News

ArticlesNews

కుటుంబం సేవకు ప్రతిబింబం

ఒకరు అనేకులు కావడమే సృష్టి రహస్యం అని పెద్దలు చెబుతారు. ఒకరు ఇద్దరై ఇద్దరు నలుగురు, పదమంది కావడమే కుటుంబం. అయితే ఒక అయస్కాంతంలో అణువులన్నీ ఒక పద్ధతిగా అమరి ఉండడంవల్లనే అయస్కాంత తత్వం వచ్చినట్లుగా అన్నిటినీ ఆకర్షించే గుణమున్నట్లుగా కుటుంబం...
News

భోజ్‌శాలలో కొనసాగిన సరస్వతి పూజలు

మధ్యప్రదేశ్‌ ధార్‌ జిల్లాలోని వివాదాస్పద భోజ్‌శాల ప్రాంగణంలో మంగళవారం హిందువులు సరస్వతి దేవికి పూజలు నిర్వహించారు. ఆరువారాల్లోగా భోజ్‌శాలలో ‘శాస్త్రీయ సర్వే’ను నిర్వహించాలంటూ ఈ నెల 11న మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు భారత పురావస్తు విభాగం ఈ నెల...
News

జమ్మూకశ్మీర్‌లో ఏఎఫ్‌ఎస్‌పీఏ ఉపసంహరణను పరిశీలిస్తాం

జమ్మూకశ్మీర్‌లో సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని (ఏఎఫ్‌ఎస్‌పీఏ) ఉపసంహరించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని హోంమంత్రి అమిత్‌ షా మంగళవారం తెలిపారు. ఆ కేంద్రపాలిత ప్రాంతం నుంచి బలగాలను వెనక్కి తీసుకొని, అక్కడ శాంతి భద్రతల పరిరక్షణ బాధ్యతలను రాష్ట్ర...
News

రామకృష్ణ మిషన్ అధ్యక్షుడు స్వామి స్మరణానంద శివైక్యం

రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ అధ్యక్షుడు స్వామి స్మరణానంద మహరాజ్ సోమవారం (మార్చి 25) సాయంత్రం కోల్‌కతాలో తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయసు 95. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. కన్నుమూసినట్లు రామకృష్ణ మిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. మిషన్...
ArticlesNews

ఆంధ్రనాటకకళ – రంగస్థలము

( మార్చి 27 - ప్రపంచ రంగస్థల దినోత్సవం ) కాలచక్రం అతి వేగంగా పరిభ్రమిస్తున్నా. మన దేశంలో మన చుట్టుపక్కలనే గాక బయట ఇతర దేశాల్లో కళాభివృద్ధి వేవిధాల విలసిల్లుతూంటే తెలుగునాట ఇంకా ఇరవై, పాతికేళ్ళకుపైగా ప్రదర్శిస్తున్న నాటకాలు మాత్రమే...
News

బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న ఒంటిమిట్ట..

బ్రహ్మోత్సవాలకు ఒంటిమిట్ట‌ శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌యం ముస్తాబు అవుతోంది. ఏప్రిల్ 17 నుంచి 25 వ‌ర‌కు అంబరాన్ని అంటేలా బ్ర‌హ్మోత్స‌వాల సంబరాలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్ 22న సాయంత్రం 6.30 నుంచి 8.30 గంట‌ల వ‌ర‌కు శ్రీ సీతారాముల...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసామాన్య, అసామాన్యులు – 45 ; మారేపల్లి రామచంద్ర శాస్త్రి

విశాఖపట్నానికి, తెలుగుజాతికి పేరు తెచ్చిన వారిలో మారేపల్లి రామచంద్ర శాస్త్రి గారు ముఖ్యులు. సేవకు మారు పేరు శాస్త్రి గారు, మారేపల్లి వారిని విశాఖ ప్రజలు "కవి" గారు అని పిలిచేవారు. శాస్త్రిగారు పుట్టింది. కృష్ణాజిల్లాలో అయినా విశాఖపట్నాన్నే తన స్వంత...
News

అర్చకులపై జరిగే దాడుల్ని అరికట్టాలి

కాకినాడ శివాలయంలో పనిచేసే అర్చకులు సాయి శర్మ, విజయ్ కుమార్ శర్మలపై ఫాల్గుణ పౌర్ణమి నాడు గర్భగుడి వద్ద జరిగిన భౌతిక దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఏపీ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ సమైక్య రాష్ట్ర సంయుక్త కార్యదర్శి యం.కె నాగరాజు డిమాండ్...
1 1,572 1,573 1,574 1,575 1,576 3,059
Page 1574 of 3059