News

News

భారత్‌ సూపర్ పవర్ కావాలని కలలుకంటుంటే.. మనం అడుక్కుంటున్నాం: పాక్ నేత

పాకిస్థాన్‌లోని అతివాద ఇస్లామిక్ నాయకుడు మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ సోమవారం జాతీయ అసెంబ్లీలో ప్రసంగిస్తూ భారత్‌ అభివృద్ధి చెందుతున్న తీరును కొనియాడారు. పరోక్షంగా ఢిల్లీ గురించి ఆయన ప్రస్తావిస్తూ‘‘పొరుగు దేశంతో మనల్ని పోల్చుకోండి. రెండూ ఒకే రోజు స్వాతంత్ర్యం పొందాయి. కానీ,...
News

మహారాష్ట్ర-నారాయణ పూర్‌లో భారీ ఎన్ కౌంటర్

ఛత్తీస్ గఢ్-మహారాష్ట్ర నారాయణ పూర్ సరిహద్దులో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు జరిపిన కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు చనిపోయారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సమీప ప్రాంతాల్లో పోలీసుల కార్డన్ సెర్చ్ కొనసాగుతోంది....
News

శ్రీలంక సీతమ్మగుడికి సరయూ జలాలు

శ్రీలంకలో సీతమ్మ ఆలయ ప్రాణప్ర తిష్ఠకు భారత్ నుంచి సరయూనదీ జలాలు వెళుతున్నాయి. సంప్రోక్షణ కార్యక్రమంలో వినియోగించేందుకు అయోధ్యలోని సరయూ జలాలను పంపమని శ్రీలంక ప్రతినిధులు లేఖలో కోరారు. ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఈ బాధ్యతను పర్యాటకశాఖకు అప్పగించింది. మే 19న శ్రీలంకలో సీతమ్మ ఆలయ ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ప్రత్యేక కల శంలో పవిత్ర జలాన్ని శ్రీలంకకు పంపుతున్నట్లు అయోధ్య తీర్థవికాస్ పరిషత్ సీఈవో సంతోష్ కుమార్ శర్మ తెలిపారు. ఈ వేడుక భారత్, శ్రీలంకల మధ్య ఆధ్యాత్మిక, సాంస్కృతిక బంధానికి ప్రతీ కగా నిలుస్తుందని చెప్పారు. శ్రీలంకలోని సీతమ్మ ఆలయం సనాతన ధర్మానికి ప్రతీకగా ఉంటుందని మహంత్ శశికాంత్ దాస్ తెలిపారు....
News

భోజ్ శాల సర్వేకు మరో 8వారాల గడువు

భోజ్ శాల ఆలయం-కమల్ మౌలా మసీదు కాంప్లెక్స్ పై శాస్త్రీయ సర్వే పూర్తి చేయడానికి భారత పురావస్తు విభాగాని(ఏఎస్ఐ)కి మధ్యప్రదేశ్ హైకోర్టులోని ఇందౌర్ బెంచీ మరో 8 వారాల గడువు ఇచ్చింది. తదుపరి విచారణను జులై 4కు వాయిదా వేసింది....
News

చైనాతో చర్చలు.. భారత్‌ ఎప్పుడూ తలవంచదు : రాజ్‌నాథ్‌ సింగ్‌

ఇరు దేశాల మధ్య నెలకొన్న సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు చైనాతో జరుపుతున్న చర్చలు సజావుగా, సానుకూల వాతావరణంలో సాగుతున్నాయని కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అహ్మదాబాద్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న రాజ్‌నాథ్‌.. భారత్‌ ఎప్పుడూ...
News

మే నెలలో తిరుమల విశేష ఉత్సవాలు.. వివరాలు ఇవే..

తిరుమల వెళ్లే భక్తులకు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ముఖ్య గమనిక వెల్లడించింది. తిరుమలలో మే నెలలో నిర్వహించనున్న విశేష ఉత్సవాల వివరాలను టీటీడీ విడుదల చేసింది. . మే 3న శ్రీ భాష్యకారుల ఉత్సవారంభం.. మే 4న‌ సర్వ ఏకాదశి. మే...
ArticlesNews

గ్రహణ సందేశం

సూర్యుడి కుటుంబంలో బుధుడు, శుక్రుడు మినహా మిగిలిన అన్ని గ్రహాలకూ ఉపగ్రహాలు ఉన్నాయి. భూమికి చంద్రుడు, అంగారకుడికి ఫాబోస్‌, డైమోస్‌, ఇక బృహస్పతి, శని, యురేనస్‌, నెప్ట్యూన్‌ గ్రహాలకు చాలా ఉపగ్రహాలు ఉన్నాయి. గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరిగితే, ఉపగ్రహాలు గ్రహాల...
News

రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు : సర్ సంఘచాలక్ మోహన్ భగవత్

రిజర్వేషన్లకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ వ్యతిరేకం కాదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ డా.మోహన్ భగవత్ గారు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని నాదర్‌గుల్‌లో మాట్లాడిన ఆయన.. రిజర్వేషన్లకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వ్యతిరేకమంటూ ఓ వీడియో వైరల్‌...
1 1,515 1,516 1,517 1,518 1,519 3,061
Page 1517 of 3061