News

News

పూంఛ్‌ దాడిలో పాక్‌ మాజీ కమాండో.. గుర్తించిన ఏజెన్సీలు..

జమ్మూ-కశ్మీర్‌లోని పూంఛ్‌ జిల్లాలో వాయుసేనకు చెందిన వాహనశ్రేణిపై దాడి కేసు దర్యాప్తులో ఏజెన్సీలు కీలక ముందడుగు వేశాయి. ఈ దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదుల చిత్రాలను సేకరించాయి. వీరిలో పాక్‌ సైన్యం ప్రత్యేక దళాల్లో పనిచేసిన ఓ మాజీ కమాండో కూడా...
News

2023- సౌర విద్యుత్తులో ప్రపంచంలో మూడోస్థానంలో భారత్‌

2023లో సౌర విద్యుదుత్పత్తిలో ప్రపంచంలో మూడో అతిపెద్ద దేశంగా భారత్‌ అవతరించింది. ఇంతవరకు జపాన్‌ ఈ స్థానంలో ఉండేది. గత ఏడాది ప్రపంచంలో మొత్తం విద్యుత్తులో 5.5 శాతాన్ని సూర్యుడి వెలుగుతోనే సాధించినట్లు ‘ఎంబెర్‌’ మేధోమథన సంస్థ నివేదిక తెలిపింది. ఇది...
News

తిరుమలలో ఈ నెల 22న నృసింహా జయంతి

తిరుమలలో ఈ నెల 22వ తేదీన నృసింహా జయంతి జరుగనుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలియజేశారు. ఈ సందర్భంగా యోగ నరసింహస్వామివారి మూలమూర్తికి అర్చకులు ప్రత్యేక అభిషేకం చేస్తారని వివరించారు. కాగా నిన్న తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ...
News

లక్ష్మణరేఖ దాటుతున్నారు జాగ్రత్త

కెనడాలోని సిక్కు వేర్పాటువాద గ్రూప్‌లు లక్ష్మణరేఖ (బిగ్‌ రెడ్‌లైన్‌) దాటుతున్నాయని ఆ దేశంలోని భారత హైకమిషనర్‌ సంజయ్‌ కుమార్‌ వర్మ హెచ్చరించారు. ఈ వ్యవహారాన్ని భారత్‌ జాతి భద్రత, ప్రాదేశిక సమ్రగతలకు ముప్పు కోణంలో చూస్తోందని చెప్పారు. ఈ మేరకు ప్రముఖ...
News

శివుడికి నాలుక సమర్పించిన యువకుడు

ఛత్తీస్ గఢ్ లోని దుర్గ్ జిల్లా థానాడ్ గ్రామంలో బుధవారం రాజేశ్వర్ నిషాద్ (33) అనే యువకుడు చాకుతో నాలుక కోసుకొని శివుడికి సమర్పిం చుకున్నాడు. అంజోరా పోలీస్ స్టేషను పరిధిలో ఈ ఘటన జరిగింది. రాజే శ్వర్ భార్య మూగది. ఉదయాన్నే గ్రామంలోని కొలను వద్దకు చేరుకొని, కాసేపు మంత్రోచ్చారణ చేశాక తన నాలుక కోసుకొన్న రాజేశ్వర్ గట్టున ఉన్న రాయిపై దాన్ని ఉంచాడు. రక్తస్రావంతో ఆలయంలో ఉన్న అతణ్ని గుర్తిం చిన గ్రామస్థులు అంబులెన్సును పిలిచి జిల్లా ఆస్పత్రికి తరలించారు. శివుణ్ని మనసులో ఏదో కోరిక కోరుకొన్న రాజేశ్వర్ నాలుక కోసుకున్నాడని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు....
News

భద్రతా మండలికి భారత్ 5 లక్షల డాలర్లు

ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని ఉగ్రవాద నిరోధక ట్రస్ట్ కు ఫండ్ గా భారత్ 5 లక్షల డాలర్లను విరాళంగా ఇచ్చింది. భద్రతామండలి ఉగ్ర వాద నిరోధక కార్యాలయం(యూఎన్ సీటీ)లో ప్రధాన కార్యదర్శి వ్లాదిమిర్ వోరోన్కోకు తానే స్వయంగా విరాళాలను అందించినట్లు ఐరాసలో...
News

రేపు శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి చందనోత్సవం

విశాఖలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రం సింహాచలంలో ఈనెల 10 న శ్రీవరాహ లక్ష్మీనరసింహస్వామి వారికి జరిగే చందనోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.మల్లికార్జున తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్...
News

65 ఏళ్లలో 7.8 శాతం తగ్గిన హిందూ జనాభా

భారత్ లోని హిందువుల జనాభా తగ్గుతోందని, మైనార్టీల జనాభా క్రమంగా పెరుగుతోందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి అధ్యయనంలో తేలింది. 1950 నుంచి 2015 మధ్య దేశంలోని మొత్తం జనాభాలో హిందువుల జనాభా 7.8 శాతం తగ్గినట్లు వెల్లడయ్యింది. 1950లో దేశ...
1 1,498 1,499 1,500 1,501 1,502 3,061
Page 1500 of 3061