News

News

లక్షద్వీప్‌కు పెరిగిన పర్యాటకుల సంఖ్య

లక్షద్వీప్ దీవులను సందర్శించిన పర్యటకుల సంఖ్య పెరిగిందని అక్కడి పర్యటకశాఖ అధికారి ఇంతియాస్ మహ్మద్ టిబి తెలిపారు. అంతర్జాతీయ, విదేశీ పర్యటకులు ఈ ద్వీపాన్ని సందర్శించడానికి ప్యాకేజీల కోసం తమను సంప్రదిస్తున్నారని, ఆన్‌లైన్‌లో పెద్ద ఎత్తున శోధిస్తున్నారని అన్నారు. భవిష్యత్తులో లక్షద్వీప్...
News

తెలంగాణ-చత్తీస్‌గఢ్ సరిహద్దులో ఎన్‌కౌంటర్, ముగ్గురు మావోయిస్టులు మృతి

తెలంగాణ-చత్తీస్‌గఢ్ సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. ములుగు జిల్లా కర్రిగుట్టలు-చత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ పరిధిలోని పోలీసులు కూంబింగ్ చేస్తుండగా మావోయిస్టులు కాల్పులు జరిపారు. ప్రతిగా పోలీసులు ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చింది. ఎన్‌కౌంటర్ అనంతరం అటవీప్రాంతంలో గాలించగా ముగ్గురు మావోయిస్టుల...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసామాజిక సమరసత వీరులు – 56 ; ఏనుగు పట్టాభిరామిరెడ్డి

నెల్లూరు జిల్లా యావత్తు మరిచి పోలేని వ్యక్తి ఏనుగు పట్టాభిరామిరెడ్డి దళితుల అభ్యున్నతి కోసం ఆయన తన జీవితాన్ని పణంగా పెట్టి సేవలు చేశారు. తన సంపాదనను, ఆస్తిని, జీవితాన్ని సంఘసేవకోసం ధార పోశారు. ఆయనను అందరూ 'పట్టన్న' అని ఆత్మీయంగా...
News

అయోధ్యలో శ్రీరామ నవమి సన్నాహాలు.. 24 గంటలూ దర్శనం!

అయోధ్యలో శ్రీరామ నవమి వేడుకలకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 17న శ్రీరామ నవమి. ఆరోజు అయోధ్యలో జరిగే ఉత్సవాల కోసం దేశ ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. ఆ రోజు ఆలయంలో ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారనే విషయాన్ని ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్...
News

సృష్టిలోని హిందువులందరూ సోదర సమానులే : విశ్వహిందూ పరిషత్ కేంద్రీయ సహ సంఘటన కార్యదర్శి

సృష్టిలోని హిందువులందరూ సోదర సమానులే. ఎవరు కూడా అంటారని వారు కాదు” అని విశ్వహిందూ పరిషత్ కేంద్రీయ సహ సంఘటన కార్యదర్శి వినాయక్ రావు దేశ్ పాండే స్పష్టం చేశారు. అగ్రవర్ణం, అణగారిన వర్గాలు అనే ఉచ్చ నీచ భావాలకు హిందూ...
News

భద్రాచలం తరహాలో అమెరికాలో రామాలయం

భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం తరహాలో అమెరికాలోని అట్లాంటా సమీపంలోని కమింగ్‌ వద్ద రామాలయ నిర్మాణం చేపట్టినట్లు అక్కడ ముఖ్య అర్చకుడిగా వ్యవహరిస్తున్న పద్మనాభాచార్యులు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు, దాతల సహకారంతో 33 ఎకరాల్లో రూ.300 కోట్లతో ఆలయ పనులు...
News

ఘనంగా శ్రీ నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర మహోత్సవం

అనకాపల్లి జిల్లాలోని గవరపాలెంలో ఉత్తరాంధ్ర ఇలవేల్పుశ్రీ నూకాంబిక అమ్మ వారి కొత్త అమావాస్య జాతర మహోత్సవం శుక్రవారం వైభవంగా ప్రారంభమయింది. జాతరలో భాగంగా అమ్మవారి ఉత్సవ విగ్రహానికి తెల్లవారుజాము నుంచే విశేష పూజలు నిర్వహించారు. సాయంత్రం రథంపై ఉంచి పట్టణ వీధుల్లో...
News

అన్నమయ్య సంకీర్తనలతో పులకించిన నారాయణగిరి

తిరుమలలో పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 521వ వర్ధంతిని పురస్కరించుకుని సప్తగిరి సంకీర్తనల గోష్టిగానంతో సప్తగిరిలు పులకించాయి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అహోబిల మఠం 46వ పీఠాధిపతి శ్రీమాన్‌న్‌ శ్రీవణ్‌ శఠగోప రంగనాథ యతీంద్ర మహాదేశికన్‌స్వామిజీ అనుగ్రహభాషణం చేశారు. అన్నమయ్యకు,...
1 1,551 1,552 1,553 1,554 1,555 3,059
Page 1553 of 3059