లీ: ఢిల్లీలో భారత ప్రధాన మంత్రుల మ్యూజియాన్ని ఏర్పాటు చేసింది కేంద్ర ప్ర‌భుత్వం. ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం ప్రారంభించారు. ప్రధాని మోదీ మొదటి టిక్కెట్‌ను కొనుగోలు చేసి మ్యూజియాన్ని సందర్శించారు. ఈ మ్యూజియం గత ప్రధాన మంత్రుల కథతో పాటు వారు...
News

నేడు ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణం

క‌డ‌ప‌: యావత్‌ దేశమంతా సీతారాముల కల్యాణం నవమిరోజు పట్టపగలు జరిగితే ఏపీలోని ‍ఒంటిమిట్టలో మాత్రం చతుర్ధశి రోజున పండు వెన్నెల్లో నిర్వహించడం ఆనవాయితీ. దాన్ని కొనసాగిస్తూ రాత్రి ఎనిమిది నుంచి 10 గంటల వరకూ కోదండరాముడి కల్యాణం నిర్వహించేందుకు వేదపండితులు ముహూర్తం...
News

ఇళ్ళ‌కు నిప్పంటించడానికి పెట్రోల్ తెచ్చిన వ్యక్తి అరెస్ట్

కోల్‌క‌తా: ప‌శ్చిమ బెంగాల్‌, బీర్భూమ్‌లోని బొగ్తుయ్ గ్రామంలోని ఇళ్ళ‌కు నిప్పంటించడానికి ఉపయోగించిన పెట్రోల్‌ను రవాణా చేసిన ఇ-రిక్షా డ్రైవర్‌ను సీబీఐ గురువారం అరెస్టు చేసింది. ఈ దారుణ ఘటనలో తొమ్మిది మంది సజీవదహనం అయిన సంగతి తెలిసిందే! రిటాన్ షీక్‌ను బొగ్టుయ్‌లోని...
News

సామాజిక సాధికారికత కోసం పోరాడిన అంబేడ్క‌ర్‌

ధర్మ‌వ‌రం: ఏపీలోని ధ‌ర్మ‌వ‌రంలో విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) ఆధ్వర్యంలో డాక్ట‌ర్ అంబేడ్కర్ జయంతి వేడుకలు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా ప‌లువురు వ‌క్త‌లు మాట్లాడారు. అంబేడ్కర్ అణగారిన వర్గాల ఆర్థిక, సామాజిక సాధికారికత కోసం అహ‌ర్నిష‌లు పోరాడార‌న్నారు. రాజ్యాంగ పరిషత్‌ సభ్యునిగా ఉండి,...
News

ఇస్లామిక్ హింసాకాండ‌… చావు బ‌తుకుల్లో 16 ఏళ్ళ బాలుడు!

ఖర్గోన్: మధ్యప్రదేశ్‌లోని రెండు వేర్వేరు పట్టణాల్లో నిర్వ‌హించిన‌ రామనవమి ఊరేగింపులపై జ‌రిగిన ఇస్లామిక్ హింసాకాండలో ఎనిమిది మంది పోలీసులతో సహా కనీసం 31 మంది గాయపడ్డారు. 16 ఏళ్ళ‌ శివం శుక్లా రాళ్ళ‌దాడి వ‌ల్ల తలకు తీవ్ర‌ గాయమై మృత్యువుతో పోరాడుతున్నాడు....
1 1,572 1,573 1,574 1,575 1,576 2,285
Page 1574 of 2285