కల్యాణ తలంబ్రాలకు విరాళం
భద్రాచలం రామాలయంలో ఏప్రిల్ 17న నిర్వహించే శ్రీరామ నవమి కల్యాణానికి ఉపయోగించే తలంబ్రాల బియ్యాన్ని అందించడం సంతోషంగా ఉందని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడేనికి చెందిన శ్రీరామ ఆధ్యాత్మిక సేవాసమితి అధ్యక్షుడు ముళ్లపూడి వీరవెంకట సత్యనారాయణ అన్నారు. ఉభయగోదావరి జిల్లాల నుంచి సేకరించిన...







