News

News

జ్ఞానానికి ఆధ్యాత్మికతే శరణ్యం

జ్ఞానానికి ఆధ్యాత్మికతే శరణ్యమని విశాఖపట్నం జిల్లా పెందుర్తికి చెందిన శివానందాశ్రమ పీఠాధిపతి స్వామి విష్ణుదేవానంద సరస్వతి అన్నారు. ఈ మేరకు సోమవారం పార్వతీపురం మన్యంజిల్లాలోని రేగిడి గ్రామంలో వెలసిన దత్తపీఠంలో హోలీ పౌర్ణమి సందర్భంగా ఆధ్యాత్మిక గురువు కిమిడి సత్యనారాయణనాయుడు ఆధ్వర్యంలో...
News

తిరుపతమ్మ చిన్న తిరునాళ్ల ప్రారంభం

ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు తిరుపతమ్మవారి చిన్న తిరునాళ్ల ఉత్సవాలు సోమవారం ఉదయం 6.03 గంటలకు అఖండజ్యోతి స్థాపనతో వైభ వంగా ప్రారంభమయ్యాయి. మహాసంప్రోక్షణ అనంతరం దేవస్థానం ఈఓ కె.రమేష్‌నాయుడు ఆధ్వర్యంలో వేద పండితులు, అమ్మ వారి ఆలయ ఆలయ ప్రధానార్చకుడు ఎం.గోపి,...
News

పర్యావరణ మార్పులతో గంగా, బ్రహ్మపుత్ర బేసిన్‌లపై ప్రతికూల ప్రభావం

పర్యావరణంలో ప్రతికూల మార్పుల ప్రభావం దక్షిణాసియాలో అత్యంత కీలకమైన గంగా, సింధు, బ్రహ్మపుత్ర నదీ పరివాహక ప్రాంతాలపై పడుతోందని తాజా నివేదిక ఒకటి తెలిపింది. సత్వరం దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే దాదాపు వంద కోట్లమంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది....
ArticlesNews

గోమాత ఎందుకు గొప్పదంటే..

తెలిసీ తెలియక చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి, మరుజన్మ లేకుండా మోక్షం పొందడానికి రుషులు అనేక మార్గాలు సూచించారు. అందులో గోసేవ ముఖ్యమైంది, సులభమైంది, అత్యంత ప్రభావం చూపేదని పురాణేతిహాసాలు పేర్కొన్నాయి. గోసేవతో ఎందరో పాపాల నుంచి బయటపడ్డారు. మహిమాన్విత మైన గోసేవ...
News

భక్తజన కీలాద్రి మంగళాద్రి

గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో వేంచేసి ఉన్న లక్ష్మీనృసింహస్వామి వారి దివ్య రథోత్సవం సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. దివ్య మంగళ స్వరూపడైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి రథోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్దఎత్తున తరలిరావడంతో మంగళాద్రి కిటకిటలాడింది. ఆదివారం రాత్రి...
News

శివాలయంలో పనిచేసే అర్చకులపై దాడి

కాకినాడలో శివాలయంలో పనిచేసే అర్చకులపై ఓ రాజకీయ నేత చెలరేగిపోయాడు. కాకినాడలోని పెద్ద శివాలయంలో ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. స్థానిక రాజకీయ నాయకుడు కూడా మందీమార్భలంతో ఆలయానికి వచ్చాడు. అంతరాలయంలోకి వచ్చినా...
News

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు విశిష్టమైనవి

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు విశిష్టమైనవని లఘు ఉద్యోగ భారతి నేషనల్‌ సంఘటన్‌ మంత్రి ప్రకాష్‌చంద్ర అన్నారు. అరండల్‌ పేటలోని యోగి భవన్‌లో ఆదివారం లఘు ఉద్యోగ భారతి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభాగం సభ్యుల సమావేశం నిర్వహించారు. తొలుత భరతమాత, విశ్వకర్మ చిత్ర...
News

కక్ష్యలో శకలాలను మిగల్చని పీఎస్‌ఎల్‌వీ

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ఘనత సాధించింది. పీఎస్ఎల్‌వీ ఆర్బిటల్ ఎక్స్‌పెరిమెంటల్ మోడ్యూల్-3 (పొయెమ్-3) రోదసిలో ఎలాంటి వ్యర్థాలూ వదలకుండా భూవాతావరణంలోకి ప్రవేశించింది. అంతరిక్ష పరిశోధనల్లో ఇది మరొక మైలురాయి అని ఇస్రో వెల్లడించింది. ‘‘పీఎస్ఎల్‌వీ-సీ58/ఎక్స్‌పోశాట్ మిషన్ తన...
1 1,573 1,574 1,575 1,576 1,577 3,059
Page 1575 of 3059