News

News

కెనడా ప్రధాని సమక్షంలో ఖలిస్థానీ నినాదాలు

కెనడా ప్రధాని ట్రూడోకు ఖలిస్థానీ నినాదాల సెగ తగిలింది.టొరంటోలో జరిగిన ఖల్సా దినోత్సవంలో ప్రధాని ట్రూడో ప్రసంగిస్తుండగా ఈ ఘటన జరిగింది. కెనడా రాజధాని టొరంటోలో ఆదివారంనాడు ఖల్సా డే పరేడ్ జరిపారు. ఈ వేడుకలకు ప్రధాని ట్రూడో సహా ప్రతిపక్ష...
News

రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు: పరమ పూజనీయ సర్ ‌సంఘ్ చాలక్ గారు

బీజేపీ ఎన్నికల్లో గెలిస్తే రిజర్వేషన్లు తొలిగిస్తుందని సామాజిక మాధ్యమంలో వైరల్‌ అవుతున్న వీడియోపై రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ స్పందించింది. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వ్యతిరేకం కాదని పరమ పూజనీయ సర్ సంఘ్ చాలక్ డా.మోహన్ భాగవత్ గారు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లోని నాదర్‌గుల్‌లో విద్యాభారతి విజ్ఞాన కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి మోహన్‌ భగవత్‌ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం రిజర్వేషన్లకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వ్యతిరేకం అంటూ జరుగుతున్న అసత్య ప్రచారంపై స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల వేళ తమపై తప్పుడు సమాచారాన్ని వైరల్‌ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐ ఉపయోగించి తప్పుడు వీడియోలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు....
News

భారత అమ్ముల పొదిలోకి ‘రాంపేజ్‌’ క్షిపణులు

భారత యుద్ధ విమానాలకు మరో అస్త్రం జతపడింది. ఇజ్రాయెల్‌ నుంచి కొనుగోలు చేసిన లాంగ్‌ రేంజ్‌ సూపర్‌ సానిక్‌ ‘రాంపేజ్‌’ క్షిపణులను వాయుసేన, నౌకా దళాలకు అందజేశారు. వీటిని ఆకాశం నుంచి నేల పైకి ప్రయోగిస్తారు. ఇవి 250 కి.మీ.దూరంలో ఉన్న...
News

రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు కేసు చెన్నైలో ఎన్‌ఐఏ దర్యాప్తు

బెంగళూరు రామేశ్వరం కేఫ్‌లో బాంబు దాడి వ్యవహారానికి సంబంధించి చెన్నైలో ఎన్‌ఐఏ దర్యాప్తు చేపట్టింది. బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో గత నెల బాంబు పేలుడు సంభవించింది. ఘటనలో తొమ్మిది మంది గాయపడ్డారు. ఈ కేసు దర్యాప్తును ఎన్‌ఐఏ చేపట్టింది. ఈ కేసులో...
News

జీవ వైవిధ్యానికి గొడ్డలిపెట్టు కానున్న వాతావరణ మార్పులు

ఈ శతాబ్దం మధ్యనాటికి జీవవైవిధ్యంలో క్షీణతకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమవుతాయని తాజా అధ్యయనం పేర్కొంది. భూ వినియోగతీరులో మార్పులు, జీవవైవిధ్యంపై వాటి ప్రభావాలను విశ్లేషించిన అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం.. ప్రపంచవ్యాప్తంగా జీవవైవిధ్యం 2-11 శాతం మేర తగ్గి ఉండొచ్చని పేర్కొంది....
News

వరల్డ్ ఆర్చరీలో జ్యోతి సురేఖ అద్భుత ప్రదర్శన

వ‌ర‌ల్డ్ ఆర్చ‌రీలో విజ‌య‌వాడ‌కు చెందిన జ్యోతి సురేఖ హ్యాట్రిక్ గోల్డ్ మెడ‌ల్స్ సాధించి అరుదైన ఘనత సాధించారు. త‌న అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆర్చ‌రీ వ‌ర‌ల్డ్‌క‌ప్ స్టేజ్ 1 ఈవెంట్‌లో భారత్ కు ఆధిప‌త్యాన్ని తీసుకువ‌చ్చింది. వ్య‌క్తిగ‌త‌, ఉమెన్స్ కాంపౌండ్ టీమ్‌, మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్స్‌ లో భాగంగా జ్యోతి సురేఖ స్వ‌ర్ణ ప‌త‌కాలు సాధించింది. మ‌హిళ‌ల వ్య‌క్తిగ‌త కాంపౌండ్ విభాగంలో మెక్సికోకు చెందిన ఆండ్రియా బిసెర్రాపై 146-146 తేడాతో విజ‌యం సాధించారు. వ‌ర‌ల్డ్ ఆర్చ‌రీ కాంపౌండ్ క్యాట‌గిరీలో జ్యోతి సురేఖ స్వ‌ర్ణాన్ని గెలవడం ఇది మూడో‌సారి. దీపా కుమారి త‌ర్వాత ఒక వ‌ర‌ల్డ్ క‌ప్ స్టేజ్‌లో మూడు గోల్డ్ మెడ‌ల్స్ సాధించిన రెండో భార‌తీయ ఆర్చ‌ర్‌గా జ్యోతి సురేఖ రికార్డు నెలకొల్పారు....
News

కశ్మీర్లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదుల హతం

జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా చెక్‌ మొహల్లా నౌపొరాలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య గురువారం నుంచి కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ కాల్పుల్లో శుక్రవారం ఇద్దరు ఉగ్రవాదులు హతం కాగా.. ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. గాయపడిన జవాన్లను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు...
News

కాశ్మీర్‌లోని ఆలయం.. 524 ఏళ్ల తర్వాత పునర్నిర్మాణం

అఖండ భారత దేశంలో అనేక అందమైన పురాతన దేవాలయాలున్నాయి. వాటిల్లో కొన్నిటిని విదేశీయులు దండయాత్ర చేసి నాశనం చేయడమే కాదు దొరికినంత సంపదను దోచుకున్నారు. అలాంటి పురాతన దేవాలయాల్లో ఒకటి జమ్మూకశ్మీర్ లోని సూర్య దేవాలయం. ఇది దేశంలోనే అత్యంత పురాతన...
1 1,517 1,518 1,519 1,520 1,521 3,061
Page 1519 of 3061