News

భోజ్ శాల సర్వేకు మరో 8వారాల గడువు

56views

భోజ్ శాల ఆలయం-కమల్ మౌలా మసీదు కాంప్లెక్స్ పై శాస్త్రీయ సర్వే పూర్తి చేయడానికి భారత పురావస్తు విభాగాని(ఏఎస్ఐ)కి మధ్యప్రదేశ్ హైకోర్టులోని ఇందౌర్ బెంచీ మరో 8 వారాల గడువు ఇచ్చింది. తదుపరి విచారణను జులై 4కు వాయిదా వేసింది.