News

ArticlesNews

సైన్స్ చేధించని మిస్టరీ ఈ శివలింగం.

ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఉజ్జయిని మహంకాళేశ్వరుడి ఆలయం మధ్యప్రదేశ్‌ లో ఉంది. ఈ రాష్ట్రంలో పురాతన, మధ్యయుగ దేవాలయాలకు ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఖజురహో దేవాలయాలు ప్రపంచవ్యాప్తంగా అత్యంత గుర్తింపు పొందాయి. ఇప్పటికీ ఈ దేవాలయాల్లో పూజలను నిర్వహిస్తున్నారు. దీనితో పాటు...
News

పాక్ పడవలో రూ.600 కోట్ల డ్రగ్స్ సీజ్​ చేసిన ఇండియన్ కోస్ట్​గార్డ్స్

గుజరాత్‌ పోర్‌బందర్‌కు పశ్చిమాన అరేబియా సముద్రంలో భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఓ పడవలో డ్రగ్స్ తరలిస్తున్న 14 మంది పాకిస్థానీయులను భారత తీరరక్షక దళం-ICG అదుపులోకి తీసుకుంది. డ్రగ్స్ తరలింపుపై పక్కా సమాచారంతో యాంటీ టెర్రరిజం స్క్వాడ్ -ATS, నార్కోటిక్స్ కంట్రోల్...
News

హనుమాన్ శోభాయాత్రను జయప్రదం చేయండి ; గోకరాజు గంగరాజు

హనుమత్ జయంతి సందర్భంగా జూన్ 1వ తేదీన విశ్వహిందూపరి షత్, మహానగర్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీహనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని వీహెచ్ పీ కేంద్రీయ ఉపాధ్యక్షుడు గోకరాజు గంగరాజు అన్నారు. సత్యనారాయణపురం విశ్వహిందూపరిషత్ కార్యాలయంలో శనివారం...
News

మే 22 నుండి 24 వరకు పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు

తిరుపతి జిల్లాలోని తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో మే 22వ తేదీ నుండి 24వ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలను నిర్వహిస్తున్నట్లు టిటిడి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే పద్మావతీ అమ్మవారి వార్షిక వసంత్సోవాలను పురస్కరించుకుని మే 14వ తేదీ...
News

మే 18 నుంచి సత్యదేవుని కల్యాణోత్సవాలు

న్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు. మే 18 నుంచి 24 వరకు జరగనున్న స్వామివారి కల్యాణోత్సవాలకు ఏర్పాట్లపై పెద్దాపురం ఆర్డీవో సీతారామారావు అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. ఈవో కె.రామచంద్రమోహన్‌, పలు శాఖల అధికారులు...
News

తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్‌ మహిళకు బీఎస్‌ఎఫ్‌ సాయం

భారత్‌లో మరణించిన తన తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్‌కు చెందిన ఓ మహిళకు వీలు కల్పించి సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్‌) తన మానవతా హృదయాన్ని చాటుకుంది. పశ్చిమబెంగాల్‌లోని నదియా జిల్లాలో శనివారం రాత్రి మహబుల్‌ మండల్‌ అనే వ్యక్తి మరణించాడు. అతని...
News

చదువుల్ని లోకకల్యాణం కోసం ఉపయోగించాలి

విద్య అన్నది ప్రపంచాన్ని తెలుసుకునే మార్గం అని తేల్చి చెబుతూ ఈ చదువుల్ని లోక కళ్యాణం కోసం ఉపయోగించాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ సూచించారు. శ్రీ సరస్వతీ విద్యాపీఠం ఆధ్వర్యంలో సీబీఎస్ఈ పాఠశాలగా రూపుదిద్దుకున్న...
News

1300 ఏళ్ల పురాతనమైన కైలాసనాథర్ ఆలయం.. ఒకే చోట 8 పుణ్యక్షేత్రాల దర్శనం..

భారతదేశం ఆధ్యాత్మికతకు నెలవు. కొండకోనల్లో మాత్రమే కాదు.. అనేక ప్రాంతాల్లో దేవుళ్ళ, దేవతల ఆలయాలు ఉన్నాయి. కొన్ని ఆలయాలు ఆ రాష్ట్ర సంస్కృతిని చూపిస్తాయి. ప్రతి ఆలయానికి దాని సొంత ప్రత్యేకత ఉంది. అదేవిధంగా దక్షిణ భారతదేశంలోని చాలా దేవాలయాలు.. ప్రత్యేక నిర్మాణశైలి కారణంగా దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. దక్షిణ భారతదేశంలోని తమిళనాడులోని కాంచీపురంలోని కైలాసనాథర్ ఆలయం అటువంటి వాస్తుశిల్పానికి గొప్ప ఉదాహరణ. కైలాసనాథర్ ఆలయం శివునికి అంకితం చేయబడింది. ఈ దేవాలయం శివుడు, విష్ణువు, దేవి, సూర్యుడు, గణేశుడు, కార్తికేయులను పూజించడానికి నిర్మించబడింది. కాంచీపురంలోని ఈ దేవాలయాల్లో కాంచీపురం రత్నంగా పిలువబడే కైలాష్ నాథ్ ఆలయం ఉంది. ఈ ఆలయం సుమారు 1,300 సంవత్సరాల పురాతనమైనది. ఈ నగరాన్ని సందర్శించడానికి వచ్చే ప్రజలు ఈ ఆలయ నిర్మాణాన్ని చూసి మంత్రముగ్ధులవుతారు. 8...
1 1,516 1,517 1,518 1,519 1,520 3,061
Page 1518 of 3061