ఒంటిమిట్ట ఆలయంలో ప్రసాదం దారి మళ్ళింపు!
కడప: ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో టీటీడీ ప్రసాదాలను అర్చకులు, అధికారులు దారి మళ్ళించారు. రాత్రి స్వామివారి ఊరేగింపులో ప్రసాదాలు భక్తులకు పంచకుండా అర్చకులు వీధుల్లో నుంచి గుడిలోకి తీసుకెళ్ళారు. అర్చకులు, అధికారులు, రాజకీయ నాయకులు పంచుకునేందుకు ప్రసాదాలు తీసుకెళ్ళారని భక్తులు మండి...