జ్ఞానానికి ఆధ్యాత్మికతే శరణ్యం
జ్ఞానానికి ఆధ్యాత్మికతే శరణ్యమని విశాఖపట్నం జిల్లా పెందుర్తికి చెందిన శివానందాశ్రమ పీఠాధిపతి స్వామి విష్ణుదేవానంద సరస్వతి అన్నారు. ఈ మేరకు సోమవారం పార్వతీపురం మన్యంజిల్లాలోని రేగిడి గ్రామంలో వెలసిన దత్తపీఠంలో హోలీ పౌర్ణమి సందర్భంగా ఆధ్యాత్మిక గురువు కిమిడి సత్యనారాయణనాయుడు ఆధ్వర్యంలో...






