News

News

పెరుగుతున్న అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే పర్యాటకుల సంఖ్య

అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే పర్యాటకుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. దీనికి 2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ నుండి ఆర్టికల్‌ 370ని తొలగించడమే కారణమని పలు విశ్లేషణలు చెబుతున్నాయి. దీనిని తొలగించకముందు మధ్యప్రదేశ్‌ నుంచి ఏటా అరమ్‌నాథ్...
News

శ్రీశైలంలో కన్నడ భక్తుల రద్దీ

శ్రీశైలంలోని భ్రమరాంబికా దేవిని కన్నడిగులు తమ ఆడపడుచుగా భావిస్తుంటారు. ఉగాది ఉత్సవాల్లో అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర సారెలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందుకుగాను ఏటా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. కొందరు వందల కి.మీలు పాదయాత్ర చేస్తూ శక్తి...
News

వాడపల్లిలో ద్రవిడ వేద అధ్యయనోత్సవాలు

కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వరుని తీర్థ, కల్యాణ మహోత్సవాలకు పది రోజుల ముందుగా జరిగే ద్రవిడ వేద అధ్యయనోత్సవాలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో అళ్వారుల వద్ద...
News

ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల్లో హిందూత్వ అంశాల్లో సవరణలు

ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల్లో మార్పులుచేర్పులు చేశారు. అయోధ్యలో బాబ్రీ కట్టడం కూల్చివేత, గుజరాత్‌ అల్లర్లు, హిందూత్వ అంశాల్లో సవరణలు చేశారు. ఇది సాధారణంగా పుస్తకాల నవీకరణలో భాగంగా జరిగే ప్రక్రియేనని అధికారులు పేర్కొన్నారు. ఎన్‌సీఈఆర్‌టీకి చెందిన పాఠ్యాంశాల ముసాయిదా కమిటీ సిద్ధం చేసిన...
News

సింహాచలేశుడి కళ్యాణోత్సవం, చందనోత్సవం ఎప్పుడంటే…?

శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి కొలువైన సింహాచలం ఆలయం, స్వామివారి వార్షిక కళ్యాణోత్సవానికి ముస్తాబవుతోంది. ఏప్రిల్ 19న స్వామివారికి కళ్యాణోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపిన ఆలయ అధికారులు, మే 10న చందనోత్సవం ఉంటుందన్నారు. ఫాల్గుణ ఏకాదశిరోజున వార్షిక కళ్యాణోత్సవం నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది....
News

తొలిసారిగా టీటీడీ తెలుగు క్యాలెండర్‌ ప్రచురణ

తిరుమల తిరుపతి దేవస్థానం మొట్టమొదటిసారిగా ప్రచురించిన ఉగాది తెలుగు క్యాలెండర్ వచ్చే వారం నుంచి భక్తులకు అందుబాటులోకి రానుందని టీటీడీ కార్య నిర్వాహణ అధికారి ఎవి.ధర్మారెడ్డి తెలియజేశారు. తిరుపతిలో ఆయన శుక్రవారం పాత్రికేయులతో మాట్లాడుతూ ఏప్రిల్ 9వ తేదీన తిరుమల శ్రీవారి...
ArticlesNews

పాక్‌‌లో ఉగ్రవాదులను భారత్ హతమారుస్తుందని ది గార్డియన్‌ కథనం.. ఖండించిన భారత్‌

విదేశాల్లోని ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్‌లో భాగంగా పాకిస్థాన్‌లో ముష్కరులను భారత ఇంటర్నేషనల్‌ నిఘా ఏజెన్సీ హత్యచేస్తున్నదని బ్రిటన్‌ పత్రిక ది గార్డియన్‌ సంచలన కథనాన్ని ప్రచురించింది. అలాగే ఖలిస్థానీలను కూడా టార్గెట్‌గా చేసుకున్నదని పేర్కొన్నది. మోదీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన...
News

సైన్యంలో ఇక ‘ఆకాశ్ తీర్’ సేవలు

భారత గగనతల రక్షణ సామర్థ్యాలు మరింత బలోపేతమయ్యాయి! స్నేహపూర్వక విమానాలను రక్షించుకోవడంలో బలగాలకు సహకరిస్తూ, శత్రు లోహ విహంగాలను నాశనం చేయడంలో దోహదపడే 'ఆకాశ్ తీర్' నియంత్రణ, రిపోర్టింగ్ వ్యవ స్థలను సైన్యంలో ప్రవేశపెట్టే ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. 'ఆత్మనిర్బర్ భారత్'...
1 1,552 1,553 1,554 1,555 1,556 3,059
Page 1554 of 3059