కర్నూలులోని హొళగుంద స్థానిక బాల ఆంజనేయ స్వామి దేవాల యంలో హను మాన్ జయంతి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్ శాఖల ఆధ్వర్యంలో బుధవార ఉదయం వీర హనుమాన్ విజయ శోభయాత్ర నిర్వహించారు. హనుమంతుడి భారీ విగ్రహ మూర్తిని...
సింహాచలం అప్పన్న స్వామి వార్షిక తిరు కల్యాణ మహోత్సవాల్లో భాగంగా చివరి రోజు బుధవారం వినోదోత్సవం ఆనందోత్సాహాల నడుమ ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా స్వామి వజ్రాల ఉంగరం చోరీకి గురైందంటూ కొందరు భక్తులను తాళ్లతో బంధించి కాజేసిన దొంగలు మీరేనా...
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. వారు వారం పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఉంటారు. వారిద్దరూ బోయింగ్ సంస్థకు చెందిన స్టారైనర్...
కేంద్ర పురావస్తుశాఖ ఆదేశాల మేరకు కోనసీమ జిల్లాలోని ద్రాక్షారామ భీమేశ్వరుని ఆలయంలో స్పటిక లింగానికి మరమ్మతులు చేపట్టనున్న నేపథ్యంలో గర్భాలయాన్ని బుధవారం నుంచి మూసివేశారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయంగా నంది మండపంలో స్వామి, అమ్మవార్ల మూర్తులను...
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. గత నెలలో కోల్కతాలో మరణించిన మఠం అధ్యక్షుడు స్వామి స్మరణానందజీ మహారాజ్ వారసుడిగా గౌతమానంద్జీ బాధ్యతలు...
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీవో) భద్రతా బలగాల కోసం అత్యంత తేలికైన బుల్లెట్ప్రూఫ్ జాకెట్ను అభివృద్ధి చేసింది. లెవెల్- 6 ముప్పుని సైతం ఎదుర్కొనేలా ఈ జాకెట్ ను రూపొందించింది. మందుగుండు సామగ్రి పేలుడు నుంచి కూడా రక్షణనిస్తుందని డీఆర్డీవో...
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్వవాహ శ్రీ దత్తాత్రేయ హోసబాలే గారు ఈ రోజు చెన్నైలో రామకృష్ణ మఠం మరియు రామకృష్ణ మిషన్ అధ్యక్షులు శ్రీమత్ స్వామి గౌతమంద్ మహారాజ్ను మర్యాదపూర్వకంగా కలిశారు....
భారతీయ ఆవు ప్రపంచానికి భగవంతుడిచ్చిన వరం. ఆవు పాలు తాగడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అంతేకాదు, మన దేశీ ఆవు ఆరోగ్యం, సంస్కారం. సమృద్ధిలకు జనని వంటిది. 1947లో భారత జనాభా దాదాపు 33 కోట్లు. గో...