News

News

ఏఐతో నిఘా వ్యవస్థల రూపకల్పన

కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత నిఘా వ్యవస్థలు, ఇతర ప్రాజెక్టుల అభివృద్ధికి రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో), భువనేశ్వర్‌ ఐఐటీలు చేతులు కలిపాయి. బుధవారం ఇక్కడ జరిగిన ఒక సమావేశంలో ఈ మేరకు ఒక అంగీకారం కుదిరింది. డీఆర్‌డీవోలోని ఎలక్ట్రానిక్స్‌...
News

ఊటుకూరును భక్త కన్నప్ప జన్మస్థలంగా గుర్తించాలి

అన్నమయ్య జిల్లా రాజంపేటలోని ఊటుకూరును భక్త కన్నప్ప జన్మ స్థలంగా గుర్తించాలని భక్తులు శ్రీకాళహస్తి దేవస్థానం ఈఓ ఎస్‌వీ నాగేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్‌ ఎన్‌.ఈశ్వరయ్యలకు బుధవారం వినతి పత్రం అందజేశారు. మండలంలోని ఊటుకూరులో శివాలయాన్ని ఈవో సందర్శించారు. ముందుగా నాగలింగేశ్వర స్వామికి...
News

అయోధ్య రాముడిని దర్శించుకున్న కేరళ గవర్నర్ ఆరిఫ్

కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ అయోధ్యలో పర్యటించి బాల రాముడిని దర్శించుకున్నారు. జై శ్రీరామ్ నినాదాల మధ్య రామ్ లల్లా ను తొలుత నిలబడి ఆపై మోకాళ్ళపై కూర్చొని స్వామికి మొక్కారు. ఈ వీడియోను కేరళ రాజ్ భవన్ కార్యాలయం...
ArticlesNews

ఆనంద పారవశ్యాల సఖ్యభక్తి

దేవుడిచ్చిన వరం స్నేహం. కాలం గడిచేకొద్దీ గాఢత పెరుగుతుంది. మన బలహీనలతలను గుర్తుచేసి, వాటికి లొంగకుండా నిలబెడుతుంది. పెను సమస్యలను చిన్నవిగా మార్చే శక్తి దానికుంది. కష్టసుఖాల్లో వెన్నంటి నడిపిస్తుంది. మనలో మంచిని ప్రశంసలతో పెంచుతూ, చెడును విమర్శలతో అరికడుతుంది. దుర్యోధన,...
News

వేద విద్యార్థులకు వార్షిక పరీక్షలు

విజయవాడ శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన స్మార్థ పాఠ శాలలో వేద విద్యార్థులకు బుధవారం నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. పోరంకిలోని స్మార్థ పాఠశాలలో నిర్వహిస్తున్న వార్షిక పరీక్షలను ఆలయ ఈవో కేఎస్ రామరావు ప్రారంభించారు. ప్రశ్నాపత్రాలను పరిశీలించి విద్యార్థులకు అందజేశారు....
News

ఈ నెల 10 నుండి చార్‌ధామ్‌ యాత్ర ప్రారంభం… ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభం

హిందువులకు అత్యంత పవిత్రంగా భావించే చార్‌ధామ్‌ యాత్ర ఈ నెల 10 నుంచి ప్రారంభం కానుంది. యాత్రలో భాగంగా కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌, గంగోత్రి, యమునోత్రిని భక్తులు సందర్శించుకుంటారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు పర్యాటక శాఖ ప్రకటించింది. ఇక… హరిద్వార్‌,...
News

దలైలామాకు పివి నరసింహారావు మెమోరియల్ అవార్డు

భారత మాజీ ప్రధాని భారతరత్న దివంగత పివి నరసింహారావు మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక పివి నరసింహారావు మెమోరియల్ అవార్డును ప్రపంచ శాంతి దూత దలైలామాకు అందజేశారు. ధర్మశాలలోని దలైలామా నివాసంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును అందజేశారు. దివంగత...
News

సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్ర వచ్చే వారమే

బోయింగ్ సంస్థకు చెందిన స్టారైనర్ వ్యోమనౌక తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర వచ్చే వారానికి వాయిదా పడింది. దీన్ని మోసుకెళ్లే అట్లాస్-5 రాకెట్లోని సమస్యాత్మక వాల్ను మార్చాల్సి ఉందని నిపుణులు తేల్చడమే ఇందుకు కారణం. ఈ వ్యోమనౌకలో భారత సంతతికి చెందిన...
1 1,497 1,498 1,499 1,500 1,501 3,061
Page 1499 of 3061