News

News

జ్యోతిర్లింగాల దర్శనం కోసం స్పెషల్ యాత్ర

మహాదేవ్ భక్తులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. అది ఏంటంటే దేశంలోని ప్రముఖ జ్యోతిర్లింగాల దర్శనం కోసం ఐఆర్‌సీటీసీ దేవ్ దర్శన్ యాత్రను ప్రారంభిస్తోంది. ఈ క్రమంలో దేవ్ దర్శన్ యాత్రలో భాగంగా బద్రీనాథ్, జోషిమత్ సహా దేశంలోని అనేక జ్యోతిర్లింగ ఆలయాలను...
News

బలవంతులే ఆధ్యాత్మిక సాధకులు

స్వామి వివేకానంద తమిళనాట ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఇస్తున్న రోజులవి. ఒకరోజు సాయంత్రం వారు బస చేసిన విడిదికి బక్కపలచగా, బలహీనంగా ఉన్న ఇరవై ఏళ్ల యువకుడు వచ్చాడు. అప్పుడే స్వామీజీ వ్యాయామం చేసి గదిలోకి అడుగుపెట్టారు. అప్పుడు ఆ యువకుడు ‘స్వామీ!...
News

పేకేరు సర్పంచ్ కి అరుదైన గౌరవం… సదస్సులో మాట్లాడాలంటూ ఐరాస ఆహ్వానం

పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన ఇరగవరం మండలం పేకేరు సర్పంచ్‌ కునుకు హేమ కుమారికి అరుదైన గౌరవం దక్కింది. ‘భారత్‌లో స్థానిక సంస్థల ప్రభుత్వాల్లో మహిళల పాత్ర, మహిళా సాధికారతకు మార్గాలు’’ అనే అంశంపై ప్రసంగించాలంటూ ఐక్యరాజ్య సమితి నుంచి ఆమెకు ఆహ్వానం అందింది. మే 3న నిర్వహించే 57వ కమిషన్‌ ఆన్‌ పాపులేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సదస్సులో పాల్గొననున్నారు. హేమ కుమారి 2021 లో పేకేరు గ్రామ సర్పంచిగా ఎన్నికయ్యారు. 2022 లో కాకినాడ జేఎన్‌టీయూ నుంచి ఎంటెక్‌ పట్టా పొందారు. 2014-19 మధ్య ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో లెక్చరర్‌గా పనిచేశారు. ఉన్నత విద్వాంతురాలైన ఈమె… విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల విషయంలో తన గ్రామంలో విశేషంగా కృషి చేస్తున్నారు....
News

అంతరిక్ష శకలాన్ని ఢీకొట్టకుండా తప్పించేందుకు.. 4 సెకండ్ల ఆలస్యంగా చంద్రయాన్‌ 3 ప్రయోగం

గత ఏడాది చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి ఇస్రో విజయవంతంగా చేపట్టిన చంద్రయాన్‌-3 ప్రయోగానికి సంబంధించి ఒక ఆసక్తికర విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. చంద్రయాన్‌-3 మిషన్‌ను 4 సెకండ్ల ఆలస్యంగా ఇస్రో ప్రయోగించింది. ఓ అంతరిక్ష శకలాన్ని ఢీకొట్టకుండా తప్పించే ప్రయత్నంలో...
News

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఎప్పటి నుంచి అంటే…?

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారు అయ్యాయి. మే 16 నుంచి 24 వరకు వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. మే 15న అంకురార్పణ జరగనుండగా ప్రతీరోజూ ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, రాత్రి...
News

పన్నూపై హత్యాయత్నం.. వాషింగ్టన్‌ పోస్టు కథనంపై భారత్ ఘాటు స్పందన

సిక్కు వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూపై అమెరికాలో జరిగిన హత్యాయత్నంలో గూఢచర్య సంస్థ ‘రా’ అధికారి ప్రమేయం ఉందని పేర్కొంటూ వాషింగ్టన్‌ పోస్ట్‌ పత్రిక ప్రచురించిన కథనంపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. దానిపై మీడియా అడిగిన ప్రశ్నకు విదేశాంగ...
News

పాక్‌ వ్యక్తిని అప్పగించిన బీఎస్‌ఎఫ్‌

అంతర్జాతీయ సరిహద్దు గురించి అవగాహన లేక పొరపాటున మన దేశంలో ప్రవేశించిన పాక్‌ జాతీయుడిని సరిహద్దు భద్రత దళం (బీఎస్‌ఎఫ్‌) మానవతా దృక్పథంతో ఆదివారం పాక్‌ రేంజర్లకు అప్పగించింది. పంజాబ్‌లోని ఫాజిల్కా జిల్లాలో బీఎస్‌ఎఫ్‌ జవాన్లు ఈ వ్యక్తిని అదుపులో తీసుకున్నారు....
News

మే 3 నుండి శ్రీవారి ఆలయంలో భాష్యకారుల ఉత్స‌వం

తిరుమల శ్రీవారి ఆలయంలో మే 3 నుండి 21వ తేదీ వ‌ర‌కు భాష్యకార్ల ఉత్స‌వం నిర్వ‌హించ‌నున్నారు. ఈ ఉత్సవం సందర్భంగా 19 రోజులపాటు ఉభయం సమర్పణ జరుగ‌నుంది. శ్రీరామానుజులవారు జన్మించిన వైశాఖ మాస అరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని మే 12వ తేదీన...
1 1,514 1,515 1,516 1,517 1,518 3,061
Page 1516 of 3061