అయోధ్య రాముడ్ని దర్శించుకొని, భావోద్వేగానికి లోనైన తేయాకు కార్మికులు
అసోం తేయాకు తోటల కార్మికులు అయోధ్య రామాలయాన్ని సందర్శించుకున్నారు. ‘‘భారత్ దర్శన్ తీర్థ యాత్ర’’ పేరుతో అయోధ్య, కాశీ, సోమనాథ్, రామేశ్వరం దేవాయాల సందర్శన కోసం బయల్దేరారు. అయోధ్యలో రామాలయాన్ని సందర్శించడమే కాకుండా అయోధ్య నగరమంతా ఎంతో ఉత్సాహంగా సందర్శించారు. దిబ్రూగఢ్...







