News

News

దేశంలో నీగ్రో, మంగోలాయిడ్‌ ప్రజలు, అధీర్‌ రంజన్‌ చౌధురి వివాదాస్పద వ్యాఖ్యలు

‘దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలా ఉంటారు’ అంటూ కీలకమైన ఎన్నికల సమయంలో శామ్‌పిట్రోడా చేసిన వ్యాఖ్యల్ని ఆ పార్టీకే చెందిన మరో సీనియర్‌ నేత అధీర్‌ రంజన్‌ చౌధురి సమర్థించేలా మాట్లాడారు. శామ్‌పిట్రోడా వ్యాఖ్యలపై ఆయన స్పందన కోరగా.. ‘‘ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలపైనా నేనేమీ మాట్లాడదల్చుకోలేదు. మనదేశంలో ప్రోటో ఆస్ట్రలాయిడ్‌, నెగ్రిటా(నీగ్రో), మంగోలాయిడ్‌ జాతులకు చెందినవారున్నారు. మనదేశ నైసర్గిక స్వరూపం (టోపోగ్రఫీ) కారణంగా దేశంలో ఒక్కోచోట ఒక్కో రూపురేఖలున్నవారు ఉంటారు. ఇదే మనం నేర్చుకున్నది. అంద రూ ఒకలా ఉండరు. కొంతమంది నల్లగా.. కొంతమంది తెల్లగా ఉంటారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు....
ArticlesNews

అప్పన్న చందనసేవకు వేళాయె!

చందనోత్సవం ప్రత్యేకం  దుష్టసంహారానికి ఉగ్రరూపధారియైన నృసింహుడు భక్తుల అభీష్టం నెరవేర్చేందుకు అనేక చోట్ల స్వయంభువుగా వెలిశాడు. అలాంటి ప్రసిద్ధ క్షేత్రాలలో సింహగిరి ఒకటి.  విశాఖ  తూర్పు కనుమలలో ప్రకృతి సౌందర్యం నడుమ సింహాద్రిపై పశ్చిమాభిముఖుడైన శ్రీలక్ష్మీవరహా నృసింహుడు అశేష భక్తకోటికి ఇష్టదైవం....
ArticlesNews

పరశురామావతారం

( మే 10 - పరుశురామ జయంతి ) పరశురాముడు.. విష్ణుమూర్తి దశావతారములలో ఆరవ అవతారం. వైశాఖ శుద్ద తదియ రోజున పరశురాముడు జన్మించాడని స్కాంద, బ్రహ్మండ పురాణాలు చెబుతున్నాయి.అలాగే పరశురాముడి జయంతి కూడా త్రేతాయుగ ప్రారంభరోజే అని నమ్ముతుంటారు. హిందూ...
News

నేడు తెరుచుకోనున్న కేదార్ నాథ్ ఆలయం

ఉత్తరాఖండ్ లోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలైన కేదార్ నాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలు శుక్రవారం తెరుచుకోనున్నాయి. శీతాకాలంలో మూసేసిన ఈ ఆలయాలను ఇప్పుడు తెరవనున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు 'చార్ధామ్ యాత్ర'లో భాగమైన బద్రీనాథ్ ఆలయాన్ని ఈ నెల 12న తెరవనున్నారు....
ArticlesNews

అక్షయ తృతీయ అమిత ఫలదాయిని

( మే 10 - అక్షయ తృతీయ ) అక్షయం అంటే క్షయం లేనిదని అర్థం. వైశాఖ శుక్లతదియ ‘అక్షయ తదియ’ గా ప్రసిద్ధమైంది. విశేష శుభఫలితాలను ఇచ్చేతిథిగా చెబుతారు. నిండు మనసుతో చేపట్టే కార్యాలు అక్షయం కావాలన్నదే దీని పరమార్థం....
News

నేడు సింహాద్రి అప్పన్న చందనోత్సవం

వైశాఖ శుద్ధ తదియని పురస్కరించుకుని విశాఖపట్నం జిల్లా సింహాచలం పై కొలువై ఉన్న శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవాన్ని ఈ రోజు నిర్వహిస్తున్నారు. తెల్లవారు జామున నాలుగు గంటల నుంచి. స్వామి వారి నిజరూప దర్శనాన్ని కల్పిస్తున్నారు. పాంచరాత్ర ఆగమశాస్త్రాన్ని అనుసరించి తెల్లవారుజామున...
ArticlesNews

భారతదేశాన్ని ఏకం చేసిన 1857 స్వాతంత్ర్య సంగ్రామం

( మే 10 -1857 తిరుగుబాటు ) ఆధునిక భారతదేశ చరిత్రలో జరిగిన ప్రధాన సంఘటనలలో 1857 తిరుగుబాటు ఒకటి. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా భారతీయ సైనికులు తిరుగుబాటు చేయడం వల్ల దీనికి సిపాయిల తిరుగుబాటు అని పేరు వచ్చింది. అయితే నిజానికి...
News

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేయనున్న టిటిడి

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన ఆగ‌స్టు నెల కోటాను మే 18న ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నున్నట్లు టిటిడి గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవాటికెట్ల కోటా, అదేవిధంగా శ్రీ‌వారి...
1 1,496 1,497 1,498 1,499 1,500 3,061
Page 1498 of 3061