News

News

శ్రీశైలం హుండీ కౌంటింగ్ పూర్తి.. మల్లన్నకు కానుకల వెల్లువ

నంద్యాల జిల్లా ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాలు, పరివార దేవాలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు ఆలయం సిబ్బంది. చంద్రవతి కళ్యాణ మండపంలో పకడ్బందీగా ఈ లెక్కింపు జరిపారు. శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి 2 కోట్ల...
News

65 ఏళ్లలో 7.81 శాతం తగ్గిపోయిన హిందూ జనాభా

దేశంలో మెజారిటీ జనాభాగా ఉన్న హిందువుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి వెల్లడించింది. 1950- 2015 మధ్యకాలంలో 7.8 శాతం హిందువులు తగ్గిపోయినట్టు తెలిపింది. కానీ, మైనారిటీ జనాభా పెరిగినట్టు పేర్కొంది. పెరిగిన వారిలో ముస్లిం లు,...
ArticlesNews

దానం – త్యాగం

త్యాగానికి, దానానికి తేడా ఏమిటో పురాణాలు తెలియజేశాయి. మన అవసరాలు తీరిపోయాక ఇచ్చేది దానం. మనకన్నా ఎదుటి వారి అవసరం ఎక్కువని భావించి ఇవ్వడం త్యాగం. కొందరు పాతబట్టలు, పాత్రలు, రాత్రి తినగా మిగిలిన ఆహార పదార్థాలు లాంటివి పేదలకు ఇస్తారు....
News

పీఓకేని భారత్‌లో కలపడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది : ఎస్‌. జైశంకర్‌

పీఓకేని తిరిగి భారత్‌లో కలపడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి వుందని భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ పునరుద్ఘాటించారు. పీఓకే భారత్‌ నుంచి ఎప్పటికీ బయటకు వెళ్లదని, పీఓకే పూర్తిగా భారత్‌లో భాగమని ఇప్పటికే పార్లమెంట్‌లో తీర్మానం కూడా చేశామని...
News

అరసవల్లిలో ద్విశతావధానం

శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో ద్విశతావధానం తెలుగు భాష, సాహిత్యం, అవధానం వంటి ప్రక్రియల పట్ల యువతకు ఆసక్తి కలిగించేందుకు అరసవల్లిలో ద్విశతావధానం నిర్వహించనున్నట్లు సుమిత్ర కళాసమితి అధ్యక్షుడు ఇప్పిలి శంకరశర్మ తెలిపారు. సుమిత్ర కళాసమితి, అరసవల్లి సూర్యనారాయణ స్వామి సంయుక్త ఆధ్వర్యంలో...
News

అయోధ్య బాల రాముడ్ని దర్శించుకోనున్న ఉపరాష్ట్రపతి

ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఈ రోజు అయోధ్యలో పర్యటిస్తారు. పారుతనలో భాగంగా ఉపరాష్ట్రపతి దంపతులు అయోధ్యలోని శ్రీ రామ్ లల్లా ఆలయాన్ని సందర్శించి బాలరామునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం హనుమాన్‌గర్హి ఆలయం, కుబేర్ తిలాలను సందర్శిస్తారు. అలాగే అయోధ్యలో సరయూ...
News

కెనడా నుంచి ఎలాంటి ఆధారాలు అందలేదు…..నిజ్జర్ హత్యకేసుపై భారత్ స్పందన

ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో ముగ్గురు భారత పౌరులను అరెస్టు చేసినట్లు మాత్రమే కెనడా తమకు తెలియజేసిందని భారత్ గురువారం పేర్కొంది. ఈ అంశంలో నిర్దిష్టంగా ఎలాంటి ఆధారాలను, సమాచారాన్ని మాత్రం అందించ లేదని తెలిపింది. అందుకే...
News

మహాభారతంపై పరిశోధనా గ్రంథం ఆవిష్కరణ

మహాభారతం గ్రంథం కాలానుగుణంగా రూపాంతరం చేసుకుంటూ సమాజంలో చైతన్యం తీసుకువస్తుంది అనే కోణంలో పరిశోధన చేయడం అభినందనీయమని కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జి.జ్ఞానమణి కొనియాడారు. కృష్ణా విశ్వవిద్యాలయం పరిశోధనా విద్యార్థి వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల సహాయ ఆచార్యుడు. డాక్టర్...
1 1,495 1,496 1,497 1,498 1,499 3,061
Page 1497 of 3061