News

News

సత్యదేవుడి ఆలయానికి రంగులు

రత్నగిరివాసుడైన సత్యదేవుడి సన్నిధిలో ఈనెల 18 నుంచి ప్రారంభంకానున్న స్వామివారి దివ్యకల్యాణోత్సవాల సందర్భంగా ఆలయంలో రంగులు వేసే కార్యక్రమాలు ప్రారంభించారు. ఇటీవల శ్రీరామనవమి సందర్భంగా రామాలయానికి మాత్రమే రంగులు వేయగా సత్యదేవుడి బ్రహ్మోత్సవాలకు ఆలయంలో అన్ని వ్రతమండపాలు, తూర్పు,పశ్చిమ రాజగోపురంలకు రంగులు...
ArticlesNews

కాఠిన్యమూ హింసే

ఉద్వేగం కలిగించకుండా, బాధించకుండా, ప్రియంగా మాట్లాడటం వాచిక తపస్సని సాక్షాత్తూ శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ప్రబోధించాడు. మాటకి అధిదేవత ‘అగ్ని’ అనేది పురాణ వచనం. అగ్ని ఎంత ఉపయోగకరమో, అంత ప్రమాదకరం కూడా! కనుక వాక్కును నిప్పులా ఎంతో పదిలంగా, ప్రయోజనకరంగా ఉపయోగించుకునే విజ్ఞత ఉండాలి. యుద్ధంలో శరీరానికి తగిలిన బాణాలను ఎలాగైనా తొలగించుకోవచ్చు. కానీ మనసును గాయపరిచే కఠినమైన మాటల బాణాలను ఏ ఉపాయంతోనూ తొలగించలేమని మహాభారతం కూడా హితవు పలికింది. మనసు నొచ్చుకునేలా మాట్లాడటం హింసతో సమానమని హెచ్చరించింది. మన సభ్యత, సంస్కారం మాట్లాడే తీరులోనే బయటపడతాయని స్పష్టం చేసింది. దుర్భాషలాడటం, కసురుకోవటం, పెళుసుతనం, సూటిపోటీలు- ఇవన్నీ వాచిక తపస్సుకు ఆటంకాలు. ‘ఇతరుల మనసు నొచ్చుకునేలా భాషించకూడదు. ఆ ధోరణిని కొనసాగిస్తే చివరకు అదే నీ స్వభావం అయిపోతుంది. సున్నితత్వాన్ని కోల్పోతే నీ మాటలకు...
News

మే 21 నుండి 23వ తేదీ వ‌ర‌కు దేవుని కడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామివారి తెప్పోత్స‌వాలు

వైఎస్ఆర్ జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మే 21 నుండి 23వ తేదీ వ‌ర‌కు తెప్పోత్స‌వాలు జ‌రుగ‌నున్నాయి. స్వామి,అమ్మవార్లు ఆలయ పుష్కరిణిలో ప్రతి రోజు రాత్రి 7 గంటలకు తెప్పలపై విహరించి భక్తులను కటాక్షించనున్నారు. ఇందులో భాగంగా...
News

కుల్గాం జిల్లాలో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు ఉగ్రవాదుల హతం

జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో మంగళవారం భద్రతా బలగాలకు ఉగ్రవాదులకు మధ్య భారీ ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. అయుతే మృతి చెందిన ఉగ్రవాదుల సమాచారం ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం...
News

మల్లేశ్వరస్వామి గుడి అభివృద్ధి పనుల పరిశీలన

విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న మల్లేశ్వరస్వామి ఆలయం వద్ద శరవేగంతో జరుగుతున్న ఆలయ అభివృద్ధి పనులను సోమవారం ఆలయ కార్యనిర్వహణాధికారి కేఎస్ రామారావు పరిశీలించారు. అభివృద్ధి పనుల పురోగతి గురించి ఇంజినీరింగ్ అధికారులను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. మల్లేశ్వర స్వామివారిని...
ArticlesNews

విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్

( మే 7 - రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి ) రవీంద్రనాథ్ ఠాగూర్ 7 మే 1861 (బంగ్లా సం.1268 వైశాఖ 25 ) న కలకత్తాలో జన్మించారు. ఆయన తండ్రి దేవేంద్రనాథ్ టాగూర్. రవీంద్రునిది బహుముఖ ప్రతిభ, సమాజ సమర్పిత జీవనం. వీరు గత శతాబ్దపు భారత సామాజిక, ధార్మిక,ఆధ్యాత్మిక పునరుజ్జీవన కాల ఖండంలో దీప స్తంభంగా నిలిచారు. వారి సాహిత్యం, ఆలోచనలు భారతీయ సనాతన, శాశ్వత విలువల ఆధారంగా నిలిచాయి. వారి జీవితమంతా ఈ విలువల అభివ్యక్తీకరణమే. మన ప్రాచీన చారిత్రక పరంపర పట్ల గౌరవభావం చూపకపోవడం అహంకారపూరితం, సిగ్గుచేటైన విషయమని ఆయన అనేవారు. ధర్మాన్నే అన్నింటికీ ఆధారంగా జాతి పునర్ నిర్మాణం చేయాలని ప్రయత్నించిన ఛత్రపతి శివాజీ త్యాగాలను, విజయాలను, సిక్కు గురువుల, బందాబైరాగి బలిదానగాథలను ఆయన శ్రద్ధాపూర్వకంగా వర్ణించారు. వారి వ్యాసాలన్నీ...
News

ఆంగ్లాన్ని ఎక్కువ వికసింపచేయడం అంటే ధర్మం యొక్క మూలాలను మనమే పెకిలించినట్లు

స్థానిక భాషలను అభివృద్ధి పరచడం ఏకైక మార్గం. అన్ని భారతీయ భాషలలో సాంకేతిక పదాలను ఒకే రకమైన సమాన అర్థము వచ్చేలా నిర్ణయించాలి. ఆ టెక్నికల్‌ పదాలు మరాఠీలో, తెలుగులో, మలయాళం మరియు బంగ్లా మొదలగు అన్ని భాషలలో కావచ్చు. దేశంలో...
1 1,501 1,502 1,503 1,504 1,505 3,061
Page 1503 of 3061