ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్, 10 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్గఢ్లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 10 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన మావోయిస్టుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారని పోలీసు అధికారులు వెల్లడించారు. గత 15 రోజుల వ్యవధిలో ఎదురుకాల్పులు జరగడం ఇది...



