News

News

కల్యాణ తలంబ్రాలకు విరాళం

భద్రాచలం రామాలయంలో ఏప్రిల్‌ 17న నిర్వహించే శ్రీరామ నవమి కల్యాణానికి ఉపయోగించే తలంబ్రాల బియ్యాన్ని అందించడం సంతోషంగా ఉందని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడేనికి చెందిన శ్రీరామ ఆధ్యాత్మిక సేవాసమితి అధ్యక్షుడు ముళ్లపూడి వీరవెంకట సత్యనారాయణ అన్నారు. ఉభయగోదావరి జిల్లాల నుంచి సేకరించిన...
News

సాగర తీరం.. విన్యాసాలకు సిద్ధం

దేశ రక్షణ, భారత భూభాగంలోకి టెర్రరిస్టులు, శత్రువులు సముద్ర మార్గన చొరబడి దాడి చేసినప్పుడు, వారిని ఏ విధంగా ప్రతిఘటించాలి, ఉగ్రవాద నిర్మూలన, శత్రు దేశాలతో యుద్ధ సమయంలో నిర్వహించే దాడులు.. ఇలా కళ్లకు కట్టేలా విన్యాసాలు నిర్వహించేందుకు భారత రక్షణ...
News

హైదరాబాద్‌లో హిందూ కుటుంబాలపై ముస్లింల దాడి

భాగ్యనగర శివారు చర్లపల్లి సమీపంలోని చంగిచర్ల గ్రామంలో హోలీ వేడుకలకు సమాయత్తం అవుతున్న హిందూ కుటుంబాలపై కొంత మంది ముస్లిం మూకలు దాడికి తెగబడ్డ ఘటన చోటు చేసుకుంది. స్థానిక మేకల మండీ ప్రాంతంలో హోలీ సందర్భంగా భక్తి పాటలు పెట్టుకుని...
News

నషీన్‌‌‌లో అతి పురాతన ఆలయ ఆనవాళ్లు

అన్వేషించే కొద్దీ వెలికి వస్తుంది భారతీయ గత వైభవం. కట్నీ జాతీయ రహదారికి 500 మీటర్ల దూరంలోనే పొలాల మధ్య కొద్దికాలంగా తవ్వకాలు జరుగుతున్నాయి. ఆ తవ్వకాల పని చేస్తున్నది భారత పురావస్తు శాఖ. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నషీన్ అనే ఆ...
News

కదిరి లక్ష్మీనరసింహస్వామి మూలవిరాట్‌ ప్రత్యేకత

నవ నారసింహ క్షేత్రాల్లో శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం కూడా ఒకటి. ఇక్కడ నిత్య పూజలతో స్వామివారు వెలుగొందుతున్నారు. లోక కంఠకుడైన హిరణ్య కశ్యుపుని తన చేతి గోళ్లతో సంహరిస్తున్నట్లుగా ఇక్కడి మూలవిరాట్‌ ఉంటుంది. తన భక్తుడు భక్త...
News

ఘనంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ

ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా విజయవాడలో ఇంద్రకీలాద్రి గిరిపద్రక్షణ సోమవారం ఉదయం 5.55 గంటలకు ఘాట్‌రోడ్డు టోల్‌గేట్‌ వద్ద నుంచి ప్రారంభమైంది. గంగా, పార్వతీ సమేత మల్లేశ్వరస్వామి ఉత్సవమూర్తులను అలంకరించిన వాహనంపై ఉంచి లఘుపూజలు చేసి బలిహరణలిచ్చిన అనంతరం హారతి సమర్పించారు. భక్తుల...
News

పీవోకే భారత్ లో విలీనమవుతుంది : రక్షణ మంత్రి రాజ్ నాథ్

భారత్ లో విలీనం కావాలని పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే) ప్రజల నుంచే స్వయంగా డిమాండ్లు వస్తున్నాయని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పేర్కొ న్నారు. పీవోకే ప్రజలు భారత్ లో విలీనం అవుతారనే విశ్వాసం తనకు ఉందన్నారు....
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసామాన్య, అసామాన్యులు – 44 ; బొక్కా చలపతిరావు

బొక్కా చలపతిరావు గుడివాడ 1930లో స్కూల్ ఫైనల్ చదువుతూ స్వాతంత్ర్య ఉద్యమంలోకి దూకాడు. విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమంలో, ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొన్నాడు. ఆరోజు ఖాదీ కట్టిన చలపతిరావు జీవితం అంతా ఖద్దరు తోనే గడిపాడు. మీసాలు సరిగా రానివాడు ఉద్యమం చేసేవాడా...
1 1,574 1,575 1,576 1,577 1,578 3,059
Page 1576 of 3059