శ్రీ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలు ప్రారంభం
భగవంతుడు అందరివాడని భగవద్ రామానుజాచార్యులు ఉద్బోధించారని, ప్రస్తుత సమాజంలో అందరూ దీన్ని పాటించాలని టిటిడి తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి ఉద్ఘాటించారు. టిటిడి ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శ్రీ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలు శుక్రవారం సాయంత్రం...






