అంతరిక్ష యాత్రల్లో మహిళా శాస్త్రవేత్తలకు అవకాశం : ఇస్రో ఛైర్మన్
భారత్ భవిష్యత్తులో చేపట్టబోయే మానవసహిత అంతరిక్ష యాత్రల్లో వ్యోమగాములుగా మహిళా శాస్త్రవేత్తలకు అవకాశం ఉంటుందని ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్. సోమనాథ్ అన్నారు. అందుకు 2040 దాకా ఆగాల్సిన పనిలేదని.. కొన్నేళ్లలో ఇది సాకారమవు తుందని చెప్పారు. మొట్టమొదటి అంతరిక్ష యాత్ర...







