నేటి నుంచి నిర్మాల్య చందనం విక్రయాలు
సింహాచలంలో చందనోత్సవం సందర్భంగా ఈనెల 10వ తేదీన అప్పన్న స్వామి దేహంపై నుంచి వేరుచేసిన నిర్మాల్య చందనం విక్రయాలు గురువారం నుంచి ప్రారంభించనున్నట్లు ఈవో సింగల శ్రీనివాసమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 18వ తేదీ మినహా 21వ తేదీ...




